Breaking News

TELANGANA

‘రిపబ్లిక్’ ఎడిటర్​అర్నబ్ గోస్వామి అరెస్ట్​హేయం

‘రిపబ్లిక్’ ఎడిటర్​ అర్నబ్ గోస్వామి అరెస్ట్​ హేయం

సారథి న్యూస్, హైదరాబాద్: రిపబ్లిక్​టీవీ చీఫ్ ​ఎడిటర్ ​అర్నబ్​గోస్వామిని అరెస్ట్ ​చేయడం అప్రజాస్వామిక చర్య​ అని జర్నలిస్టు అసోసియేషన్ ​ఆఫ్ ​తెలంగాణ(జాట్) వ్యవస్థాపక అధ్యక్షుడు పగుడాకుల బాలస్వామి విమర్శించారు. రాజకీయ కక్షతో మీడియాకు సంకేళ్లు వేయడం హేయమైన చర్య అని ఖండించారు. అధికారబలంతో భావప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారని మండిపడ్డారు. జాతీయభావాలను ప్రకటించడం నేరమా? అని ఆయన ప్రశ్నించారు. జాతివ్యతిరేక శక్తులపై దేశభక్తితో పోరాడే పత్రికాప్రతినిధులు, మీడియా సంస్థలను ఇబ్బందులకు గురిచేయడమే లక్ష్యంగా మహారాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గతంలో […]

Read More
దుబ్బాకలో 81.44శాతం పోలింగ్

దుబ్బాకలో 82.61 శాతం పోలింగ్

సారథి న్యూస్, దుబ్బాక: దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్‌ మంగళవారం ముగిసింది. 82.61 శాతం పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ప్రశాంత వాతావరణంలో ఈ పోలింగ్ పూర్తయింది. సాయంత్రం 6గంటల లోపు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చిన వారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గంలో 86.24శాతం పోలింగ్ నమోదైంది. ఈ సారి పోలింగ్ ​శాతం తగ్గడం కొంత ఆందోళన కలిగిస్తోంది. కాగా, […]

Read More
తెలంగాణ పద్మశాలి అసోసియేషన్ కమిటీ ఎన్నిక

పద్మశాలి అసోసియేషన్ కమిటీ ఎన్నిక

సారథి న్యూస్, ములుగు: తెలంగాణ పద్మశాలి అఫీషియల్, ప్రొఫెషనల్స్ అసోసియేషన్(పొపా) నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షుడు బైరి శ్రీనివాస్ రాజ్ సమక్షంలో మంగళవారం ఎన్నుకున్నారు. ములుగు జిల్లా పొపా కమిటీ అధ్యక్షుడిగా ఏళ్ల మధుసూదన్, ప్రధాన కార్యదర్శిగా చుంచు రమేష్, కోశాధికారిగా ఆడపు రాజు, ఉపాధ్యక్షుడిగా మెరుగు రమేష్, రాంచందర్, సహాయ కార్యదర్శిగా తాళ్ల విద్యాసాగర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గా గజ్జెల సుమన్ ను ఎన్నకున్నారు. ములుగు జిల్లాలోని పద్మశాలి కులస్తుల అభ్యున్నతికి కృషిచేస్తానని చెప్పారు. తన […]

Read More
జీహెచ్ఎంసీ రిజర్వేషన్లు ఖరారు

జీహెచ్ఎంసీ రిజర్వేషన్లు ఖరారు

డివిజన్ల వారీగా రిజర్వేషన్ల జాబితా సిద్ధం ఎస్టీలకు-2, ఎస్సీలకు -10, బీసీలకు- 50 మహిళలకు 75 స్థానాల కేటాయింపు అన్‌ రిజర్వ్​డ్​ డివిజన్లు 44 అంతా రెడీచేసిన బల్దియా అధికారులు హైదరాబాద్: హైదరాబాద్ ​మహానగర పాలకమండలి రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రెండు దఫాలు యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం గత అసెంబ్లీ సమావేశాల్లో చట్టం చేయడంతో గతంలో చేసిన రిజర్వేషన్లు ఈ దఫా కూడా కొనసాగనున్నాయి. ఈ మేరకు మొత్తం 150 స్థానాలకు గానూ జీహెచ్​ఎంసీ అధికారులు డివిజన్ల వారీగా […]

