Breaking News

Month: January 2022

ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డికి బీఎస్పీ సవాల్​

ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డికి బీఎస్పీ సవాల్​

సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్​కర్నూల్ ​నియోజకవర్గంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనుల పేరుతో టీఆర్ఎస్ ​నాయకులు కొనసాగిస్తున్న నల్లమట్టి వ్యాపారంపై ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని బహుజన సమాజన్​పార్టీ(బీఎస్పీ) నాయకులు డిమాండ్​ చేశారు. దళితుల, చెరువు శిఖం భూముల్లో నల్లమట్టి తీయడానికి అనుమతులు ఎవరిచ్చారో సమాధానం చెప్పాలని సవాల్ ​విసిరారు. ప్రజల్లో నిజాయితీని నిరూపించుకోవాలని టీఆర్ఎస్​ నాయకులకు సూచించారు. శుక్రవారం నాగర్​కర్నూల్ ​జిల్లా బిజినేపల్లిలోని అంబేద్కర్​చౌరస్తాలో నిరసన తెలిపారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా […]

Read More
మేం తలచుకుంటే గ్రామాల్లో తిరగరు

మేం తలచుకుంటే గ్రామాల్లో తిరగరు

చందాలు ఇవ్వలేదనే బీఎస్పీ నేతల అసత్య ప్రచారం 30ఏళ్లలో జరగని అభివృద్ధి.. 7ఏళ్లలో జరిగింది నల్లమట్టితో ఎమ్మెల్యేకు సంబంధం లేదు ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు మంగి విజయ్​ సామాజిక సారథి, బిజినేపల్లి: నాగర్​కర్నూల్ నియోజకవర్గంలో బహుజన సమాజ్​పార్టీ(బీఎస్పీ) నాయకులు పాలమూరు- రంగారెడ్డి రిజర్వాయర్ పనులు చేపడుతున్న కంపెనీ కాంట్రాక్టర్ ​వద్ద చందాలు అడుగుతున్నారని, వారు చందాలు ఇవ్వకపోవడంతోనే ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు […]

Read More
బీఎస్పీ నేతలు దిగజారి మాట్లాడొద్దు

బీఎస్పీ నేతలు దిగజారి మాట్లాడొద్దు

ఎమ్మెల్యేను ఏమన్నా ఊరుకోం ప్రజల కోసం సేవచేసే వారిపై విమర్శలు సరికాదు మీడియా సమావేశంలో టీఆర్​ఎస్​ నేతలు సామాజిక సారథి తిమ్మాజిపేట: అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషిచేస్తూ నియోజకవర్గంలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తున్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై అనవసరమైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు హెచ్చరించారు. అభివృద్ధిపై బీఎస్పీ నాయకులు కలిసి వస్తే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బీఎస్పీ ఎదుగుదల కోసం దిగజారి మాట్లాడటం […]

Read More

వైద్యరంగంలో తెలంగాణ అగ్రగామి

వనపర్తిలో 180 పడకల మాతాశిశు ఆరోగ్య కేంద్రం ఏడేళ్లలో 65 నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు పెంచాం వైద్య ఆరోగ్యశాఖా మంత్రి హరీశ్ రావు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిరంజన్​రెడ్డి సామాజిక సారథి, వనపర్తి : వైద్యరంగంలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ రాష్టాన్న్రి నిలపడమే లక్ష్యమని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలో 180 పడకల మాతాశిశు ఆరోగ్య కేంద్రం, 20 పడకలతో నిర్మించిన నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. […]

Read More
ఉద్యోగులూ.. అధైర్యపడకండి

ఉద్యోగులూ.. అధైర్యపడకండి

మీ పోరాటంలో తోడు ఉంటాం రాష్ట్రపతి ఉత్తర్వులకు భిన్నంగా జీవో 317 టీపీసీసీ చీఫ్​రేవంత్ రెడ్డి సామాజికసారథి, హైదరాబాద్: ఉద్యోగ ఉపాధ్యాయులారా అధైర్యపడకండి.. 317 జీవో రద్దు కోసం ఉద్యోగ, ఉపాధ్యాయలు చేసే పోరాటంలో కాంగ్రెస్ పార్టీ తోడుంటుందని టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి అభయమిచ్చారు. సోమవారం సాయంత్రం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) 317 జీవో రద్దుకు మద్దతు తెలపాలని కోరింది. ఈ జీవో వల్ల వేలాదిమంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ స్థానికతను కోల్పోవడం జరిగిందన్నారు. ఈ జీవో […]

Read More
నల్లమట్టి కొట్టుడు బంద్​పెట్టాలి

నల్లమట్టి కొట్టుడు బంద్​ పెట్టాలి

రైతుల నోట్లల్లో మట్టి కొట్టొద్దు బీఎస్పీ ఆధ్వర్యంలో ఆందోళన నేతల అరెస్ట్…​ పోలీస్ స్టేషన్​కు తరలింపు సామాజిక సారథి, బిజినేపల్లి: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులకు అక్రమంగా నల్లమట్టిని చెరువుల నుంచి తోడి ప్రాజెక్టుకు తరలింపు నిలిపివేయాలని నాగర్ కర్నూల్ బీఎస్పీ ఆధ్వర్యంలోమంగళవారం ఆందోళన నిర్వహించారు. నాగర్ కర్నూల్ అసెంబ్లీ ఇన్​చార్జ్​బండి పృథ్విరాజ్ కార్యకర్తలతో బిజినేపల్లి మండలం మహాదేవునిపేట శివారులో నల్లమట్టిని తరలిస్తున్న ప్రాంతానికి చేరుకుని వాహనాలను అడ్డుకుని భైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగర్​కర్నూల్ […]

Read More
అట్టహాసంగా ప్రమాణ స్వీకారం

అట్టహాసంగా కూచకుళ్ల, కవిత ప్రమాణ స్వీకారం

సామాజికసారథి, నాగర్​కర్నూల్​ ప్రతినిధి: నూతన ఎన్నికైన ఎమ్మెల్సీలు కూచకుళ్ల దామోదర్​రెడ్డి, కల్వకుంట్ల కవిత బుధవారం కౌన్సిల్ హాల్ లో ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి ప్రొటెం చైర్మన్ సయ్యద్ అమీన్ ఉల్ హసన్ జాఫ్రీ, వారిచేత అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యఅతిథులుగా మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. కాగా, ఇటీవల స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా నుంచి కూచకుళ్ల దామోదర్​రెడ్డి, నిజామాబాద్​ నుంచి […]

Read More
రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే..

రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే..

  • January 17, 2022
  • Comments Off on రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే..

మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి ఎకరాకు రూ.50 వేల నష్ట పరిహారం చెల్లించాలి ములుగు ఎమ్మెల్యే సీతక్క సామాజిక సారథి, ములుగు ప్రతినిధి : రాష్ట్రంలో మిర్చి రైతులు పంటలు దెబ్బతిని పురుగుల మందులు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రైతుల ఆత్మహత్యలన్నీ ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే అని ఆమె పేర్కొన్నారు. ఆదివారం ఆమె ఏటూరు నాగారం మండలం రామన్న […]

Read More