Breaking News

YOUTH

వివేకానంద జీవితం ఆదర్శప్రాయం

సారథి న్యూస్​, కరీంనగర్​: స్వామి వివేకానంద సూక్తులు యువత పాటించాలని జాతీయ యువజన అవార్డు గ్రహీతలు రేండ్ల కళింగ శేఖర్​, అలువాల విష్ణు పేర్కొన్నారు. శనివారం కరీంనగర్​ జిల్లా వెదిర క్రాస్​రోడ్డు వద్ద వివేకానంద వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వామి వివేకానంద జీవిత చరిత్రను అందరూ చదవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా యువజన సంఘాల సమితి అధ్యక్షుడు బందారపు అజయ్ కుమార్ గౌడ్, ఎంపీటీసీ […]

Read More

ఆధునికం.. అధికలాభం

సారథిన్యూస్, రామడుగు: ఉన్నత విద్యనభ్యసించిన యువత వ్యవసాయంపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ అధిక లాభాలను అర్జిస్తున్నారు. పట్టణాల్లో వేల రూపాయలు సంపాదించే కొలువులు వదిలి పల్లె బాటపడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి.. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం తిర్మాలపూర్​కు చెందిన కట్ట శ్రీను ఆధునిక పద్ధతిలో అంజీరాను సాగుచేస్తున్నాడు. శ్రీరాముల పల్లెలో దాదాపు 10 మంది యువ రైతులు వంద ఎకరాల్లో యాంత్రీకరణ పద్ధతి ద్వారా వరి […]

Read More

అమర జవానులకు నివాళి

సారథి న్యూస్​, రంగారెడ్డి: ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు గద్దె విజయ్ నేత ఆధ్వర్యంలో కల్నల్​ సంతోష్​బాబుతో పాటు ఇతర అమర జవానులకు శనివారం నివాళులర్పించారు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలోని ఎన్జీవోస్ కాలనీ సచివాలయ నగర్ బస్టాప్ నుంచి వనస్థలిపురం పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. 50 మంది పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు, గ్లౌస్​లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ నేత కుంట్లూరు వెంకటేష్ గౌడ్, సచివాలయ నగర్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, […]

Read More

పార్కులతో ఆహ్లాదం

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్​ జిల్లా నిజాంపేట మండలం నందగోకుల్​ గ్రామంలోని వివేకానంద యువజనసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న పార్కుకు శుక్రవారం సర్పంచ్ బాల్ నర్సవ్వ, ఎంపీపీ సిద్ధరాములు శంకుస్థాపన చేశారు. పార్కు లోపల ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి భాగ్యలక్ష్మి, వార్డు మెంబర్లు, వివేకానంద యూత్ సభ్యులు తదితరులు ఉన్నారు.

Read More