Breaking News

Day: July 15, 2020

లవ్.. రొమాంటిక్​లో మిల్క్​బ్యూటీ

టాలీవుడ్ లో వరుసగా పొరుగు భాషా చిత్రాలు రీమేక్​ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ ‘లవ్ మాక్ టైల్’ రీమేక్ కు తెలుగు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. శాండిల్ వుడ్​లో రీసెంట్ బ్లాక్ బ్లస్టర్ ‘లవ్ మాక్ టైల్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు డైరెక్టర్ నాగశేఖర్. ఈ చిత్రంలో హీరోయిన్ గా తమన్నాను తీసుకున్నారట. యాక్టింగ్​తోపాటు డ్యాన్స్ లో కూడా తమన్నా పెర్ఫామెన్స్ అదురుతుంది. పూర్తిగా లవ్ యూత్​ […]

Read More

తమిళ చిత్రంలో స్వీటీ

గౌతమ్ మీనన్​దర్శకత్వంలో 2006లో వచ్చిన క్రైమ్ థిల్లర్ ‘వేట్టైయాడు వేళైయాడు’ సినిమా తెలుగులో ‘రాఘవన్’గా విడుదలైంది. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్సీఫీస్​కి మంచి కలెక్షన్లనే తీసుకొచ్చింది. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్ తీసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు గౌతమ్ మీనన్. కమల్ కి జంటగా ఇప్పుడు అనుష్కను సంప్రదిస్తున్నారట. ప్రస్తుతం అనుష్క ప్రధానపాత్రలో క్రైమ్ అండ్ హార్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘నిశ్శబ్దం’ చిత్రం కరోనా కారణంగా రిలీజ్​కు నోచుకోలేదు. అనుష్క ఈ చిత్రంలో […]

Read More

‘నవరస’ సిరీస్​లో స్టార్ హీరో

బాలీవుడ్ హీరోలు పలువురు ఓటీటీ బాటపడుతుండగా..సౌత్ లో ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో మూవీ కూడా ఓటీటీ విడుదలకు సిద్ధంగా లేరు. ఇదే సమయంలో తెలుగు.. తమిళ హీరోలు వెబ్ సిరీస్ ల్లో నటించడం అంటే తమ స్థాయిని తగ్గించుకోవడం అన్నట్లుగా అభిప్రాయంలో ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ హీరోలు పలువురు వెబ్ సిరీస్ లు చేస్తుంటే ఇప్పటి వరకు ఎవరు కూడా సౌత్ హీరోలు వెబ్ సిరీస్ లకు ముందుకు రాలేదు. మొదటి సారి […]

Read More

కరోనాతో ట్రాఫిక్ సీఐ మృతి

సారథి న్యూస్, అనంతపురం: అనంతపురం నగరంలో ట్రాఫిక్ సీఐగా నిధులు నిర్వర్తిస్తున్న రాజశేఖర్ కరోనా బారినపడి మంగళవారం మృతిచెందారు. స్థానిక సవేరా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సీఐ మృతి పట్ల హిందూపురం ఎంపీ గోరంట్ల మాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసు శాఖలో ఉన్నప్పుడు తన సమకాలీకుడిగా ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించాడని ఆయన కితాబిచ్చారు. సీఐ రాజశేఖర్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎంపీ భరోసా ఇచ్చారు.

Read More

అర్హులందరికీ రుణాలు ఇవ్వండి

సారథి న్యూస్, మెదక్: అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి బ్యాంకులు ఆర్థికంగా చేయూత ఇవ్వాలని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి కోరారు. మంగళవారం మెదక్ కలెక్టరేట్ లోని ప్రజావాణి హాల్లో కలెక్టర్ అధ్యక్షతన డీసీసీ, డీఎల్ఆర్సీ కమిటీ సమావేశం నిర్వహించారు. చేనేత వృత్తులు, పరిశ్రమలకు రుణాలు ఇవ్వడం ద్వారా చాలామందికి ఉపాధి కలుగుతుందని ఆయన సూచించారు. జిల్లాలో కూరగాయలు, పండ్లు, పూల సాగుకు రుణాలు ఇవ్వాలన్నారు. అనంతరం అనంతరం ఎస్సీ, ఎస్టీ బీసీ రుణాల మంజూరుతో పాటు […]

Read More

పెండింగ్‌.. పెండింగ్‌

గుట్టలుగా పేరుకుపోతున్న ఫైల్స్​ తిరిగి తిరిగి వేసారిపోతున్న బాధితులు సారథి న్యూస్​, హైదరాబాద్​: పెండింగ్​.. పెండింగ్​.. పెండింగ్​.. పలు కీలకమైన అంశాలకు సంబంధించిన ఫైళ్ల గురించి రాష్ట్ర ప్రభుత్వంలోని ఏ ఉన్నతాధికారిని అడిగినా ఇప్పుడు వారి నోటి నుంచి వస్తున్న మాట ఇదే. తాత్కాలిక సచివాలయం(బీఆర్కే భవన్‌) నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం (మెట్రో రైల్‌ భవన్‌, బేగంపేట) దాకా ఇదే పరిస్థితి నెలకొంది. అత్యవసరం, అనివార్యమైతే తప్ప మిగతా దస్త్రాలను ముట్టకోని పరిస్థితి నెలకొంది. దీంతో మూడు […]

Read More

సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలి

సారథి న్యూస్, కర్నూలు: కరోనా వ్యాప్తి సమయంలో సైబర్​ నేరాలు పెరిగిపోతున్నాయని, వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి సూచించారు.మంగళవారం కర్నూలు నగరంలోని రీజినల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ను ఆయన పరిశీలించారు. సైబర్​నేరగాళ్లు మాయమాటలతో మభ్యపెట్టి మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోం(ఇంటి నుంచి ఉద్యోగాలు) ఉద్యోగాలు చేసేవారు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఫేక్ ఐడీలు, ఫేక్ వెబ్ సైట్లతో ఆన్ లైన్ లో ఉద్యోగాలు చేసే […]

Read More

పిల్లలతో పనులు చేయిస్తే చర్యలు

సారథి న్యూస్, కర్నూలు: బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు చట్టాలు రూపొందించాయని, పిల్లలతో పనులు చేయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కర్నూలు ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప హెచ్చరించారు. ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశాల మేరకు మంగళవారం కర్నూలు జిల్లాలో ఆపరేషన్‌ ముస్కాన్‌ను ప్రారంభించారు. అందులో భాగంగా నగరంలోని రాజ్‌విహార్‌ సెంటర్‌ నిర్వహించిన ఆపరేషన్‌ ముస్కాన్‌లో ఎస్పీ పాల్గొన్నారు. రెస్క్యూ చేసిన వీధి, అనాథ బాలలకు శానిటైజర్లు, మాస్కులు, బిస్కెట్లను ఎస్పీ పంపిణీ […]

Read More