Breaking News

ముంబై

ఢిల్లీలో కరోనా రెస్పాన్స్‌ ప్లాన్‌

న్యూఢిల్లీ: దేశంలోనే అత్యధిక కేసులు నమోదై.. మహారాష్ట్ర తర్వాతి ప్లేస్‌లో ఉన్న ఢిల్లీలో కరోనా అదుపు చేసేందుకు ప్రభుత్వం తీవ్ర కసరత్తలు చేస్తోంది. ఈ మేరకు కరోనా వైరస్‌ రెస్పాన్స్‌ ప్లాన్‌ను అధికారులు రివైజ్‌ చేశారు. దాంట్లో భాగంగానే జులై 6 నాటికి ఢిల్లీలోని ప్రతి ఇంట్లో కరోనా టెస్టులు నిర్వహించాలని ప్లాన్‌ చేసుకున్నారు. కంటైన్మెంట్‌ జోన్లలో ఈనెల 30 నాటికి స్క్రీనింగ్‌ కంప్లీట్‌ చేయాలని టార్గెట్‌ ఫిక్స్‌ చేసుకున్నారు. ఢిల్లీలో కరోనా వైరస్‌కు సంబంధించి ఈ […]

Read More

మహారాష్ట్రలో వారికే కరోనా

ముంబై: మన దేశంలోనే అత్యధిక కేసుల నమోదైన మహారాష్ట్రలో కరోనా బారినపడిన వారు ఎక్కువగా 31 – 40 ఏళ్ల మధ్య వయసు వారేనని ప్రభుత్వం రిలీజ్‌ చేసిన డేటా ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 1,01,141 కేసులు నమోదు కాగా.. వారిలో 97,407 మందిపై స్టడీ చేసింది. వారిలో 19,523 (20.04%) మంది 31 – 40 ఏళ్ల మధ్య వయసు వారే అని, వాళ్లంతా శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారే అని చెప్పింది. […]

Read More

మరోసారి సీఎంలతో ప్రధాని మోడీ మీటింగ్​

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. లాక్​ డౌన్​ సడలింపుల్లో వ్యాప్తి మరింత ఎక్కువైంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య మూడులక్షలకు చేరడంతో తాజాగా భారత్ బ్రిటన్‌ను కూడా‌ బీట్‌ చేసి నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇదే ధోరణి కొనసాగితే మరికొద్ది రోజుల్లోనే దేశం మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ మరోసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కరోనా, లాక్‌డౌన్‌ పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. రెండు రోజులపాటు ప్రధాని సీఎంలతో వర్చువల్‌ సమావేశాల్లో […]

Read More

74 రోజులు ఒంటరి జీవితం గడిపా..

ముంబై: దేశంలో కరోనా కల్లోలం మొదలవుతున్న రోజుల్లో.. ఘనాకు చెందిన ఓ ఫుట్​ బాలర్​ స్వదేశానికి వెళ్లడానికి చాలా పెద్ద సాహసమే చేశాడు. రైల్లో త్రిస్సూర్ నుంచి ముంబైకి వెళ్లి విమానాశ్రయానికి చేరుకున్నాడు. కానీ అంతర్జాతీయ విమానాలు బంద్ అని తేలడంతో ముంబై విమానాశ్రయం టెర్మినల్ పక్కన 74 రోజుల పాటు ఒంటరి జీవితం గడిపాడు. చేతిలో ఉన్న రూ.వెయ్యితో కాలం వెళ్లదీశాడు. ఆ మధ్య కాలాన్ని ఎలా నెట్టుకొచ్చాడు?పెట్టింది తిని..ప్రతి ఏడాది కేరళలో జరిగే సెవెన్ […]

Read More

బిగ్‌ బీ పెద్ద మనసు

యూపీ వెళ్లేందుకు 10 బస్సుల ఏర్పాటు ముంబై: బాలీవుడ్‌ స్టార్‌‌ బిగ్‌ బీ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. యూపీకి చెందిన వలస కార్మికులు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు 10 బస్సులను ఏర్పాటుచేశారు. ముంబైలోని హజీ అలీ దర్గా నుంచి శుక్రవారం ఉదయం 10 బస్సులు బయలుదేరి వెళ్లాయి. ఏబీసీఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌‌ రాజేశ్‌ యాదవ్‌, మాహిం దర్గా ట్రస్ట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌‌ సుహేల్‌ ఖండ్వానీ పచ్చజెండా ఊపి బస్సులు ప్రారంభించారు. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌, గోరఖ్‌పూర్‌‌, […]

Read More
మహాదేవపురంలో ఒకరికి కరోనా

మహాదేవపురంలో ఒకరికి కరోనా

సారథి న్యూస్​, ఖమ్మం: ఖమ్మం జిల్లా మధిర మండలం మహాదేవపురం గ్రామంలో కరోనా(కోవిడ్​–19) పాజిటివ్ కేసు నమోదైనట్లు డీఎంహెచ్​వో మాలతి సోమవారం తెలిపారు. ఇటీవల ఆ గ్రామానికి ముంబై నుంచి 17 మంది ప్రత్యేకబస్సులో వచ్చారు. వారిలో ఏడుగురిని కరోనా టెస్ట్​లకు పంపించగా, వారిలో ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు ఆమె వెల్లడించారు.

Read More
బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్​ ఖాన్ మృతి

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్​ ఖాన్ మృతి

  బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్​ ఖాన్ మృతి సారథి న్యూస్, హైదరాబాద్: అనారోగ్య సమస్యతో బాధపడుతున్న బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్​ ఖాన్ కన్నుమూశారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించినట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. ఆయన మృతితో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాధం నెలకొంది. యావత్ చిత్ర పరిశ్రమ శోకసముద్రంలో మునిగింది. ‘సలామ్ బాంబే’ సినిమాతో పరిచయమైన ఇర్ఫాన్​ ఖాన్ పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. తెలుగులో మహేష్ […]

Read More
జర్నలిస్టులు అలర్ట్​ గా ఉండండి..

జర్నలిస్టులు అలర్ట్ ​గా ఉండండి

జర్నలిస్టులు అలర్ట్​ గా ఉండండి..   సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: మీడియా ప్రతినిధులు వార్తలను సేకరించే సమయంలో కరోనా నుంచి జాగ్రత్తలు పాటించాలని మహబూబ్ నగర్ ఎస్పీ రెమా రాజేశ్వరి సూచించారు. బుధవారం మహబూబ్​ నగర్​ జిల్లా కేంద్రంలో పలు పత్రికలు, ఎలక్ట్రానిక్​ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు పోలీసుశాఖ తరఫున నాణ్యమైన మాస్క్​ లు, శానిటైజర్లను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కరోనా వైరస్​ ప్రబలకుండా చేయడంలో అధికారులు, పోలీసులు ఎంత […]

Read More