Breaking News

Day: November 22, 2021

అయ్యప్ప దీక్ష పట్టినందుకు పనిష్మెంట్

అయ్యప్పమాల వేసినందుకు పనిష్మెంట్

  • November 22, 2021
  • Comments Off on అయ్యప్పమాల వేసినందుకు పనిష్మెంట్

 ఎండలో నిలబెట్టిన స్కూల్ ప్రిన్సిపాల్  పాఠశాల ఎదుట బీజేపీ నాయకుల ఆందోళన సామాజిక సారథి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో అయ్యప్ప దీక్ష తీసుకున్న ఓ విద్యార్థిని పాఠశాల యాజమాన్యం ఎండలో నిలబెట్టింది, దురుసుగా ప్రవర్తించారు. సదాశివపేట  సదాశివపేట పట్టణంలోని సెయింట్ మేరీస్ పీఎస్ఎం హైస్కూల్ లో కిషోర్ 10వ తరగతి చదువుతున్నాడు. అయ్యప్ప దీక్షా నియమంలో భాగంగా విద్యార్థి కిషోర్ నల్ల రంగు దుస్తులు ధరించి సోమవారం ఉదయం 9 గంటల సమయంలో పాఠశాలకు […]

Read More
సోమేశ్వరుడి సేవలో యువ శాస్త్రవేత్త

సోమేశ్వరుడి సేవలో యువ శాస్త్రవేత్త

సామాజిక సారథి, హాలియా: భారతీయ యువ శాస్త్రవేత్త బానోతు వెంకటేశ్వర్లు కార్తీకమాసం సందర్భంగా సోమవారం తెల్లవారుజామున అనుముల మండలంలోని పేరూర్ గ్రామంలో వెలసిన స్వయంభూ సోమేశ్వరస్వామిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేదపండితులు మంగళ వాయిధ్యాలతో ఘనస్వాగతం పలికారు. యువ శాస్త్రవేత్త దేవాలయానికి విచ్చేసిన సందర్భంగా పేరూరు గ్రామ వాస్తవ్యులు అయినా సూర్యాపేట పట్టణ సీఐ అర్కపల్లి ఆంజనేయులు, ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో షేక్ షరీఫ్, పెద్దవూర ఎంపీపీ సలహాదారులు […]

Read More
కట్టలు తెగిన రైతుల ఆగ్రహం

కట్టలు తెగిన రైతుల ఆగ్రహం

రోడ్డుపైనే వరికుప్పలకు నిప్పు మొలకెత్తిన వడ్లతో నిరసన కాంటా పెట్టినా లారీలు వస్తలేవని ఆక్రందన సామాజిక సారథి, చిలప్ చెడ్: రైతుల ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెగింది. ధాన్యం తరలింపులో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన పలువురు రైతులు సోమవారం చిట్కుల్​ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. సోమక్కపేట సహకార సంఘం ఆధ్వర్యంలో 10 సెంటర్లు, ఐకేపీ ఆధ్వర్యంలో మరో మూడు ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభించారు. […]

Read More
దామోదర్ రెడ్డికే జై!

దామోదర్ రెడ్డికే జై!

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో ట్విస్ట్ మహబూబ్​నగర్ ​నుంచి సిట్టింగ్ ​ఎమ్మెల్సీ కూచకుళ్లకు టికెట్​ ఖరారు ఓకే చేసిన టీఆర్ఎస్​ అధిష్టానం.. రేపు నామినేషన్​ వేసే అవకాశం సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: సీనియర్ ​నేత, సిట్టింగ్​ ఎమ్మెల్సీ దామోదర్​రెడ్డి వైపే టీఆర్ఎస్​ అధిష్టానం మొగ్గుచూపింది. ఆయన అభ్యర్థిత్వాన్ని అడ్డుకోవాలని సొంత పార్టీలోనే కొందరు ప్రయత్నించినా తిరిగి కూచకుళ్లకే మహబూబ్​నగర్ ​జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ టికెట్ ఖరారు చేసింది. ఈ మేరకు […]

Read More
అన్నదాతలకు అండగా ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​

అన్నదాతలకు అండగా ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​

సామాజిక సారథి, సిద్దిపేట: అన్నదాతలకు బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర కోఆర్డినేటర్​ డాక్టర్ ​ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అండగా నిలిచారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కుకునూర్​పల్లిలో రైతులతో ఆయన మాట్లాడారు. వానకు తడవగా.. ఎండబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు. అకాలవర్షాలతో ధాన్యం తడిసి పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు […]

Read More
దామోదర్ రెడ్డికి మొండిచేయి?

దామోదర్ రెడ్డికి మొండిచేయి?

‘మళ్లీ ఎమ్మెల్సీ’ హామీతోనే కాంగ్రెస్​ నుంచి టీఆర్ఎస్​లోకి.. టిక్కెట్ రాకపోవడంపై అనుచరవర్గంలో ఆందోళన అధిష్టానం నిర్ణయంపై వేచిచూసే ధోరణిలో కూచకుళ్ల ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా నుంచి పలువురి పోటీ ఎమ్మెల్సీ కసిరెడ్డి, సాయిచంద్​కు ‘స్థానిక సంస్థల’ టికెట్​ సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీనియర్​నేత, సిట్టింగ్​ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​రెడ్డికి టీఆర్ఎస్​అధిష్టానం మొండిచేయి చూపింది. కూచుకుళ్ల దామోదర్ రెడ్డి గతంలో కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఎమ్మెల్సీగా గెలుపొందారు. అయితే ఆయనకు ఈసారి […]

Read More