Breaking News

SRISAILAM

అమ్మవారికి పల్లకీ ఉత్సవం

అమ్మవారికి పల్లకీ ఉత్సవం

సారథి న్యూస్, శ్రీశైలం: లోకకల్యాణం కోసం శ్రీశైలం దేవస్థానం వారు ఆదివారం రాత్రి మల్లికార్జునస్వామి, భ్రమరాంబ దేవి అమ్మవారికి పల్లకీ ఉత్సవం నిర్వహించారు. ప్రతి ఆదివారం, పౌర్ణమి మరియు మూలనక్షత్రం రోజులలో సర్కారు సేవగా ఈ ఉత్సవాన్ని జరిపిస్తారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవాసంకల్పాన్ని పఠిస్తారు. తర్వాత మహాగణపతిపూజ చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా షోడశోపచారపూజలు జరిపించారు. భౌతికదూరం పాటిస్తూ ఈ పల్లకీ ఉత్సవాన్ని అర్చకులు, వేదపండితులు నిర్వహించారని ఈవో […]

Read More
శ్రీశైలం పవర్​హౌస్​లో మరోసారి మంటలు

శ్రీశైలం పవర్​హౌస్​లో మరోసారి మంటలు

సారథి న్యూస్, అచ్చంపేట: తెలంగాణ రాష్ట్రానికి చెందిన శ్రీశైలం పాతాళగంగ ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో బుధవారం మరోసారి మంటలు చెలరేగాయి. బతుకుజీవుడా అంటూ సిబ్బంది పరుగులు తీశారు. కరెంట్ ​కేబుల్ పైనుంచి డీసీఎం వ్యాన్ వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగిందని సిబ్బంది చెప్పారు. అయితే ప్రమాద తీవ్రతను అధికారులు పరిశీలిస్తున్నారు. లాన్​కు ఎలాంటి ప్రమాదం లేదని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఘటనతో జెన్​కో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది హతాశులయ్యారు. పొగలు కమ్ముకుంటుండడంతో […]

Read More
మల్లికార్జునుడి సన్నిధిలో ఏపీ హైకోర్టు చీఫ్​జస్టిస్​

మల్లికార్జునుడి సన్నిధిలో ఏపీ హైకోర్టు చీఫ్​జస్టిస్​

సారథి న్యూస్, శ్రీశైలం(కర్నూలు): శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి వారిని ఆంధ్రప్రదేశ్​రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి ఆదివారం దర్శించుకున్నారు. కర్నూలు జిల్లా జడ్జి రాధాకృష్ణ కృపాసాగర్, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ డాక్టర్​కె.ఫక్కీరప్ప, జేసీ రవి పట్టన్ శెట్టి, ఈవో రామారావు తదితరులు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామి, అమ్మవారి మహామంగళ హారతి సేవలో పాల్గొన్నారు. అనంతరం వ్యూ పాయింట్​నుంచి శ్రీశైలం జలాశయం, పరిసర ప్రకృతి అందాలను తిలకించారు. అక్కడే ఉన్న మ్యూజియంలోకి […]

Read More
జెన్​కో ఉద్యోగుల మృతికి నివాళి

జెన్​కో ఉద్యోగుల మృతికి నివాళి

సారథి న్యూస్, అచ్చంపేట: శ్రీశైలం పవర్ హౌస్​లో సంభవించిన అగ్నిప్రమాద ఘటనలో మృత్యువాతపడిన తెలంగాణ జెన్​కో ఉద్యోగులకు సంఘీభావం తెలుపుతూ తోటి ఉద్యోగులు దోమలపెంట జెన్ కో కాలనీలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు పాల్గొని నివాళులర్పించారు. కార్యక్రమంలో హైడల్ డైరెక్టర్ వెంకట్ రాజాం, సీఈ ప్రభాకర్ రావు, టీఆర్ వీకేఎస్​నాయకులు రాఘవేంద్రరెడ్డి, సీఐటీయూ నాయకుడు సునిందర్, 327 యూనియన్​నుంచి యాదయ్య, ఇంజినీరింగ్ అసోసియేషన్ నుంచి అనిల్, చరణ్, ఏఐటీయూసీ […]

