Breaking News

TELANGANA

అంగన్​వాడీ కేంద్రంలో సౌలతుల్లేవ్​

సారథి న్యూస్,రామడుగు: చిన్న పిల్లలకు , గర్భిణులు, బాలింతలకు పౌష్టిక ఆహారం అందించే అంగన్వాడీ కేంద్రాలు వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. తాగునీటి వసతి లేక.. కరెంట్​ కనెక్షన్​ కూడా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. రామడుగు మండల కేంద్రంలో మొత్తం 3 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అన్ని సెంటర్లలో వసతులు లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకొని మౌలికవసతులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

Read More
తెలుగు రాష్ట్రాల గుండా ప్రత్యేక రైళ్లు

తెలుగు రాష్ట్రాల గుండా ప్రత్యేక రైళ్లు

న్యూఢిల్లీ: లాక్‍డౌన్ తర్వాత భారతీయ రైల్వే 230 రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మే 12 నుంచి 30 స్పెషల్ రాజధాని రైళ్లు, జూన్ 1 నుంచి 200 స్పెషల్ మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతోంది. ఇక సెప్టెంబర్ 12వ తేదీ నుంచి మరో 80 రైళ్లను నడపనుంది. రైల్వేశాఖ ప్రకటించిన ప్రత్యేక రైళ్లలో కొన్ని తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ రైల్వే సర్వీసులను వినియోగించవచ్చు.తెలుగు […]

Read More
కరోనాతో ఒకేరోజు 10 మంది మృతి

కరోనాతో 10 మంది మృతి

సారథి న్యూస్, హైదరాబాద్​: తెలంగాణలో శనివారం(24 గంటల్లో) 2,278 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 1,54,880కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా 10 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 950కు చేరింది. ఒక్కరోజే 2,458 మంది కోవిడ్‌ రోగులు కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇలా ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,21,925కు చేరింది. రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు 32,005 ఉన్నాయి. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 77.75 శాతంగా […]

Read More

నవంబర్​ 1న ‘గురుకుల’ 5వ తరగతి ప్రవేశపరీక్ష

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలోకి ప్రవేశాలకు అడ్మిషన్లు నిర్వహించేందుకు గాను పరీక్ష తేదీని ప్రభుత్వం ఖరారుచేసింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో గత ఏప్రిల్​లో జరగాల్సిన ఎగ్జామ్ ను వాయిదావేసింది. పరిస్థితులు కుదుటపడుతుండడంతో నవంబర్​1న ప్రవేశ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. అక్టోబర్​15వ తేదీ వరకు గురుకుల వెబ్​సైట్​లో హాల్​టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. మొత్తం రాష్ట్రంలో ఉన్న గురుకులాల్లో 48,240 సీట్ల కోసం 1,48,168 అప్లికేషన్లు వచ్చాయని […]

Read More

ఆజాద్​పై వేటు.. కొంపముంచిన ‘లేఖ’

ఢిల్లీ: కాంగ్రెస్​ సీనియర్​ నేత గులాం నబీ ఆజాద్​కు ఆ పార్టీ అధిష్ఠానం గట్టి షాకే ఇచ్చింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఆజాద్​ను తొలిగించింది. ఆజాద్​తో పాటూ అంబికా సోని, మల్లికార్జున ఖర్గే, మోతీలాల్​ వోరా తదితరులపై కూడా వేటు పడింది. కాంగ్రెస్​ పార్టీలో ప్రక్షాళన అవసరం అంటూ ఇటీవల ఆ పార్టీకి చెందిన సీనియర్​ నేతలు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖరాసిన వారిలో ఆజాద్​ ముఖ్యుడు. ఈ విషయంపై పార్టీలో తీవ్ర […]

Read More
బీజేపీ నేతల ముందస్తు అరెస్ట్​

బీజేపీ నేతల ముందస్తు అరెస్ట్

సారథి న్యూస్, రామడుగు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్​ చేస్తూ శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కరీంనగర్​ జిల్లా రామడుగులోని పలువురు బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేత ఒంటెల కరుణాకర్​రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాచరికపాలన కొనసాగుతున్నదని మండిపడ్డారు. పోలీసులు ముందస్తు అరెస్ట్​చేసిన వారిలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ జిన్నారం విద్యాసాగర్, బీజేవైఎం మండలాధ్యక్షుడు […]

Read More

బతుకమ్మ పండుగపై క్లారిటీ.. తేదీలు ఇవే!

సారథిన్యూస్​, హైదరాబాద్​: బతుకమ్మ సంబురాలు ఎప్పుడు జరుపుకోవాలనే దానిపై క్లారిటీ వచ్చేసింది. ప్రతి ఏడాది పెద్దల అమావాస్య రోజున ఈ పండుగను ప్రారంభిస్తారు. అయితే ఈ ఏడాది అధిక ఆశ్వయుజ మాసం రావడంతో బతుకమ్మ పండుగ ఎప్పుడు జరుపుకోవాలన్నదానిపై సందిగ్ధం నెలకొన్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ బ్రాహ్మణ సేవాసమితి బతుకమ్మ పండుగపై ఓ క్లారిటీ ఇచ్చింది. అక్టోబర్ 17న ఎంగిలిపూల బతుకమ్మ జరుపుకోవాలని దానికోసం ఏర్పాట్లు చేయాలని బ్రాహ్మణ సేవా సమితి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అక్టోబర్ […]

Read More
తెలంగాణలో 2,426 పాజిటివ్​కేసులు

తెలంగాణలో 2,426 పాజిటివ్ ​కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం 2,426 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,52,602కు చేరింది. తాజాగా 13 మృతిచెందారు. ఇప్పటి వరకు కరోనాతో 940 మంది మృత్యువాతపడ్డారు. ఇదిలాఉండగా, ఒకేరోజు 2,324 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 338 పాజిటివ్​కేసులు నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి బారినపడి వివిధ ఆస్పత్రుల్లో 32,195 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,19,467 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

Read More