Breaking News

Day: July 9, 2021

బిడ్డ దక్కకపోయినా భర్తను కాపాడుకుంది..

బిడ్డ దక్కకపోయినా భర్తను కాపాడుకుంది..

రోడ్డు ప్రమాదంలో కొడుకు దుర్మరణం మృత్యువుతో పోరాడుతున్న భర్త వైద్యం కోసం రూ.20లక్షలు అవసరం సోషల్​ మీడియా ద్వారా సాయం కోసం.. వేడుకున్న కస్తూర్బా స్కూలు టీచర్​ 2 రోజుల్లోనే రూ.32లక్షలు సాయం చేసిన దాతలు సారథి, గద్వాల(మానవపాడు): మృత్యువు రూపంలో వచ్చిన కారు ఆమె కొడుకును బలితీసుకుంది.. భర్తను చావు అంచులదాకా తీసుకెళ్లింది. ఓ వైపు దు:ఖాన్ని పంటిబిగువున దాచుకుంది. మరోవైపు ప్రాణాపాయస్థితిలో ఉన్న భర్తను కాపాడుకొనేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. చివరికి సోషల్​మీడియా వేదికగా […]

Read More
పండుగలా హరితహారం

పండుగలా హరితహారం

సారథి, మానవపాడు: రాష్ట్రప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ఏడేళ్లుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, అలాంటి ప్రోగ్రామ్​ ను పండుగలా చేసుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్​పర్సన్​ సరిత తిరుపతయ్య కోరారు. గురువారం బోరవెల్లి స్టేజీ నుంచి పల్లెపాడు గ్రామం వరకు 8కి.మీ.రహదారిపై పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే అబ్రహంతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుత తరుణంలో ఆక్సిజన్ లేక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని గుర్తుచేశారు. స్వచ్ఛమైన ఆక్సిజన్ […]

Read More
ప్రభుత్వ భూములను వేలం వేయొద్దు

ప్రభుత్వ భూములను వేలం వేయొద్దు

సారథి, రామడుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూముల అమ్మకానికి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 15న జరిగే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఐ కరీంనగర్​ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం రామడుగు మండల కేంద్రంలో సీపీఐ ముఖ్యకార్యకర్తల సమావేశం గొడిశాల తిరుపతిగౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల వేలం కోసం తెచ్చిన జీవోనం.13ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇండ్ల […]

Read More
లైబ్రరీకి నిధులు మంజూరు చేయండి

లైబ్రరీకి నిధులు మంజూరు చేయండి

సారథి, చొప్పదండి: చొప్పదండి పట్టణ కేంద్రంలోని 6వ వార్డులో ఉన్న గ్రంథాలయాన్ని ఆధునికరించడానికి తక్షణమే నిధులు మంజూరుచేసి, సరైన వసతులు కల్పించాలని స్థానిక 6వ వార్డు కౌన్సిలర్ వడ్లూరి గంగరాజు శుక్రవారం ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డిని కలసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం ఉన్న గ్రంథాలయానికి మరమ్మతులు చేయించి కనీస వసతులు ఏర్పాటుచేసి ప్రశాంతమైన వాతావరణం కల్పించాలన్నారు. పోటీ పరీక్షల బుక్స్ ను లైబ్రరీకి అందివ్వాలని, పేద, మధ్యతరగతి […]

Read More
వేములవాడ రాజన్న సన్నిధిలో..

వేములవాడ రాజన్న సన్నిధిలో..

సారథి, వేములవాడ: దక్షిణకాశీగా పేరొందిన రాజన్నసిరిసిల్ల వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని శుక్రవారం కరీంనగర్ జిల్లా అడిషనల్ ​కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకున్నారు. కోడెమొక్కులు చెల్లించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు సాదర స్వాగతం పలికారు. శాలువతో సత్కారించి లడ్డూప్రసాదం అందజేశారు.వైద్యాధికారి మహేష్ రావుకు రాజన్న ప్రసాదంరాజన్న ఆలయ ఉద్యోగులు కరోనా బారినపడకుండా ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి మేరకు త్వరితగతిన వాక్సిన్ ఇచ్చినందుకు 100 పడకల ఆస్పత్రి వైద్యాధికారి ఆర్.మహేష్ రావుకు యూనియన్ అధ్యక్షుడు […]

Read More
‘ఉపాధి’ కూలీ ఇవ్వలేదని ఆత్మహత్యాయత్నం

‘ఉపాధి’ కూలీ ఇవ్వలేదని ఆత్మహత్యాయత్నం

సారథి, నర్సాపూర్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసి నాలుగు నెలలు గడిచినప్పటికీ కూలి డబ్బులు రావడం లేదని ఓ కూలీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం మెదక్​ జిల్లా కౌడిపల్లి మండలం కంసాన్​పల్లిలో చోటుచేసుకుంది. బాధితుడు, స్థానికుల కథనం మేరకు.. నాలుగు నెలల క్రితం గ్రామానికి చెందిన కూలీలు ఒర్రె లక్ష్మయ్య, దుంపల నరసింహులుతో పాటు మరికొందరు ఉపాధి పనులు చేశారు. పనిచేసి నెలలు గడుస్తున్నా డబ్బులు రాకపోవడంతో ఎంపీడీవోకు విన్నవించారు. అయినప్పటికీ […]

Read More
నాయీబ్రాహ్మణ సంఘం నూతన కమిటీ ఎన్నిక

నాయీబ్రాహ్మణ సంఘం నూతన కమిటీ ఎన్నిక

సారథి, రామడుగు: వెంకటేశ్వర నాయీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం రామడుగు గ్రామశాఖ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. రామడుగు మండలాధ్యక్షుడిగా సముద్రాల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా సముద్రాల రవీందర్, ప్రధాన కార్యదర్శిగా సముద్రాల నారాయణ, కోశాధికారి సముద్రాల సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులుగా రవీందర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కార్యవర్గసభ్యులు మాట్లాడుతూ బాధ్యతగా వ్యవహరిస్తూ సంఘ అభ్యున్నతికి పాటుపడుతామని తెలిపారు. తమ ఎన్నికకు సహకరించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

Read More
మంగనూర్​ను మండలం చేయండి

మంగనూర్​ను మండలం చేయండి

సారథి, బిజినేపల్లి: రాష్ట్రంలోనే పెద్దమండలంగా ఉన్న నాగర్​కర్నూల్ ​జిల్లా బిజినేపల్లి మండలం నుంచి మంగనూర్​ను వేరుచేసి మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని మాజీ జడ్పీటీసీ సభ్యుడు, జిల్లా ప్లానింగ్​కమిటీ మాజీ సభ్యుడు, న్యాయవాది సి.పరశురాములు జిల్లా కలెక్టర్​ఎల్.శర్మన్​ను కోరారు. మంగనూర్​శ్రీశైలం– రాయిచూర్​ హైవేపై ఉన్నదని, చుట్టుపక్కల గ్రామాలకు అందుబాటులో ఉందని తెలిపారు. అధిక జనాభా కలిగిన మండలాన్ని రెండు మండలాలుగా చేస్తే ప్రజలకు పాలన చేరువుతుందని, అధికారులకు విధులు మరింత సులువు అవుతాయని వివరించారు. మండలంలో లక్ష […]

Read More