Read More
పవర్​హౌస్​దుర్ఘటనపై లోతైన విచారణ

పవర్​హౌస్ ​దుర్ఘటనపై లోతైన విచారణ

సారథి న్యూస్​, హైదరాబాద్​: శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలోకి బయట నుంచి వాటర్ వచ్చే అవకాశమే లేదని జెన్​కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. ఈనెల 20న వపర్​హౌస్​లో జరిగిన ప్రమాదంపై విచారణ కమిటీ లోతుగా దర్యాప్తు చేస్తోందని తెలిపారు. ఈ ఘటనలో ఏడుగురు ఇంజనీర్లు, ఇద్దరు ఒక బ్యాటరీ కంపెనీ ప్రతినిధులు మరణించడం చాలా బాధాకరమన్నారు. అగ్నిప్రమాదం సమయంలో యూనిట్స్ ట్రిప్ కావలసి ఉంటుంది.. కానీ ఎందుకు ఆటోమేటిక్ గా ట్రిప్ కాలేదో విచారణ […]

Read More
సాగర్ నుంచి కృష్ణమ్మ ప‌ర‌వ‌ళ్లు

సాగర్ నుంచి కృష్ణమ్మ ప‌ర‌వ‌ళ్లు

సారథి న్యూస్, నాగార్జునసాగర్: కృష్ణానది ప‌ర‌వ‌ళ్లు తొక్కుతుంది. వ‌ర‌ద ఉధృతి కొన‌సాగుతుండ‌డంతో శ్రీ‌శైలం గేట్లను ఎత్తి నాగార్జునసాగర్​డ్యాంకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్​14 గేట్లను ఎత్తి 3,28,440 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్​ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 587.3 అడుగుల మేర ఉంది. 3,28,440 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రిజర్వాయర్​లోకి కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటినిల్వ 312.0405 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 305.6838 టీఎంసీలు ఉంది. నాగార్జున […]

Read More
రూ.కోటి పరిహారం.. ఉద్యోగం ఇవ్వాలి

రూ.కోటి పరిహారం.. ఉద్యోగం ఇవ్వాలి

సారథి న్యూస్, పాల్వంచ: శ్రీశైలం ఎడమ గట్టు పవర్​హౌస్​ ప్రమాదంలో మృతిచెందిన విద్యుత్​శాఖ ఉద్యోగుల బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి పరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని) డిమాండ్ ​చేశారు. ఇటీవల పవర్ హౌస్​లో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన పాల్వంచ ఇందిరా నగర్ కాలనీకి చెందిన జూనియర్ ప్లాంట్ అటెండెంట్​ కిరణ్​ కుమార్​ ఇంటికి వెళ్లి బాధిత కుటుంబసభ్యులను ఆదివారం పరామర్శించారు. కేంద్ర […]

Read More
మీరైనా జోక్యం చేసుకోండి

మీరైనా జోక్యం చేసుకోండి

పాలనలో తప్పులు ఎత్తిచూపే వారిని వేధిస్తున్నారు పవర్​హౌస్ ​ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలి గవర్నర్‌ తమిళిసై సౌందర్​రాజన్​కు రేవంత్ రెడ్డి లేఖ హైదరాబాద్: రాష్ట్రంలో సీఎం కేసీఆర్​ ప్రభుత్వం రాజ్యాంగ, ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తోందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గవర్నర్ తమిళిసై సౌందర్​రాజన్ కు శనివారం లేఖ రాశారు. ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని కోల్పోయిన ప్రజలకు గవర్నర్ హోదాలో మీరు ఇటీవల స్పందించిన తీరు కొంత ఊరట కలిగించిందన్నారు. లేఖలోని ముఖ్యాంశాలు.. ‘రాష్ట్రంలో రాజ్యాంగ, పౌర, […]

Read More