Breaking News

Month: January 2023

వర్గీకరణ చేసి చట్టబద్దత కల్పించాలి

ఏమ్మార్పిస్ డిమాండ్ సామాజిక సారథి, మహాబూ నగర్ బ్యూరో : గత 28ఏళ్ళు గా వర్గీకరణ కోసం ఎమ్మార్పిఎస్ ఆధ్వర్యంలో మాదిగ లు గల్లీ నుంచి డిల్లీ వరకు పోరాటాలు చేస్తున్నదని బిజెపి వర్గీకరణ ను బలపరుస్తూ తీర్మాణం చేసిందని దాన్ని వెంటనే అమలు చేయాలని ఎమ్మార్పి ఎస్ ఆందోళన చేట్టారు.బిజెపి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లో రాష్టం కార్యవర్గ సమావేశం లో ఆపార్టీ నేతలకుమంగళవారం వినతిపత్రం ఇచ్చేందుకు ఆందోళన చేపట్టారు. కేంద్రం లో బిజెపి […]

Read More
నరేంద్రమోడీని తిట్టడమే కేసీఆర్ పని

నరేంద్రమోడీని తిట్టడమే కేసీఆర్ పని

  • January 23, 2023
  • Comments Off on నరేంద్రమోడీని తిట్టడమే కేసీఆర్ పని

సామాజికసారథి, మహబూబ్ నగర్ బ్యూరో: రాష్టంలో అన్ని ఆర్వోబీలకు కేంద్రం నిధులు వందశాతం ఇస్తే సీఎం కేసీఆర్ మాత్రం అభివృద్ధికి అడ్డుపడుతోందని ఆరోపిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అనేక సంక్షేమ పథకాల్లో తమ ఫొటోలు పెట్టుకొని ఫోజులు కొడుతున్నారని విమర్శించారు. సోమవారం మహబూబ్ నగర్ లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరయ్యారు. జడ్చర్ల నుంచి మహబూబ్ నగర్ జాతీయ రహదారి అప్పన్నపల్లిలో జరుగుతున్న ఆర్వోబీ పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ […]

Read More

తొక్కాలని చూస్తే.. తాట తీస్తాం

– దళిత, గిరిజనులను అండగా ఉంటాం– మూడెకరాల భూమి లేదు..ఎస్సీ వర్గీకరణ చేయలేదు– టీఆర్​ఎస్​ పాలనలో దళిత ఐఏఎస్​,ఐపీఎస్​ అధికారులకు అవమానం– మర్రికి గాలి జనార్దన్​ రెడ్డికి పట్టిన గతే– పార్టీ ఎవరికి అవకాశమిచ్చినాభుజాలపై మోసుకెళ్లి కుర్చీపై కూర్చోబెడతా– బిజినేపల్లి దళిత గిరిజన ఆత్మగౌరవ సభలోటీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి ఫైరింగ్​ స్పీచ్​– హాజరైన కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్​ మాణిక్ రావు ఠాక్రే సామాజికసారథి, నాగర్​ కర్నూల్​ బ్యూరో: రాష్ట్రంలో దళిత గిరిజనులపై జరుగుతున్న దాడులను చూస్తూ […]

Read More

నాగం జనార్దన్ రెడ్డిని విమర్శిస్తే

నాలుక కోస్తా.….. బీజేవైఎం నేత విజయ్ భాస్కర్ రెడ్డి సామాజిక సారధి , నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్కర్నూల్ నియోజకవర్గంలో 30 సంవత్సరాల పాటు ఎంతోమంది ఎస్సీ , ఎస్టీ , బీసీ నేతలను లీడర్లుగా తయారుచేసిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డిని విమర్శిస్తే ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నాలుక కోస్తానని బీజేవైఎం నేత విజయ్ భాస్కర్ రెడ్డి ఘాటుగా విమర్శన చేశారు . ఆదివారం నాగర్ కర్నూల్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో […]

Read More

పాలమూరులో బీజేపీ పాగాకు యత్నం

సామాజిక సారథి, మహబూబ్ నగర్ బ్యూరో : కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను బీజేపీ అస్త్రంగా ఉపయోగించుకుని పాలమూరులో పట్టుసాదించాలని ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా కేంద్రంలో ఆపార్టీకి బలమైన నాయకులు ఉన్నారు. బీజేపీ అనుబంధ సంస్థలు పాలక నేతల పై కార్యక్రమాలు చేస్తు రాష్ట్ర నేతలు ప్రెస్ మీట్ నిర్వహించడం, లోకల్, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ విధానాలకు పాల్పడి నిర్భందాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. అభివృద్ధి పేరు తో దోపిడీ చేస్తున్నాదని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నేరవేర్చడం […]

Read More

నాగర్ కర్నూల్ లో ఏం జరుగుతోంది?

బిజినేపల్లిలో ఉత్కంఠగా దళిత గిరిజన ఆత్మగౌరవ సభ నేడు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, మాణిక్‌రావు ఠాక్రే మరోసారి కాంగ్రెస్ ఫ్లెక్సీల తొలగింపు ఇది వరకే తొలగింపు.. నాగం ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ దళిత గిరిజన ఆత్మగౌరవ సభ జరగనుంది. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితో సహా ఆ పార్టీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఉత్తమ్‌కుమార్‌ […]

Read More

కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో 21 సీట్లు దాడితే రాజకీయ సన్యాసం చేస్తా ….

  • January 21, 2023
  • TELANGANA
  • తెలంగాణ
  • Comments Off on కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో 21 సీట్లు దాడితే రాజకీయ సన్యాసం చేస్తా ….

… నాగం జనార్దన్ రెడ్డికి మర్రి సవాల్…. అవినీతిని నిరూపించిన రాజకీయం నుండి దూరం అవుతా..సామాజిక సారధి , నాగర్ కర్నూల్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 21 సీట్లు దాటిన తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సవాలు చేశారు . శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని తిరుమల ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఘాటుగా నాగంపై విరుచుకుపడ్డారు . చీటికిమాటికి తనను నల్ల మట్టి […]

Read More

ఫ్లెక్సీల చించివేత కలకలం

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఈనెల 22న కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న దళిత గిరిజన ఆత్మగౌరవ సభకు సంబంధించిన ఫ్లెక్సీలు, పోస్టర్లను గుర్తుతెలియని వ్యక్తులు చించివేయడంపై కలకలం చెలరేగింది. పట్టణంలోని మెడికల్ కాలేజీ నుంచి నూతన కలెక్టరేట్ వరకు వీటిని గురువారం ఏర్పాటుచేశారు. వాటిని శుక్రవారం రాత్రి నామరూపాల్లేకుండా చించివేశారు. ఈ విషయమై మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ పి.మనోహర్ కు […]

Read More