Breaking News

Month: January 2021

తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్రే కీలకం

తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్రే కీలకం

సారథి న్యూస్, రామగుండం: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టుల పాత్రే కీలకమని, పాత్రికేయుల సంక్షేమానికి సీఎం కేసీఆర్​ కృషిచేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. శనివారం ఆయన రూ.20లక్షల వ్యయంతో నిర్మించనున్న గోదావరిఖని ప్రెస్​క్లబ్​ భవన నిర్మాణానికి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే గోదావరిఖని ప్రెస్ క్లబ్ చైతన్యానికి మారుపేరుగా నిలిచిందని, తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి జర్నలిస్టు సాగించిన పోరాటం మరువలేనిదన్నారు. మొట్టమొదట […]

Read More
మహిళా కమిషన్ చైర్​పర్సన్​గా సునితా లక్ష్మారెడ్డి బాధ్యతల స్వీకరణ

మహిళా కమిషన్ చైర్​పర్సన్​గా సునీతా లక్ష్మారెడ్డి బాధ్యతల స్వీకరణ

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ​చైర్​ పర్సన్​గా మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి శుక్రవారం సికింద్రాబాద్ లోని మహిళా కమిషన్ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్య​అతిథిగా మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు హాజరయ్యారు. చైర్​పర్సన్​తో పాటు సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మహిళా హక్కుల రక్షణ కోసం కమిషన్​ ఆవిశ్రాంతంగా పనిచేయాలని సూచించారు.

Read More
స్వేరోస్ సంబరాల పోస్టర్ల ఆవిష్కరణ

స్వేరోస్ సంబరాల పోస్టర్లు ఆవిష్కరణ

సారథి న్యూస్​, మహబూబ్​నగర్​​: అలంపూర్ పట్టణంలో జనవరి 13, 14 తేదీల్లో నిర్వహించే స్వేరోస్ సంబరాల పోస్టర్లను ఫిట్ ఇండియా ఫౌండేషన్ సభ్యులు డాక్టర్ ఆర్​ఎస్​ ప్రసన్న కుమార్, సీనియర్ స్వేరో కేశవరావు, గురుకుల విద్యాలయాల అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్ డాక్టర్ సోలపోగుల స్వాములు, తోకల కృష్ణయ్య, హరినాథ్ సమక్షంలో నేహా షైన్ హాస్పిటల్ ఎండీ విజయ్ కాంత్ చేతులమీదుగా గురువారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్వేరో సర్కిల్​ అధ్యక్షుడు లక్ష్మణ్, నాగరాజ్, మహబూబ్​నగర్ జిల్లా కమిటీ అధ్యక్షుడు […]

Read More
సింగరేణిలో ఖాళీ పోస్టులను భర్తీచేయాలి

సింగరేణిలో ఖాళీ పోస్టులను భర్తీచేయాలి

సారథి న్యూస్, రామగుండం: సింగరేణిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతారామయ్య డిమాండ్ చేశారు. గురువారం జరిగిన గేట్​మీటింగ్​లో ఆయన మాట్లాడారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోవడంతో ప్రస్తుతం ఉన్నకార్మికులపై పనిభారం పెరిగిందన్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ ​చేశారు. సమావేశంలో నాయకులు మేరుగు రాజయ్య, మహేందర్ రావు, కె.కనకరాజు, బళ్లు రవి, భోగ సతీష్, భాస్కర్, అబ్దుల్ కరీం, గంగారపు […]

Read More
అన్నికులాల అభ్యున్నతికి కృషి

అన్నికులాల అభ్యున్నతికి కృషి

  • January 7, 2021
  • Comments Off on అన్నికులాల అభ్యున్నతికి కృషి

సారథి న్యూస్, రామగుండం: టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అన్ని కులాలకు ప్రాధాన్యం దక్కిందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గురువారం స్థానిక 18వ డివిజన్ లో పద్మశాలి నూతన భవనానికి ఎమ్మెల్యే భూమి పూజచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నికులాల అభ్యున్నతికి కృషిచేసిందన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్ బద్రి అంజలిదేవి, భూమయ్య, శంకర్, గుండ్ల రామచందర్, గుండేటి ప్రభాకర్ పాల్గొన్నారు.

Read More
అటవీ పునరుద్ధరణకు ప్రత్యేక చర్యలు

అటవీ పునరుద్ధరణకు ప్రత్యేక చర్యలు

సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా పరిధిలోని పస్రా అటవీ రేంజ్ పరిధిలోని వెంకటాపూర్ సెక్షన్ ఎల్లారెడ్డిపల్లి వెస్ట్ బీట్ 200 హెక్టార్లలో చేపట్టిన అటవీ పునరుద్ధరణ పనులను రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్(కంపా) ఆఫీసర్​ లోకేష్ జైస్వాల్, వరంగల్ సీసీఎఫ్ ఎంజే అక్బర్ గురువారం పరిశీలించారు. గతంలో చేపట్టిన అభివృద్ధి పనుల ఫొటో ప్రజంటేషన్ గ్యాలరీని ఏర్పాటుచేశారు. స్థానిక అటవీశాఖ అధికారులు పునరుద్ధరణ గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటవీ సంరక్షణకు చర్యలు […]

Read More
రైల్వేలైన్​ భూసేకరణ వేగవంతం చేయండి

రైల్వేలైన్​ భూసేకరణ వేగవంతం చేయండి

సారథి న్యూస్, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో రైల్వేలైన్​ ఏర్పాటుకు భూసేకరణ పనులు వేగవంతం చేసి త్వరితగతిన అప్పగించేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్​పల్లి వినోద్ కుమార్ సూచించారు. కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వే లైన్ ట్రాక్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో 17 గ్రామాల మీదుగా వెళ్తుందని తెలిపారు. ఈ గ్రామాలకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియపై ఆరాతీశారు. దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ పట్టణం మీదుగా ఈ ట్రాక్ వస్తుందని తెలిపారు. ఇది భక్తులకు ఎంతో […]

Read More
తల్లిదండ్రులు మందలించారని..

తల్లిదండ్రులు మందలించారని..

సారథి న్యూస్​, గద్వాల: తల్లిదండ్రులు మందలించారని ఓ బాలుడు(16) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గద్వాల పట్టణ‌ ఎస్సై రమాదేవి కథనం మేరకు.. గద్వాల పట్టణం హాట్కర్ వీధిలో నివసించే ఓ బాలుడు‌ రెండు రోజులుగా సెల్ ఫోన్ లో ఆన్​లైన్​ క్లాసులు వినకుండా గేమ్స్ ఆడుతుండడంతో ఇది గమనించిన తల్లిదండ్రులు మందలించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ బాలుడు ఇంట్లోని ఫ్యాన్​కు […]

Read More