Breaking News

Day: June 29, 2020

దారుణంగా కరోనా పరిస్థితి

దారుణంగా కరోనా పరిస్థితి

సారథి న్యూస్, హైదరాబాద్​: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితి చాలా దారుణంగా ఉందని కరోనా కేసులు రోజు రోజుకూ రెట్టింపు అవుతున్నాయని టీపీసీసీ వర్కింగ్​ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి లవ్ అగర్వాల్ కు లేఖ రాశారు. రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, రాష్ట్రంలో చాలా తక్కువ టెస్టులు చేస్తున్నారని ఇందులో కూడా పారదర్శకత లేదన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 32.1 శాతంగా ఉందని ఆయన ఆందోళన […]

Read More
మెదక్​జిల్లాను నం.1గా నిలుపుదాం

మెదక్ ​జిల్లాను నం.1గా నిలుపుదాం

సారథి న్యూస్, మెదక్: అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో మెదక్ జిల్లాను ముందంజలో నిలపాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి కోరారు. అందుకోసం ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కృషిచేయాలని కోరారు. సోమవారం కలెక్టరేట్ లో ఆయా ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, అన్ని మండలాల ఎంపీడీవోలు, ఉపాధి హామీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మెదక్ నియోజకవర్గంలో డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, రైతు వేదికలను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. గ్రామీణ, పట్టణాల్లో తడి, పొడి చెత్తపై […]

Read More
ఏపీలో 793 కరోనా కేసులు

ఏపీలో 793 కరోనా కేసులు

సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్​లోనూ కరోనా పాజిటివ్​కేసులు పెరుగుతున్నాయి. సోమవారం ఒకే రోజు 793 మంది పాజిటివ్​గా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 13,891కు చేరింది. యాక్టివ్‌ కేసు 7,479, ఇప్పటివరకు డిశ్చార్జ్‌ అయిన వారు 6,232 మంది ఉన్నారు. కరోనాతో 180 మంది మృతిచెందారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం జిల్లాలో 96, చిత్తూరు 56, తూర్పుగోదావరి 72, గుంటూరు 98, కడప 71, కృష్ణా 52, కర్నూలు 86, నెల్లూరు 24, […]

Read More
ఇంట్లోనే తొలి ఏకాదశి జరుపుకోండి

ఇంట్లోనే తొలి ఏకాదశి జరుపుకోండి

సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జూలై 1న తొలి ఏకాదశి పర్వదినాన్ని మన్యంకొండ వేంకటేశ్వర స్వామి దేవాలయానికి రాకుండా ఇళ్లల్లోనే జరుపుకోవాలని ఎక్సైజ్​శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ కోరారు. సోమవారం ఆయన విలేకరులో మాట్లాడారు. అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటకి రాకుండా ఇంట్లోనే పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తే కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని మాస్క్ తప్పనిసరిగా ధరించాలని మంత్రి సూచించారు.

Read More
పోలీసులకు పల్స్ ఆక్సీమీటర్లు

పోలీసులకు పల్స్ ఆక్సీమీటర్లు

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఆదేశాల మేరకు పోలీసు సంక్షేమంలో భాగంగా 55 ఏళ్లు పైబడి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందికి హెల్త్​ కండీషన్​ను పరీక్షించేందుకు సోమవారం 150 పల్స్ ఆక్సీమీటర్లను పంపిణీ చేశారు. జిల్లాలోని అన్ని పోలీస్​స్టేషన్లు, సర్కిల్​ఆఫీసులు, డీఎస్పీ ఆఫీసులకు ఒక్కొక్కటి చొప్పున ఇచ్చినట్లు తెలిపారు. పల్స్ ఆక్సీమీటర్ ద్వారా ముందస్తుగా కరోనా లక్షణాలను తెలుసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో నాన్ కేడర్ ఎస్పీ ఆంజనేయులు, ఎఆర్ […]

Read More

మంత్రి కొత్త గెటప్​

సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు, ఆ వృత్తిదారులను ఆదుకునేందుకు ప్రజాప్రతినిధులు ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరించాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎక్సైజ్​శాఖ మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ సోమవారం చేనేత వస్త్రాలు ధరించారు. సాధారణంగా తెల్లటి వస్త్రధారణలో కనిపించే మంత్రి ఇలా కొత్త గెటప్​లో కనిపించారు. తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తులకు ఎంతో ప్రాధాన్యం ఇస్తూ ప్రోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు.

Read More
ఇంకాస్త కొత్తగా..

ఇంకాస్త కొత్తగా..

‘హ్యాపీ డేస్’తో మూవీ జర్నీ స్టార్ట్ చేసిన నిఖిల్ ట్రెండ్​కు తగినట్టుగా తన కథలను ఎంచుకుంటూ కెరీర్​లో ముందుకు దూసుకెళ్తున్నాడు. గతేడాది ‘అర్జున్ సురవరం’లో జర్నలిస్టుగా అలరించాడు. ఈ ఏడు నిఖిల్ ‘కార్తికేయ 2, 18 పేజెస్’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 18 పేజెస్ మూవీలో నిఖిల్ డిఫరెంట్ క్యారెక్టర్ తో అలరించనున్నాడట. గతంలో ‘సూర్య వర్సెస్ సూర్య’ సినిమాలో సూర్యుడంటే భయపడే పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలో మెమరీ […]

Read More
వెంకటేష్​, శేఖర్​ కమ్ముల కాంబినేషన్​

వెంకటేష్​, శేఖర్ కమ్ముల కాంబినేషన్​

టాలీవుడ్​లో ఫీల్ గుడ్ ఫిల్మ్ మేకర్స్​లో ఒకరైన శేఖర్ కమ్ముల ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటుతోంది. తీసిన సినిమాలు పది. అన్నీ గుర్తింపు పొందిన సినిమాలే. గ్యాప్​లు ఎక్కువ తీసుకున్నా కంటెంట్ ప్రాధాన్యం ఉన్న సినిమాలే తీయడం శేఖర్ కమ్ముల స్టైల్. ప్రేక్షకుల ఎదురు చూపులు, అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా కథల ఎంచుకునే డైరెక్టర్ శేఖర్ ‘ఫిదా’ చిత్రం తర్వాత శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్​పై నాగచైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా ‘లవ్ స్టోరీ’ […]

Read More