Read More
భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ఈజీ

భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ఈజీ

సారథి న్యూస్, వాజేడు, ములుగు: జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో సోమవారం నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ ప్రారంభంకానుందని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణఆదిత్య తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం రూ.200 చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. మీసేవా, ధరణి ద్వారా ప్రజలకు పారదర్శకంగా భూసంబంధిత సేవలు అందిస్తామన్నారు. జిల్లాలో 47 మీసేవా సెంటర్లు, 60 కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా సేవలు అందించనున్నట్లు వివరించారు. మీ సేవా సెంటర్ నిర్వాహకులు ప్రభుత్వ నిర్ణయించిన […]

Read More
ధరణితో భూ హక్కులకు సంపూర్ణ భద్రత

ధరణితో భూ హక్కులకు సంపూర్ణ భద్రత

ప్రతి 5వేల ఎకరాలకు రైతువేదిక ఏర్పాటు హరితహారంతో ఆకుపచ్చ తెలంగాణ ప్రతిపక్షాల అసత్యప్రచారాలను నమ్మొద్దు రైతు ఆత్మీయ సమావేశంలో సీఎం కె.చంద్రశేఖర్​రావు జనగామ జిల్లా కొడగండ్లలో రైతువేదిక ప్రారంభం సారథి న్యూస్, జనగామ: రైతు సంక్షేమమే ప్రధానధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం కె.చంద్రశేఖర్​రావు అన్నారు. ధరణి పోర్టల్​ ద్వారా భూమిపై హక్కులకు సంపూర్ణ రక్షణ ఉంటుందన్నారు. శనివారం జనగామ జిల్లాలోని కడగండ్ల గ్రామంలో నిర్మించిన రైతు వేదిక నిర్మాణాన్ని ఆయన ప్రారంభించారు. రైతులు తమ సమస్యలను చర్చించేందుకే […]

Read More
‘ధరణి’ పూర్తిగా పారదర్శకం

‘ధరణి’ పూర్తిగా పారదర్శకం

ఒక క్లిక్​తో భూముల వివరాలను ఎక్కడైనా చూసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ప్రక్రియ 15 నిమిషాల్లోనే పూర్తి సబ్ రిజిస్ట్రార్ ​ఆఫీసులుగా తహసీల్దార్ కార్యాలయాలు పాత రిజిస్ట్రేషన్ చార్జీలే వర్తిస్తాయి.. ‘ధరణి’ పోర్టల్ ​ప్రారంభంలో సీఎం కె.చంద్రశేఖర్​రావు సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఎంతో శ్రమించి తీసుకొచ్చిన ధరణి పోర్టల్ పూర్తి పారదర్శకంగా ఉంటుందని, 1,45,58,000 ఎకరాల భూములు ఇందులో దర్శనమిస్తున్నాయని సీఎం కె.చంద్రశేఖరావు అన్నారు. భూముల వివరాలను దేశవిదేశాల్లో ఉన్న వారు ఎవరైనా చూసుకోవచ్చన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న […]

Read More
దుబ్బాకలో ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే తీర్పు

దుబ్బాకలో ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే తీర్పు

సారథి న్యూస్, హైదరాబాద్: మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు తెలంగాణ భవన్​లో గురువారం చిట్ చాట్ చేశారు. ఆర్ బీఐ తాజా నివేదిక ప్రకారం వ్యవసాయ రుణాలు అత్యధికంగా మాఫీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. మా డబ్బా మేం కొట్టుకోవడం కాదు. ఇది ఆర్​బీఐ నివేదిక చెబుతుందన్నారు. మొత్తం రూ.27,718 కోట్లు రుణమాఫీకి నిధులు వెచ్చించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందన్నారు. రైతుబంధుకు మరో రూ.28వేల కోట్లు జమచేశామన్నారు. రైతుబీమా, ఇన్​పుట్ సబ్సిడీకి […]

Read More