Breaking News

Day: November 15, 2020

ఇంటింటా దీపావళి

ఇంటింటా దీపావళి

సారథి న్యూస్​, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని అన్ని గ్రామాల్లో దీపావళి పండుగను సంతోషాల మధ్య జరుపుకున్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆస్పత్రి సిబ్బంది ఉత్సవాల్లో పాల్గొన్నారు.

Read More
నేనున్నంత కాలం ఆర్టీసీని బతికించుకుంటా..

నేనున్నంత కాలం ఆర్టీసీని బతికించుకుంటా..

సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలని, కార్మికులకు 50శాతం పెండింగులో ఉన్న రెండు నెలల జీతాన్ని తక్షణమే చెల్లించాలని సీఎం కె.చంద్రశేఖర్​రావు నిర్ణయించారు. తక్షణమే రూ.120కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. తాను ఉన్నంత కాలం ఆర్టీసీని బతికించుకుంటానని స్పష్టంచేశారు హైదరాబాద్ నగరంలో బస్సు సర్వీసులను 50 శాతానికి పెంచాలని సీఎం నిర్ణయించారు. కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో ఆర్టీసీకి నష్టం.. కార్మికులకు ఉద్యోగ […]

Read More
‘ధరణి’ పనితీరు అద్భుతం

‘ధరణి’ పనితీరు అద్భుతం

సారథి న్యూస్, హైదరాబాద్: ధరణి పోర్టల్ చిన్న చిన్న సమస్యలను అధిగమించిందని, మరో మూడు నాలుగు రోజుల్లో నూటికి నూరు శాతం అన్నిరకాల సమస్యలను అధిగమించనుందని సీఎం కె.చంద్రశేఖర్​రావు తెలిపారు. ఆదివారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ​ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ‘ధరణి పోర్టల్ ద్వారా ప్రభుత్వం ప్రారంభించిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రజల ఆధారణ పొందనుంది. అద్భుతమైన ప్రతిపాదన వస్తోంది. భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఒక చారిత్రక శకం ఆరంభమైనట్లుగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. […]

Read More
చెరువుల్లో ఆక్రమణలను కూల్చివేయాల్సిందే..

చెరువుల్లో ఆక్రమణలను కూల్చివేయాల్సిందే..

సారథి న్యూస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీతో పాటు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న చెరువులు, నాలాలపై ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు మంత్రి కె.తారక రామారావు వివరించారు. సాగునీటి శాఖ చీఫ్ ఇంజనీర్, జీహెచ్ఎంసీ ప్రత్యేక కమిషనర్ ఆధ్వర్యంలో నీటివనరుల సంరక్షణ, ఆక్రమణల తొలగింపు పనులు చేపట్టాలన్నారు. ఆదివారం ఇరిగేషన్, జలమండలి, హెచ్ఎండీఏ, రెవెన్యూ యంత్రాంగం, ఇతర శాఖల అధికారులతో కలిసి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చెరువులు, నాలాలపై పూర్తిస్థాయిలో స్టడీ చేయాలని సంబంధిత […]

Read More
హెబ్బా నెవర్ బిఫోర్ అబ్బ!

హెబ్బా నెవర్ బిఫోర్ అబ్బ!

ఇప్పటివరకు నటించిన చిత్రాల్లో గ్లామర్ పాత్రలతో అలరించిన హెబ్బాపటేల్ ఈసారి డీ గ్లామరస్​క్యారెక్టర్ లో కనిపించనుంది. క్రైమ్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాలో చక్కనైన చీరకట్టుతో పల్లెటూరి మహిళ రాధ పాత్రను పోషించింది. దీపావళి సందర్భంగా ఆమె పాత్రకు సంబంధించిన లుక్ ను విడుదల చేసింది మూవీ టీమ్. పల్లెటూరులో ఇంటి బయట కూర్చుని చేటలో బియ్యం ఏరుతున్న సాధారణ మహిళగా కనిపిస్తున్న హెబ్బా లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ […]

Read More
పెళ్లి పీటలెక్కిన చైతూ, సాయిపల్లవి!

పెళ్లి పీటలెక్కిన చైతూ, సాయిపల్లవి!

నాగచైతన్య, సాయిపల్లవి పెళ్లి పీటలెక్కారు. ఈ తంతు అంతా వీరిద్దరూ నటిస్తున్న ‘లవ్ స్టోరీ’ సినిమా కోసమేనండోయ్..​ మరేది కాదు! ప్రముఖ సినీ డైరెక్టర్​ శేఖర్ కమ్ముల విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే క్యూట్‌ లవ్‌ స్టోరీని రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్​గా తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకుని సినిమాలోని స్టిల్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. పెళ్లికొడుకు, పెళ్లి కూతురు గెటప్స్‌లో చూడముచ్చటగా ఉన్న చైతూ, సాయిపల్లవి స్టిల్ ఆకట్టుకుంటోంది. […]

Read More
పెళ్లి రోజు.. క్వార్టర్​ మద్యం పంపిణీ!

పెళ్లి రోజు.. రూపాయికే క్వార్టర్​ మందు!

సారథి న్యూస్, మానవపాడు: సినీ హీరోలు, దర్శకులపై అభిమానులకు ఉన్న క్రేజీ అంతా ఇంత కాదు. సాధారణంగా పుట్టిన రోజు, వివాహ వార్షికోత్సవం సందర్భంగా పండ్లు, వస్ర్తాలను పంపిణీ చేయడం పరిపాటి. అయితే ఓ సినీ డైరెక్టర్​ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఫ్యాన్స్​ వినూత్న కార్యక్రమం చేపట్టారు. రూపాయికే క్వార్టర్ మద్యం అందజేసి.. అన్నదానం చేసి తమ అభిమానం చాటుకున్నారు. సినీ డైరెక్టర్ ​ఎన్.శంకర్ పెళ్లిరోజు వేడుకను అభిమానులు ఆదివారం జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ లో […]

Read More
బారడీ పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన

బారడీ పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన

సారథి న్యూస్, కంగ్టి, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని చాప్టా(కే)గ్రామంలో నూతనంగా నిర్మించిన బారడీ పోచమ్మ ఆలయంలో సోమవారం అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మధ్యాహ్నం విగ్రహాన్ని ప్రతిష్టించి నైవేద్యం పెట్టి, సాయంత్రం బోనాలు సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఎడ్ల బండ్లను ముస్తాబుచేసి ఊరేగింపుగా ఊరు శివారులో ఉన్న బారడీ పోచమ్మ మందిరం వరకు తీసుకెళ్లి ప్రదక్షిణలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం అన్నదానం ఉంటుందని, భక్తులు తరలొచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.

Read More