Breaking News

Day: June 11, 2020

ఐదో రోజూ పెట్రోల్‌ మంట

న్యూఢిల్లీ: దేశంలో వరుసగా ఐదో రోజు పెట్రోల్‌, డీజీల్‌ ధరలు పెరిగాయి. ఐదు రోజుల్లో పెట్రోల్‌ ధర రూ.2.74, డీజిల్ ధర రూ.2.83 మేర పెరిగింది. ఈనెల 7 నుంచి మొదలుపెట్టి ప్రతి రోజు ప్రభుత్వ చమురు కంపెనీలు ధరలు రివైజ్‌ చేస్తూనే ఉన్నాయి. దీంతో గురువారం పెట్రోల్‌ ధర లీటర్‌‌కు రూ.74 కాగా.. డీజిల్‌ ధర రూ.73.40కి చేరుకుంది. ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు నగరం పెట్రోల్‌(రూ.) డీజిల్‌ (రూ.) ఢిల్లీ 74 72.22 […]

Read More
MLA

కార్యకర్తలను కాపాడుకుంటాం

సారథిన్యూస్​,చొప్పదండి: ప్రతి కార్యకర్తను కంటికి కంటికి రెప్పలా కపాడుకుంటామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన పిట్టల రాజ్ కుమార్ కుటుంబాన్ని గురువారం ఎమ్మెల్యే పరామర్శించారు. బాధిత కుటుంబానికి రెండు లక్షల రూపాయల సభ్యత్వ బీమా చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. టీఆర్​ఎస్​ కార్యకర్త చనిపోతే ఆ కుటుంబం వీధిపాలు కాకుండా ఉండేందుకు పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటిఆర్ పార్టీ సభ్యత్వానికి రెండు లక్షల ప్రమాద బీమా […]

Read More

అర్హులందరికీ ‘డబుల్​’ ఇండ్లు

సారథి న్యూస్, కోడిమ్యాల : అర్హులైన పేద ప్రజలందరికీ డబుల్​ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తామని చొప్పదండి ఎమ్మెల్యే సంకె రవిశంకర్​ పేర్కొన్నారు. కరీంనగర్​ జిల్లా కొడిమ్యాల మండలం లోని చెప్యాల గ్రామాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్లాడుతూ.. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు.

Read More

కరోనాపై పోరుకు నిధుల సేకరణ

బెల్జియం: కంటికి కనిపించని కరోనా మహమ్మారితో ప్రపంచం అంతా పోరాడుతోంది. వ్యాక్సిన్‌ వస్తే తప్ప వ్యాధిని కంట్రోల్‌ చేయలేని పరిస్థితి తయారైంది. కరోనాకు వ్యాక్సిన్‌ కనుగొనేందుకు ప్రపంచం మొత్తం ఎన్నో ప్రయోగాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ కనుగొనేందుకు సాయం చేయాలనుకున్న బెల్జియంకు చెందిన 103 ఏళ్ల మాజీ డాక్టర్‌‌ అల్ఫోన్స్‌ లిమ్‌పోల్స్‌ మారథాన్‌ చేసి ఫండ్‌ రైజ్‌ చేస్తున్నారు. బ్రెసెల్స్‌లోని మున్సిపాలిటీ ఆఫ్‌ రోట్‌సిల్లార్‌ నుంచి తన జర్నీ స్టార్ట్‌ చేశారు. దాదాపు 42.2 కి.మీ.నడుస్తున్నట్లు […]

Read More

24 గంటల్లో 357 మంది మృతి

న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. కేసులతో పాటు చనిపోయిన వారి సంఖ్య కూడా రోజు రోజుకి పెరిగిపోతోంది. గత 24 గంటల్లో 357 మంది వైరస్‌కు బలయ్యారని అధికారులు చెప్పారు. ఇంత మంది ఒకేరోజు ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి. దీంతో గురువారం నాటికి కరోనా ప్రబలి మరణించిన వారి సంఖ్య 8,102కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో 9,996 మందికి కరోనా పాజిటివ్‌ […]

Read More

అందుకే రాజ్యసభ ఎన్నికలు ఆలస్యం

న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆ రాష్ట్ర సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ఆరోపించారు. పార్టీ ఫిరాయింపు దారుల కోసమే రాజ్యసభ ఎలక్షన్స్‌ను లేట్‌ చేశారని బీజేపీపై విమర్శలు చేశారు. గుజరాత్‌, రాజస్థాన్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు, అమ్మకాలు పూర్తికాలేదు కాబట్టే ఎన్నికలను రెండు నెలలు వాయిదా వేశారని ఆరోపించారు. ‘రాజ్యసభ ఎన్నికలు రెండు నెలల క్రితమే జరగాల్సి ఉంది. రాజస్థాన్‌, గుజరాత్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు అమ్మకాలు పూర్తికాలేదు. అందుకే డిలే చేశారు. ఇప్పుడు పరిస్థితి […]

Read More

బోర్డర్‌‌లో పాక్‌ కవ్వింపు చర్యలు

శ్రీనగర్‌‌: జమ్మూకాశ్మీర్‌‌ బోర్డర్‌‌లోని రజౌరీ జిల్లాలో పాకిస్తాన్‌ సైన్యం జరిపిన కాల్పుల్లో ఆర్మీ జవాను ప్రాణాలు కోల్పోయారు. సివిలియన్‌కు గాయ్యాలయ్యాయని అధికారులు చెప్పారు. బుధవారం అర్ధరాత్రి రజౌరీ జిల్లాలోని లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ (ఎల్‌వోసీ) వెంబడి పాకిస్తాన్‌ ఆర్మీ కాల్పులు జరిపిందని, తర్కుండీ సెక్టార్‌‌, పూంచ్‌ జిల్లాలో కూడా కాల్పులు జరిపారని ఆర్మీ అధికారులు చెప్పారు. సైనికులు సమర్థవంతంగా తిప్పికొట్టారని చెప్పారు. మరోవైపు కాశ్మీర్‌‌లోని బుద్గాం జిల్లాలో గురువారం తెల్లవారుజాము నుంచి సెక్యూరిటీ అధికారులు కార్డన్‌ సెర్చ్‌ […]

Read More

కియారా.. ఎస్.. నో

సూపర్ స్టార్ మహేష్​ బాబు, డైరెక్టర్ పరుశరామ్ కాంబినేషన్ల ‘సర్కారు వారి పాట’ సినిమా తెరకెక్కడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. పరుశరామ్ చెప్పిన కథ నచ్చడంతో మహేష్ సినిమా ఓకే చేశారట. అధికారికంగా ప్రకటించినా ప్రస్తుతం కరోనా కారణంగా లాక్ డౌన్ ముగియగానే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందట. అయితే ఇంకా హీరోయిన్ గా ఎవరు కన్​ఫామ్​ కాలేదట. అందుకోసం ‘భరత్ అను నేను’ ఫేమ్ కియారానే ఈ సినిమాలో కూడా తీసుకుంటే […]

Read More