Breaking News

బోస్టన్ స్టడీ గ్రూప్

నిరుపేద విద్యార్థినులకు స్మార్ట్ ఫోన్ల అందజేత

విద్యార్థినులకు స్మార్ట్ ఫోన్ల అందజేత

సారథి న్యూస్, చొప్పదండి: నిరుపేద విద్యార్థినులకు ఉన్నత చదువుల కోసం అమెరికాకు చెందిన బోస్టన్ స్టడీ గ్రూప్(సంస్థ)వారి సహకారంతో శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత శనివారం స్మార్ట్ ఫోన్లు అందజేశారని స్వేరోస్​మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి జెట్టిపల్లి అనిల్ కుమార్ తెలిపారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్​చెప్పిన ఫే బ్యాక్ టు సొసైటీ నినాదాంతో పేద విద్యార్థులకు సేవ చేస్తున్నానని తెలిపారు. కలిగెటి శ్రీయ, చింతల లక్ష్మికి ఫోన్లను ఆన్​లైన్​క్లాసెస్ కోసం అందజేశానని వివరించారు. కార్యక్రమంలో […]

Read More