సాగుచట్టాల రద్దు కాంగ్రెస్ విజయం: పొన్నాల సామాజిక సారథి, హైదరాబాద్: మదమెక్కిన ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్లకు ప్రజలే గుణపాఠం చెబుతారని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. సలహాలు తీసుకోకుండా నూతన వ్యవసాయ చట్టాల ఆర్డినెన్స్ను మోడీ తెచ్చారని ఆయన ఆరోపించారు. వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవాలని రాహుల్ గాంధీ ముందే చెప్పారని ఆయన పేర్కొన్నారు. సాగుచట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవడం రైతులు, కాంగ్రెస్ విజయమన్నారు. గోదాముల్లో బియ్యం నిల్వలు ఉంటే కేంద్ర వ్యవసాయ […]
ధాన్యం సేకరణలో జాతీయ విధానం తీసుకురావాలి: కేకే గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ఎంపీల నిరసన ప్రదర్శన న్యూఢిల్లీ: ధాన్యం సేకరణపై కేంద్రం జాతీయ పాలసీ తీసుకురావాలని టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు డిమాండ్ చేశారు. తెలంగాణ రైతులపై ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్సీఐ ధాన్యం సేకరణతో రైతులకు భద్రత ఉంటుందని, తెలంగాణలో పండిన ధాన్యాన్ని తీసుకోవాలని ఎన్నిసార్లు కోరినా కేంద్రం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద […]
లఖ్నవూ: ఆగస్టు 5న అయోధ్యలో జరగబోయే రామ మందిర నిర్మాణానికి భూమిపూజ వేడుకను భగ్నం చేయడంతో పాటు విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్ర పన్నుతోందని కేంద్రనిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో దీంతో అయోధ్య, ఢిల్లీ, జమ్మూకశ్మీర్లో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ముమ్మర తనిఖీలు చేపడుతున్నాయి. నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో అయోధ్యలో హై అలర్ట్ ప్రకటించారు. అయోధ్యలో భూమిపూజ నిర్వహించే రోజు, జమ్మూకశ్మీర్ ఆర్టికల్ 370ను రద్దుచేసిన రోజు ఆగస్టు 5 కావడంతో భద్రతా […]
సారథిన్యూస్, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ 27న (సోమవారం) సీఎంలతో సమావేశం కానున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు, వైద్య సదుపాయాలు, వైరస్ కట్టడికి వ్యూహాలు, అన్లాక్ 3.0 ప్రక్రియ తదితర అంశాలపై సీఎంలతో ప్రధాని మోడీ చర్చించనున్నట్టు సమాచారం. కాగా రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితులు, కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలు, అన్ లాక్ 2.0 తర్వాత పెరిగిన కరోనా కేసులు, దేశంలో అత్యధికంగా జరుగుతున్న కరోనా టెస్టుల వంటి అంశాలపై కూడా చర్చిస్తారు. కంటైన్మెంట్ జోన్లలో కేంద్ర […]
న్యూఢిల్లీ: అనేక విషయాల్లో ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వాన్ని నిత్యం టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. నరేంద్ర మోడీ మూడు అంశాల్లో ఫెయిల్ అయ్యారని, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ స్టడీలో ఈ విషయం తేలిందని రాహుల్ గాంధీ అన్నారు. ‘ఫ్యూచర్ హెచ్బీఎస్ స్టడీస్ ఆన్ ఫెయిల్యూర్: 1. కొవిడ్ 19, 2,డీమానిటైజేషన్, 3. జీఎస్టీ అమలు’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. దాంతో పాటు మోడీ కరోనాపై మాట్లాడుతున్న […]
న్యూఢిల్లీ: ఏటా జూన్ 21న ఘనంగా జరిగే ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ ఈసారి డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా జరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యోగా సెలబ్రేషన్స్ కోసం లెహ్ వెళ్తారా? లేదా? అనే దానిపై కూడా ఇంకా డిసైడ్ అవలేదని ఆయుష్ సెక్రటరీ వైద్య రాజేశ్ చెప్పారు. ఈ ఏడాది లడఖ్లోని లెహ్లో జరిగే ఇంటర్నేషనల్ యోగా సెలబ్రేషన్స్లో ప్రధాని మోడీ పాల్గొంటారని ఆయుష్ మంత్రిత్వ శాఖ మార్చిలో ప్రకటించింది. […]
-ఇంటర్ నెట్లో రిలీజ్ చేసిన రిటైర్డ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ చిన్ననాటి ఫొటోలు, ఆయన గురించి ఎవరికి తెలియని విషయాలను తెలియజేస్తూ రూపొందించిన మోడీ బయోగ్రఫీని రిటైర్డ్ జస్టిస్ కేజీ. బాలకృష్ణన్ రిలీజ్ చేశారు. ‘నరేంద్ర మోడీ.. హర్బింజర్ ఆఫ్ ప్రాస్ పెరిటీ అండ్ అపాస్టిల్ ఆఫ్ వరల్డ్ పీస్’ పేరుతో ఈ పుస్తకాన్ని ముద్రించారు. ఇంటర్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జ్యురిస్ట్ అండ్ ఛైర్మన్ ఆఫ్ ఆల్ ఇండియా బార్ […]