Breaking News

SPEECH

ఎర్రటోపీలతో యూపీకి ప్రమాదం

ఎర్రటోపీలతో యూపీకి ప్రమాదం

వారు అధికారంలోకొస్తే ఉగ్రవాదులతో దోస్తీ ఎస్పీ నేతలపై ప్రధాని నరేంద్రమోడీ విమర్శలు గోరఖ్‌పూర్‌లో పలు కార్యక్రమాలకు శ్రీకారం లక్నో: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఉత్తరప్రదేశ్‌లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అన్ని ప్రధాన పార్టీలతో పాటు పలు చిన్నాచితకా పార్టీలు కూడా వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. యూపీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ.. గోరఖ్‌పూర్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ వేదికపై నుంచే ప్రతిపక్ష సమాజ్‌వాది పార్టీపై ప్రధాని […]

Read More
ఉత్తరాఖండ్‌ ను విస్మరించారు

ఉత్తరాఖండ్‌ ను విస్మరించారు

ఏడేళ్లలో రూ.12వేల కోట్ల వ్యయంతో 2వేల కి.మీ.కు పైగా హైవేల నిర్మించాం కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ఢిల్లీ, డెహ్రాడూన్‌ ఎకనామిక్‌ కారిడార్‌కు ప్రధాని మోడీ శ్రీకారం డెహ్రాడూన్‌: ఐదేళ్లలో ఉత్తరాఖండ్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్లకు పైగా నిధులు మంజూరు చేసిందని ప్రధాని నరేంద్రమోడీ గుర్తుచేశారు. కేంద్రం కేటాయించిన అభివృద్ధి ప్రాజెక్టుల్లో రూ.18వేల కోట్లకు పైగా కార్యక్రమాలను ప్రారంభించినట్లు ప్రధాని వెల్లడించారు. దేశమంతటా.. ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం వందలక్షల […]

Read More
ప్రధాని మోదీ కీలకవ్యాఖ్యలు

పిల్లలకు పుస్తకాల భారం తగ్గుతుంది

ఢిల్లీ: నూతన విద్యావిధానంతో మన దేశంలో పెనుమార్పులు సంభవించనున్నాయని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. నూతన విద్యావిధానంతో విస్తృత ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. ఇక విద్యార్థులు వారికి ఇష్టమైన కోర్సును చిన్నప్పడే ఎంచుకోవచ్చని.. హోంవర్కులు, పుస్తకాల మోత ఉండబోదని తెలిపారు. 30 ఏళ్ల తర్వాత దేశంలో ఈ కొత్త విద్యా విధానం అమల్లోకి రానుందని ఆయన చెప్పారు. శుక్రవారం ఆయన మన్​కీ బాత్​లో మాట్లాడుతూ.. పిల్లలకు పుస్తకాల భారం తగ్గుతుందని.. నేర్చుకోవాలనే అభిలాష పెరుగుతుందన్నారు. సృజనాత్మకత నిశిత పరిశీలన పెంపొందుతుందన్నారు. […]

Read More