Breaking News

Day: January 12, 2021

వివేకానందుని జీవితం యువతకు ఆదర్శం

వివేకానందుని జీవితం యువతకు ఆదర్శం

సారథి న్యూస్, కరీంనగర్: నేటి యువతకు స్వామి వివేకానందుని జీవితం ఆదర్శప్రాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్​ అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమం సందర్భంగా దేశంలోని యువకులు, ప్రజలను సంఘటితం చేయడానికి ఆయన ప్రసంగాలు దోహదపడ్డాయని గుర్తుచేశారు. మంగళవారం స్వామి వివేకానందుని 158వ జయంతి సందర్భంగా కరీంనగర్ టౌన్​లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ బండి సంజయ్​ మాట్లాడుతూ.. భారతదేశం ఒక గొప్ప జ్ఞానసంపద కలిగిన దేశమని ప్రపంచానికి చాటి […]

Read More
కొట్రలో వివేకానందుని జయంతి

కొట్రలో ఘనంగా వివేకానందుని జయంతి

సారథి న్యూస్, వెల్దండ: నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో స్థానిక యువజన సంఘాల ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. మంగళవారం స్థానిక గ్రామపంచాయతీ ఆఫీసు వద్ద వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామ యువ నాయకులు కావటి దశరథం మాట్లాడుతూ.. వివేకానంద తన జీవితాన్ని దేశం కోసం, ధర్మం కోసం అంకితం చేశారని గుర్తుచేశారు. ఆఖండ భారతదేశ సంస్కృతి, సంప్రదాయాన్ని ప్రపంచానికి తెలియజెప్పారని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు […]

Read More
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కమిటీ నియామకం

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కమిటీ నియామకం

సారథి న్యూస్, రామాయంపేట: నిజాంపేట మండలంలోని నస్కల్ గ్రామంలో మంగళవారం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కమిటీని నియమించారు. నస్కల్ శాఖ ట్రస్ట్ కమిటీ అధ్యక్షుడిగా గందే రాములును నియమించారు. కార్యక్రమంలో జిల్లా ప్రముఖ్​ పబ్బ సత్యనారయణ, ఉమ్మడి జిల్లా సంఘటన కార్యదర్శి పుట్టి మల్లేష్, నిజాంపేట మండల ప్రముఖ్​ కొమ్మట నరేందర్, బీజేపీ నాయకులు తీగల శ్రీనివాస్ గౌడ్, తిరుపతి పాల్గొన్నారు.

Read More
ఘనంగా వివేకానంద జయంతి

ఘనంగా వివేకానంద జయంతి

సారథి న్యూస్​, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామంలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆఖండ భారతదేశ సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన విశ్వవిఖ్యాత తత్వవేత్త, గొప్పవ్యక్తి అని కొనియాడారు. వివేకానంద తన జీవితాన్ని దేశం కోసం, ధర్మం కోసం అంకితం చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో పుల్లూరు గ్రామపెద్దలు చల్లా గిరిధర్ రెడ్డి, కలుగోట్ల పీఏసీఎస్​ చైర్మన్ గజేందర్ రెడ్డి, సర్పంచ్ నారాయణమ్మ, ఎంపీటీసీ సభ్యులు […]

Read More
పాలెం వాగు ప్రధానకాల్వను పూర్తిచేయండి

పాలెం వాగు ప్రధాన కాల్వను పూర్తిచేయండి

సారథి న్యూస్, వెంకటాపూర్​: తమది రైతు ప్రభుత్వమని చెప్పుకునే టీఆర్​ఎస్​ నాయకులు చేతల్లో చూపడం లేదని ములుగు జిల్లా వెంకటాపూర్​ ఎంపీపీ చెరుకూరి సతీష్ కుమార్ విమర్శించారు. ఈ మేరకు పాలెం వాగు ప్రాజెక్ట్ ప్రధాన కాల్వను సందర్శించారు. ప్రాజెక్టును ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ప్రధాన కాల్వ, పిల్ల కాల్వలను నిర్మించకపోవడం సిగ్గుచేటన్నారు. నేటికీ బర్లగూడెం పంచాయతీ రైతులకు నీళ్లు అందడం లేదన్నారు. పాలెం వాగు ప్రాజెక్ట్ నిర్మాణంపై ఎందుకు దృష్టిపెట్టడం లేదని ప్రశ్నించారు. పిల్ల […]

Read More
సిటీలో డ్రింకింగ్​ వాటర్​ ఫ్రీగా సఫ్లై

సిటీలో డ్రింకింగ్​ వాటర్​ ఫ్రీ

10.8 లక్షల నల్లా కలెక్షన్లకు బెనిఫిట్​ 20వేల లీటర్లు దాటితే బిల్లు కట్టాల్సిందే మార్చి 31లోపు మీటర్​ బిగించుకోవాల్సిందే ఉచిత తాగునీటి పథకాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్​ సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో ఇక నుంచి ఫ్రీగా డ్రింకింగ్​ వాటర్​ అందనుంది. గ్రేటర్​ హైదరాబాద్ ​ఎన్నికల హామీలో భాగంగా ఈ మేరకు మున్సిపల్​శాఖ మంత్రి కె.తారక రామారావు మంగళవారం నగర వాసులకు ‘ఉచిత తాగునీటి’ పథకాన్ని రెహ్మత్​నగర్​లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్ […]

Read More