Breaking News

Day: December 16, 2020

సినిమాలు, సిరీస్ లతో బిజీ

సినిమాలు, సిరీస్ లతో బిజీ

కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచీ తమన్నా గ్యాప్ లేకుండా వరుస చిత్రాలతో అలరిస్తూనే ఉంది. యంగ్, సీనియర్స్ అని జనరేషన్ తేడా లేకుండా అందరి హీరోలతో కలసి నటిస్తోంది. ఈ మధ్య అయితే గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా ఇంటెన్సిటీ ఉన్న రోల్స్ కూడా చేస్తోంది. సిటీమార్, గుర్తుందా శీతాకాలం, అంధాధూన్ రీమేక్ లతో పాటు బాలీవుడ్ మూవీ ‘బోలే చుడియాన్’ లో కూడా నటిస్తోంది. వరుస చిత్రాలు చేస్తున్నా మరో పక్క వెబ్ సిరీస్ లలో […]

Read More
రష్మీ వర్సెస్ తాప్సీ

రష్మీ వర్సెస్ తాప్సీ

సౌత్ లో అనుకున్న సక్సెస్ సాధించలేకపోయాననే ఫీల్ తో నార్త్ కు వెళ్లింది పంజాబీ సుందరి తాప్సీ పన్ను. నిజానికి తాప్సీ తెలుగులో స్టార్ హీరోలతో మంచి సినిమాలే చేసింది. అయినా సంతృప్తి లేకనో ఇంకా ఏదో సాధించాలనే పట్టుదలతో బాలీవుడ్ కు వెళ్లింది. నిజంగానే అక్కడ అనుకున్నది సాధించింది తాప్సీ. మన్మార్జియాన్, గేమ్ ఓవర్, సాండ్ కీ ఆంఖ్, తప్పడ్ వంటి డిఫరెంట్ కంటెంట్ లతో వచ్చిన మూవీస్​తో తన టాలెంట్ ను నిరూపించుకుంది. ప్రజెంట్ […]

Read More
మెగా ప్రాజెక్ట్ దక్కించుకున్న డైరెక్టర్..

మెగా ప్రాజెక్ట్ దక్కించుకున్న డైరెక్టర్

‘లూసిఫర్’ మలయాళ రీమేక్ పై మనసుపడ్డ మెగాస్టార్ ఆ చిత్రాన్ని నిర్మించడానికి పూనుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి డైరెక్షన్ ఎవరికి అప్పజెబితే బాగుంటుదో అన్ని ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లను స్క్రిప్టు సరిచేయమన్నారు. వాళ్లలో తమిళ దర్శకుడు మోహన్ రాజా ఇచ్చిన స్క్రిప్ట్ నచ్చడంతో ఆయననే దర్శకుడిగా కన్ఫామ్ చేశారు చిరంజీవి. రామ్ చరణ్ కు చెందిన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీతో కలిసి ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దీని గురించి చిరంజీవి చెబుతూ ‘తెలుగు […]

Read More
ముగిసిన మాజీ ఎమ్మెల్యే కటికనేని అంతిమయాత్ర

మాజీ ఎమ్మెల్యే కటికనేనికి కన్నీటి వీడ్కోలు

సారథి న్యూస్, కొల్లాపూర్: కొల్లాపూర్​ మాజీ ఎమ్మెల్యే కటికనేని మధుసూదన్ రావుకు అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. బుధవారం అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమయాత్ర కొల్లాపూర్ పట్టణంలో కొనసాగించారు. పట్టణంలోని మినీ స్టేడియంలో ఆయన పార్థివదేహాన్ని ఉంచారు. ప్రజలు వివిధ మండలాలకు చెందిన వివిధ పార్టీల నేతలు, టీడీపీ వర్గీయులు, ఆయన బంధుమిత్రులు, అభిమానులు సందర్శించి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలో అంతిమయాత్ర కొనసాగింది. కొల్లాపూర్ నుంచి తన స్వగ్రామం నార్లపూర్ కు తీసుకువెళ్లి దహన సంస్కారాలు […]

Read More
జూనియర్ కాలేజీలకు కొత్త భవనాలు

జూనియర్ కాలేజీలకు కొత్త భవనాలు

సారథి న్యూస్, ములుగు: ప్రభుత్వ కాలేజీలు, ఆఫీసులు అన్ని వసతులతో పరిశుభ్రంగా ఉండాలని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణఆదిత్య అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొత్త భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని ఇన్​చార్జ్​ ప్రిన్సిపాల్​ను ఆదేశించారు. ఎంత మంది సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు, ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, తరగతి గదుల వివరాలను జిల్లా కలెక్టర్ ఇన్​చార్జ్​ప్రిన్సిపాల్ కె.లక్ష్మయ్యను అడిగి తెలుసుకున్నారు. పరిశుభ్రతను పాటిస్తూ కళాశాల […]

Read More
సమ్మక్క సారలమ్మ సన్నిధిలో..

సమ్మక్క సారలమ్మ సన్నిధిలో..

సారథి న్యూస్, తాడ్వాయి: మేడారం సమ్మక్క సారలమ్మలను బుధవారం ఛత్తీస్ ఘడ్ మాజీ మంత్రి మహేశ్​ఘగడ్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. వారికి కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆలయ పూజారులు డోలీలతో కలిసి ఘన స్వాగతం పలికారు. వారితో కలిసి ఆమె పూజలు చేశారు. కార్యక్రమంలో బీజాపూర్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ ముడిలియర్, మండలాధ్యక్షుడు డోలేశ్ రాజ్ విర్, కాంగ్రెస్ పార్టీ తాడ్వాయి మండలాధ్యక్షులు జాలాపు అనంతరెడ్డి, మాజీ జడ్పీటీసీ బొల్లు […]

Read More
వాడీవేడిగా మానవపాడు జనరల్​బాడీ మీటింగ్​

వాడీవేడిగా మానవపాడు జనరల్​బాడీ మీటింగ్​

సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. సమస్యలపై నిలదీస్తూ పలువురు సర్పంచ్​లు సమావేశాన్ని అడ్డుకున్నారు. పంచాయతీలో చేస్తున్న ప్రతి పనికి కమీషన్లు అడుగుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అధికారుల తీరుకు నిరసనగా జడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య, సర్పంచ్​లతో కలిసి నేలపై కూర్చుని నిరసన తెలిపారు. బుధవారం ఎంపీడీవో ఆఫీసులో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ కోట్ల అశోక్​రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జడ్పీ చైర్​పర్సన్ సరిత […]

Read More
రైతువేదికలు, వైకుంఠధామాలకు భగీరథ నీళ్లు

రైతువేదికలు, వైకుంఠధామాలకు భగీరథ నీళ్లు

సారథి న్యూస్, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మిషన్ భగీరథ నీటిని మాత్రమే ప్రజలు వినియోగించుకునేలా చైతన్య కార్యక్రమాలు మరిన్ని రూపొందించాలని ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి స్మితా సబర్వాల్ సూచించారు. బుధవారం మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో అన్ని జిల్లాల సీఈలు, ఎస్ఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొత్తగా నిర్మిస్తున్న రైతువేదికలు, వైకుంఠధామాలకు భగీరథ నీటిని అందించాలని సూచించారు. అంగన్​వాడీ కేంద్రాలు, ప్రభుత్వ విద్యాసంస్థలు, ప్రభుత్వ ఆస్పత్రులు, ధార్మిక సంస్థలకు వాటర్ కలెక్షన్లు […]

Read More