Breaking News

Day: April 23, 2021

దాడుల్లో పంథా మారిందా?

దాడుల్లో పంథా మారిందా?

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా ఏటపల్లి తాలూకా గట్టా పోలీస్ స్టేషన్ పై బుధవారం అర్ధరాత్రి మావోయిస్టులు రాకెట్ లాంచర్ తో దాడిచేశారు. గోడకు తగలడంతో పెద్ద రంధ్రం పడింది. హ్యాండ్ మేడ్ రాకెట్ లాంచర్ గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు ఆరాతీస్తున్నారు. ఈ దాడిలో ప్రమాదం జరగకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. డ్రోన్ కెమెరాలతో అడవిలో మావోయిస్టులపై దాడి చేస్తున్నారని ఆరోపణలు చేసిన కొన్నిగంటల వ్యవధిలోనే లాంచర్ తో ఠాణాపై దాడికి పాల్పడడం గమనార్హం. […]

Read More
వారికి వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు

వారికి వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు

ఈ రోజు రాశిఫలాలు23 ఏప్రిల్ 2021వారం: శుక్రవారం, చైత్రమాసంప్లవనామ ఉత్తరాయణం, వసంతరుతువు, శుక్ల పక్షంసూర్యోదయం: 5:45,సూర్యాస్తమయం : 6:12తిథి: ఏకాదశి సాయంత్రం: 5.25రాహుకాలం: ఉదయం: 10.30 నుంచి 12.00యమగండం: పగలు: 3.00 నుంచి 4.30వర్జ్యం: ఉదయం: 11.16 నుంచి 12.49దుర్ముహుర్తం: ఉదయం 8.24 నుంచి 9.12, పగలు 12.24 నుంచి 1.12 మేషం: ఆర్థికంగా బాగా స్థిరపడతారు. వ్యాపారాభివృద్ధికి నూతన పథకాలు ప్రణాళికలు చేపడుతారు. స్త్రీలు ఆహార విషయంలో వేళ తప్పి భోజనం చేయడం ద్వారా ఆరోగ్యం […]

Read More
కరోనా వ్యాక్సిన్​కచ్చితంగా తీసుకోవాలె

కరోనా వ్యాక్సిన్​ కచ్చితంగా తీసుకోవాలె

సారథి, రామడుగు: అధికారులు, ప్రజాప్రతినిధులు జోడెడ్ల కచ్చురం లాగా సమన్వయంతో పనిచేయాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ సూచించారు. 45 ఏండ్లు నిండిన వారంతా విధిగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని, ఆ బాధ్యతను ప్రజాప్రతినిధులు తీసుకోవాలని కోరారు. గురువారం కరీంనగర్ ​జిల్లా రామడుగు ఎంపీడీవో ఆఫీసులో ఎంపీపీ కల్గెటి కవిత అధ్యక్షతన జనరల్​బాడీ సమావేశం నిర్వహించారు. కరోనా దృష్ట్యా ప్రజలు మాస్కులు ధరించాలని, శానిటైసర్లు వాడేలా ప్రజాప్రతినిధులు అధికారులు అవగాహన కల్పించాలని కోరారు. ప్రజలకు అందుబాటులో […]

Read More
ప్రైవేట్ టీచర్లకు బియ్యం పంపిణీ

ప్రైవేట్ టీచర్లకు బియ్యం పంపిణీ

సారథి, సిద్దిపేట ప్రతినిధి, హుస్నాబాద్: ప్రైవేట్ టీచర్లకు బియ్యం పంపిణీ చేసినట్లు సిద్దిపేట మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ స్కూళ్లు మూతపడ్డాయన్నారు. దీంతో ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల రోడ్డున పడడంతో సీఎం కేసీఆర్ రూ.రెండువేల నగదు వారి బ్యాంక్ అకౌంట్ లో వేయడమే కాకుండా, 25 కేజీల సన్నబియ్యాన్ని పంపిణీ చేసి, ఉపాధ్యాయుల కుటుంబాలను ఆదుకుంటున్నారని అన్నారు. […]

Read More
అడవులను కాపాడుకుందాం..

అడవులను కాపాడుకుందాం..

సారథి, ములుగు: అడవులను కాపాడుకుందామని ములుగు జిల్లా కలెక్టర్​ ఎస్.కృష్ణఆదిత్య పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రకృతి వనాల్లో మొక్కల సర్వేవాల్ రేటు పెంచేలా చూడాలని సూచించారు. హరితహారం మొక్కలను రెడీ చేయాలన్నారు. కోరిన విధంగా ఇంటింటికీ ఆరు మొక్కలు ఇవ్వాలన్నారు. నాటిన ప్రతిమొక్కకు జియో ట్యాగ్ తప్పనిసరి సూచించారు. రైతుల అభీష్టం మేరకు ఆయిల్ ఫామ్, మామిడి ఫామ్ మొక్కలను ఇచ్చేందుకు ప్లాన్ చేయాలని కోరారు. కంటైన్​మెంట్ల జోన్లలో […]

Read More
పిట్టగూడు.. కట్టిచూడు!

పిట్టగూడు.. కట్టిచూడు!

సారథి, మహబూబ్ నగర్: రాష్ట్రంలో కరోన మహ్మమారి రోజు రోజుకు విజృంభిస్తుండటంతో ఇంటి నుంచి అడుగు బయటపెట్టాలంటే మాస్కు తప్పనిసరిగా మారింది. కొంతమంది ఎన్ 95 మాస్కులు ధరిస్తే మరికొందరు మాత్రం వాషబుల్ క్లాత్ మాస్కులను ధరిస్తున్నారు. మహబూబ్​ నగర్​ జిల్లా అడ్డాకుల మండలం చిన్న మునుగల్ చేడ్ గ్రామానికి చెందిన ఓ తాత గిజిగాడి పిట్టగూడును మాస్కుగా ధరించి పొలం వద్ద నుంచి నేరుగా పింఛన్​ తీసుకునేందుకు వచ్చాడు. దీంతో అక్కడున్న స్థానికులు పిట్టగూడును మాస్కుగా […]

Read More