సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదశ్లో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కర్నూలు, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో రికార్డు స్థాయిలో రోజుకు వందకుపైగా కేసు నమోదువుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశా మేరకు రాష్ట్ర ప్రభుత్వం కరోనాను నివారించాన్న లక్ష్యంతో ఇంటింటికి వెళ్లి రక్తనమునాలను సేకరిస్తోంది. ఈ క్రమంలో కర్నూలులో రికార్డు స్థాయిలో లక్షకు పైగా శ్యాంపిల్స్ సేకరించినట్లు ఆదివారం కలెక్టర్ జి.వీరపాండియన్ తెలిపారు. ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసులు 2,451 […]
సారథి న్యూస్, కర్నూలు: మాంసం విక్రయిస్తూ జీవించే వృత్తాంతాన్ని తెలియజేసిన మహనీయుడు ఆరెకటిక గురువు ధర్మవ్యాధుడని, ఆయన సిద్ధాంతాలు ఆచరణీయమని సంఘం నాయకుడు కటికె గౌతమ్ అన్నారు. ఆదివారం గురుపౌర్ణమిని పురస్కరించుకుని గురువర ధర్మవ్యాధుడి చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. మహాకవి ఎర్రన రచించిన మహాభారతంలోని అరణ్య పర్వశేషంలో ధర్మవ్యాదోపాఖ్యానం ద్వారా ధర్మవ్యాధుడి మాంసం విక్రయిస్తూ జీవించే వృత్తాంతం తెలియజేస్తూ హింస, అహింస సిద్ధాంతాలను తెలియజేయాశారని గుర్తుచేశారు. రాష్ట్రంలోని 8 లక్షల ఆరెకటికల కుటుంబాలకు ప్రత్యేక ఫెడరేషన్, […]
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో ఐసీఎంఆర్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు చేస్తున్నప్పటికీ తెలంగాణలో మాత్రం అలా జరగడం లేదన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ధన్వి హెల్త్ కేర్ ఆధ్వర్యంలో కరోనాపై ఆదివారం మీడియా ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ప్రయోగశాలలకు ఐసీఎంఆర్ అనుమతిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. విస్తృతంగా పరీక్షలు నిర్వహించి, ప్రజల ప్రాణాలు కాపాడి, కేసుల సంఖ్య […]
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనాతో చాదర్ఘాట్లోని తుంబే హాస్పిటల్లో చేరిన ఫీవర్ ఆస్పత్రి డీఎంవో సుల్తానాకు కేవలం 24గంటలకు రూ.1.15లక్షల బిల్లు వేయడంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక వైద్యురాలికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇక ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే సాధారణ జనం పరిస్థితి ఏమిటని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘటనపై ఎంపీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలి సెల్ఫీ వీడియోను రేవంత్రెడ్డి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఒక్క రోజుకు ఆస్పత్రి […]
న్యూఢిల్లీ: ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సైనికుల్లో చాలా ధైర్యం నింపిందని ఐటీబీపీ చీఫ్ ఎస్ ఎస్.దేశ్వాల్ అన్నారు. ‘ప్రధాని పర్యటన సైనికుల్లో చాలా ధైర్యాన్ని నింపింది. ఆయన ప్రసంగం చాలా బలాన్ని ఇచ్చింది. దేశంలోని పొలిటికల్ లీడర్ షిప్, ఆర్మీ జవాన్లు దేశం కోసం పనిచేస్తున్నారు. వాళ్లంతా సరిహద్దు భద్రతకు అంకితమయ్యారు. భారత సైన్యం, వైమానిక దళం, ఐటీబీపీలోని సైన్యానికి మనోధైర్యం చాలా ఎక్కువ’ అని ఢిల్లీలో అతిపెద్ద కొవిడ్ […]
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో రెండు రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన ఇద్దరు టెర్రరిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చింది. డెడ్బాడీస్కు కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చిందని పోలీసులు వెల్లడించారు. మెడికో – లీగల్ పరీక్షల్లో భాగంగా టెస్టులు చేశామని, డీఎన్ఏ, కరోనా పరీక్షలు నిర్వహించామని పోలీసులు చెప్పారు. దీంతో కరోనా రూల్స్కు అనుగుణంగా బారాముల్లాలో అంత్యక్రియలు నిర్వహిస్తామని అన్నారు. జమ్మూకాశ్మీర్ జిల్లాల్లో పోలీసులు టెర్రరిస్టులు ఏరివేతే మొదలుపెట్టారు. గడిచిన ఆరు నెలల్లో దాదాపు 118 […]
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో రోజురోజుకు కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో 33 గంటల పాటు లాక్డౌన్ విధించారు. శనివారం నుంచి సోమవారం సాయంత్ర 5గంటల వరకు లాక్డౌన్ విధించినట్లు పోలీసులు చెప్పారు. బెంగళూరులో ప్రతి ఆదివారం లాక్డౌన్ ప్రారంభం కాగా.. ఈ సారి శనివారం నుంచి సోమవారం వరకు విధించారు. ఈ నేపథ్యంలో బెంగళూరు పోలీసు కమిషనర్ ప్రజలను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ‘లాక్డౌన్ 8గంటలకు స్టార్ట్ అవుతుంది. సోమవారం సాయంత్రం 5గంటలకు ముగుస్తుంది. రెస్పెక్టెడ్ సిటిజన్స్ […]
ముంబై: కరోనా మహమ్మారి రోజు రోజుకి విజృంభిస్తోంది. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కంపెనీలు, ప్రొడక్షన్ యూనిట్లు స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో వర్కర్లు కరోనా బారినపడి ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వెస్ట్రన్ మహారాష్ట్ర బజాజ్ యూనిట్లో 250 మంది ఎంప్లాయిస్కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో యూనిట్ని క్లోజ్ చేయాలని బజాజ్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. లాక్డౌన్ కారణంగా అసలే ప్రొడక్షన్ లేదని, ఇప్పుడు స్టార్ట్ అయినా కూడా కంటిన్యూ చేసే పొజిషన్ కనిపించడం లేదని వర్కర్లు […]