Breaking News

Day: February 6, 2021

మల్కపేట ప్యాకేజీ- 9 పనులను కంప్లీట్​చేయాలే

మల్కపేట ప్యాకేజీ- 9 పనులను కంప్లీట్​ చేయాలే

సారథి న్యూస్​, రాజన్న సిరిసిల్ల: మల్కపేట ప్యాకేజీ- 9 పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ సూచించారు. టన్నెల్ లో ప్రతిరోజు సుమారు 80 మీటర్ల మేర లైనింగ్ పనులు చేసేలా చూడాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ప్యాకేజీ 9 పనులపై శనివారం ఆమె సమీక్షించారు. సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసేలా చూడాలని సంబంధిత అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించారు. టన్నెల్ లో సుమారు 80 మీటర్ల మేర లైనింగ్ […]

Read More
నిరుపేద విద్యార్థినులకు స్మార్ట్ ఫోన్ల అందజేత

విద్యార్థినులకు స్మార్ట్ ఫోన్ల అందజేత

సారథి న్యూస్, చొప్పదండి: నిరుపేద విద్యార్థినులకు ఉన్నత చదువుల కోసం అమెరికాకు చెందిన బోస్టన్ స్టడీ గ్రూప్(సంస్థ)వారి సహకారంతో శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత శనివారం స్మార్ట్ ఫోన్లు అందజేశారని స్వేరోస్​మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి జెట్టిపల్లి అనిల్ కుమార్ తెలిపారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్​చెప్పిన ఫే బ్యాక్ టు సొసైటీ నినాదాంతో పేద విద్యార్థులకు సేవ చేస్తున్నానని తెలిపారు. కలిగెటి శ్రీయ, చింతల లక్ష్మికి ఫోన్లను ఆన్​లైన్​క్లాసెస్ కోసం అందజేశానని వివరించారు. కార్యక్రమంలో […]

Read More
పోలీస్, రెవెన్యూ సిబ్బందికి కరోనా వ్యాక్సిన్​

పోలీస్, రెవెన్యూ సిబ్బందికి కరోనా వ్యాక్సిన్​

సారథి న్యూస్, వాజేడు: వాజేడు, పేరూర్ ​పోలీసు, రెవెన్యూ అధికారులు శనివారం కరోనా వ్యాక్సిన్​ వేసుకున్నారు. వాజేడు ఎస్సై తిరుపతిరావు, పేరూరు ఎస్సై హరికృష్ణ .. ఇలా 37 మంది టీకా తీసుకున్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ మహేంద్ర, సీహెచ్ వో సూర్యప్రకాశ్​రావు, హెల్త్ పర్యవేక్షకుడు కోటిరెడ్డి, ఏఎన్ఎం నాగేంద్రకుమారి, లలిత, కన్యాకుమారి, చిన్న వెంకటేశ్వర్లు, కృష్ణ, లఖన్, అంగన్​వాడీ టీచర్లు శారద, విజయ పాల్గొన్నారు.

Read More
రైతును రాజుగా చేయడమే లక్ష్యం

రైతును రాజుగా చేయడమే లక్ష్యం

సారథి న్యూస్, మెదక్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందని, అందుకు సీఎం కేసీఆర్ ​కృతనిశ్చయంతో ఉన్నారని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్​రావు అన్నారు. రాష్ట్ర బడ్జెట్​లో రైతుల సంక్షేమం కోసం మూడోవంతు నిధులు కేటాయిస్తూ వారి ఉన్నతికి కృషి చేస్తున్నామని తెలిపారు. గురువారం మెదక్ ​మండలం పాతూరులో రైతువేదిక ప్రారంభోత్సవం, మెదక్ ​పట్టణంలో సఖి కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన, డీసీసీబీ కార్యాలయం, పట్టణంలో రైతువేదికను ప్రారంభించారు. అంతకుముందు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్​ […]

Read More
15వరకు ఓపెన్​ స్కూల్​ అడ్మిషన్ల గడువు

15 వరకు ఓపెన్​ స్కూల్​ అడ్మిషన్ల గడువు

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: ఓపెన్ స్కూళ్ల అడ్మిషన్ల గడువు ఈనెల 15వ తేదీ వరకు ఉందని, బడి మధ్యలో చదువును ఆపివేసిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఓపెన్​ స్కూల్​ జిల్లా కోఆర్డినేటర్​ వెంకటస్వామి కోరారు. శనివారం వారు పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంఈవో యాదగిరి, జడ్పీ హైస్కూలు చిన్నశంకరంపేట కోఆర్డినేటర్ అర్చన, రాములు, ఉపాధ్యాయులు శ్రీకాంత్, రాజ్ కుమార్​, నాగరాజు, సరిత పాల్గొన్నారు.

Read More
విద్యార్థులు ఆ మూడు సూత్రాలు పాటించాలి

విద్యార్థులు ఆ మూడు సూత్రాలు పాటించాలే

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: విద్యార్థులు వినయం, విజ్ఞానం, ఆరోగ్యం వంటి మూడు సూత్రాలను పాటించాలని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీ విజయలక్ష్మి సూచించారు. శనివారం ఆమె స్థానిక ఎస్టీ హాస్టల్ ను తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పౌష్టికాహారం అందజేయడంతో పాటు, కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Read More
8న ఎన్నికల సన్నాహక సమావేశం

8న ఎన్నికల సన్నాహక సమావేశం

సారథి న్యూస్, గోవిందరావుపేట: ఈనెల 8న ములుగు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్​ పార్టీ బలపర్చిన అభ్యర్థి పల్లా రాజేశ్వర్​రెడ్డి గెలుపుకోసం ప్రతిఒక్కరూ కృషిచేయాలని కోరారు. సమావేశంలో మండలాధ్యక్షుడు మురహరి భిక్షపతి, మండల అధికార ప్రతినిధి సూరపనేని సాయికుమార్, బోనగాని సారయ్య, బొల్లం శివ, ఎల్లవుల రాజశేఖర్, మండల యూత్ అధ్యక్షుడు బానోత్ సంతోష్, గ్రామాధ్యక్షుడు బానోతు వెంకన్న, బండి రాజశేఖర్, రుద్రబోయిన మల్లేష్ […]

Read More
పెండింగ్​ పనులకు నిధులివ్వండి

పెండింగ్​ పనులకు నిధులివ్వండి

సీఎం కేసీఆర్​ను కలిసిన ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు పలు అభివృద్ధి పనుల మంజూరుకు ముఖ్యమంత్రి హామీ సారథి న్యూస్, హైదరాబాద్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పెండింగ్​ పనులు, పలు సమస్యలను పరిష్కరించాలని జిల్లా ప్రజాప్రతినిధులు శుక్రవారం సీఎం కె.చంద్రశేఖర్​రావును కలిసి విన్నవించారు. శుక్రవారం ప్రగతిభవన్​లో నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధుల సమావేశంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీశ్వర్​రెడ్డి, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, శానంపూడి సైదిరెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నకిరేకల్ […]

Read More