Breaking News

Month: July 2020

గోపీచంద్​ ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్​

గోపీచంద్​ ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్​

యాక్షన్.. సీరీస్ డ్రామాలకు కేరాఫ్ అడ్రస్ గోపీచంద్ సినిమాలు. ప్రస్తుతం ‘సీటీ మార్’ స్పోర్ట్స్ డ్రామాతో బిజీగా ఉన్న గోపీ చంద్ ఈ చిత్రం తర్వాత తన రూటు మార్చి కొత్త ప్రయోగాన్ని చేయనున్నాడట. డైరెక్టర్ తేజతో ‘అలమేలుమంగ వెంకటరమణ’ సినిమాకు కమిటైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్​తో ఉంటుందట. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా స్క్రిప్టు వర్క్​ దాదాపు పూర్తి కావొచ్చిందట. గోపీచంద్​కు […]

Read More

బీజేపీలో చేరడం లేదు

న్యూఢిల్లీ: తాను బీజేపీలో చేరడం లేదని.. కాంగ్రెస్​ బహిష్కృత నేత సచిన్​ పైలట్​ స్పష్టం చేశారు. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో కాంగ్రెస్​పార్టీ అతడిపై వేటు వేసింది. పీసీసీ అధ్యక్షపదవి నుంచి, డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించింది. దీంతో సచిన్​ పైలట్​ ఏం చేస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. కాగా తాను బీజేపీలో చేరడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆయన భవిష్యత్​ కార్యాచరణపై త్వరలోనే ఓ ప్రకటన చేయనున్నట్టు సమాచారం. సరైన […]

Read More

ఐసోలేషన్‌లో ఉండలేకపోతున్నా

బ్రెజిల్‌: ఎప్పుడూ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ.. జనం మధ్య ఉండే వారిని ఒక్కసారిగా ఐసోలేషన్‌ అంటూ బంధిస్తే ఉండటం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సెనారో కూడా అదే ఫీల్‌ అవుతున్నాడంట. ఎప్పుడూ జనంలో ఉంటూ.. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే ఆయనకు ఐసోలేషన్‌లో ఉండాలంటే చిరాకుగా అనిపిస్తోంది అంట. దీంతో సోమవారం మరోసారి కరోనా టెస్టు చేయించుకోవాలని నిర్ణయించుకున్నానని ఆయన ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ‘నేను ఐసోలేషన్‌లో ఉండలేకపోతున్నాను. మరోసారి పరీక్షలు చేయించుకుంటాను. […]

Read More

అది ఫేక్‌న్యూస్‌

న్యూఢిల్లీ: ఢిల్లీలోని అధికారిక బంగ్లా ఖాళీ చేసేందుకు తనకు మరో నెల టైమ్‌ ఇవ్వాలని ప్రధానిని కోరలేదని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. తాను రిక్వెస్ట్‌ చేసినట్లు వస్తున్న వార్తలు అన్నీ ఫేక్‌ అని చెప్పారు. ప్రియాంక గాంధీ ప్రస్తుతం ఉంటున్న.. ఢిల్లీలోని లూథియానా 35 లోధీ ఎస్టేట్‌ బంగ్లాను ఖాళీ చేయాలని గత నెలలో కేంద్ర హోం శాఖ ప్రియాంక గాంధీకి నోటీసులు ఇచ్చింది. అయితే బంగ్లా ఖాళీ చేసేందుకు మరో నెల […]

Read More

ప్రజాశ్రేయస్సే లక్ష్యం

సారథి న్యూస్, నారాయణఖేడ్: సీఎం కేసీఆర్​ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమ నిరంతరం పాటుపడుతున్నారని నారాయణఖేడ్​ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్​రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా కల్హేర్​ మండలంలోని పలు గ్రామల్లో ఎమ్మెల్యే పర్యటించారు. బీబీపేట, ఫతేపూర్​ తండాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా కల్హేర్ మండలంలో పలుచోట్ల మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆయాగ్రామాల సర్పంచులు, టీఆర్​ఎస్​ నాయకులు పాల్గొన్నారు.

Read More
జర్నలిస్టులపై దాడులు సరికాదు

జర్నలిస్టులపై దాడులు సరికాదు

సారథి న్యూస్, నారాయణఖేడ్: రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నదని సంగారెడ్డి జిల్లా ఆమ్​ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు బోర్గి సంజీవ్​ ఆరోపించారు. జర్నలిస్ట్​ తీన్మార్​ మల్లన్నపై దాడిని ఆప్​ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. పక్కాప్లాన్ ప్రకారమే ఆయనపై ఎమ్మెల్యే జీవన్​రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారని చెప్పారు. సీఎం కేసీఆర్​ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ జర్నలిస్టులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఆమ్​ఆద్మీపార్టీ జర్నలిస్టులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Read More
ఆర్టీసీ కార్గో పాయింట్ ప్రారంభం

ఆర్టీసీ కార్గో పాయింట్ ప్రారంభం

సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్​లోని కోఠి ఉమెన్స్ కాలేజీ బస్టాప్​లో ఆర్టీసీ కార్గో పార్సిల్ పాయింట్ ను హయత్​నగర్​డీవీఎం విజయభాను మంగళవారం ప్రారంభించారు. ఆర్టీసీ కార్గో పార్సిల్​సేవలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మిధాని డిపో మేనేజర్ టి.కిషన్ రావు, సీఐ నమ్రత, మిధాని డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ టీం బి.నాగరాజు, కె.రాములు తదితరులు పాల్గొన్నారు.

Read More

పెండ్లికి 20మందికే అనుమతి

భోపాల్​: కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యప్రదేశ్​ ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో పెండ్లి వేడుకలకు కేవలం 20 మంది మాత్రమే హాజరకావాలని ఆదేశాలు జారీచేసింది. ఇంట్లో జరిగే పుట్టినరోజు తదితర వేడుకలకు 10 మంది మాత్రమే హాజరు కావాలని ఆదేశాల్లో పేర్కొన్నది. ఈ ఆదేశాలను ఎవరు ఉల్లంఘించినా కఠినచర్యలు తీసుకుంటుమాని పేర్కొన్నది. రాష్ట్రంలో ఎటువంటి మతపరమైన కార్యక్రమాలు చేయకూడదని.. బహిరంగ ప్రదేశాల్లో 5 కంటే ఎక్కువమంది ఓకే చోట గుమికూడదని పేర్కొన్నది. కరోనా విస్తరిస్తున్న ప్రస్తుతతరుణంలో […]

Read More