Breaking News

SACHIN PILOT

అశోక్​ గెహ్లాట్​ నెగ్గాడు

బలపరీక్షలో నెగ్గిన అశోక్​ గెహ్లాట్

జైపూర్​: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్​ బలపరీక్షలో నెగ్గారు. శుక్రవారం నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజే విశ్వాస పరీక్ష పెట్టారు. బీజేపీ అవిశ్వాస తీర్మానం పెట్టక ముందే అశోక్ గెహ్లాట్​ తనంతట తాను విశ్వాస పరీక్షకు సిద్ధమయ్యారు. ఇందులో ఆయన నెగ్గారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలను స్పీకర్​ ఈ నెల 21కి వాయిదా వేశారు. సచిన్ పైలట్ వర్గం పూర్తిగా సహకరించడంతోనే అశోక్ గెహ్లాట్​ విశ్వాస పరీక్షకు సిద్ధమయ్యారు.

Read More

మరోసారి సుప్రీంకోర్టుకు

న్యూఢిల్లీ: గత రెండు వారాలుగా అనేక మలుపులు తిరుగుతున్న రాజస్థాన్‌ రాజకీయం రెండోసారి సుప్రీం కోర్టుకు చేరింది. సచిన్‌ పైలెట్‌, 19 మంది ఎమ్మెల్యేలపై ఎలాంటి యాక్షన్‌ తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాజస్థాన్‌ స్పీకర్‌‌ సీపీ జోషీ సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. ముగ్గురు జడ్జిల బెంచ్‌ సోమవారం దాన్ని విచారించనున్నారు. ఈ పిటిషన్‌ను విచారించనున్నట్లు శనివారం సాయంత్రం రిలీజ్‌ చేసిన లిస్ట్‌లో ఉంది. […]

Read More
రెబల్‌ ఎమ్మెల్యేల ఇళ్లకు నోటీసులు

రెబల్‌ ఎమ్మెల్యేల ఇళ్లకు నోటీసులు

జైపూర్‌‌: సీఎల్పీ సమావేశాలకు హాజరు కాకుండా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి, సచిన్‌పైలెట్‌కు సపోర్ట్‌ చేసిన 19 మంది పార్టీ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్‌ కొంచెం కఠినంగానే వ్యవహరిస్తోంది. ఇప్పటికే 19 మందికి నోటీసులు ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ వాళ్ల ఇళ్లకు నోటీసులు అంటించారు. వాళ్లంతా ఎక్కడున్నారో తెలియనందున తప్పించుకునేందుకు వీలు లేకుండా వాట్సాప్‌, ఎస్‌ఎంఎస్‌, ఈమెయిల్‌ ద్వారా నోటీసులు పంపారు. అంతే కాకుండా వాళ్ల నివాసాలకు ఇంగ్లీష్‌, హిందీల్లో ఉన్న నోటీసులను కూడా అంటించారు. ‘మీటింగ్‌ గురించి తెలిసి […]

Read More

ప్రియాంక ఎంట్రీతో మారిన సీన్​

జైపూర్​/ ఢిల్లీ: కాంగ్రెస్​ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి ప్రియాంకగాంధీ ఎంట్రీతో రాజస్థాన్​లో సీన్​ మారినట్టు సమాచారం. ఆ డిప్యూటీ సీఎం సచిన్​ పైలట్ తిరుగుబాటు చేసి,​ తనవైపు 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పడంతో రాజస్థాన్​లో ఆసక్తికర పరిణామాలు చోటచేసుకున్నాయి. కాగా సచిన్​ పైలట్​ బీజేపీతో చేతులు కలిపారని ఆరోపణలు వినిపించాయి. కాగా సీఎం పదవి ఇచ్చేందుకు బీజేపీ అధిష్ఠానం సుముఖంగా లేకవడంతో సచిన్​ పైలట్​ ప్రాంతీయపార్టీ పెట్టేందుకు సిద్ధపడ్డారని ఓ దశలో వార్తలు గుప్పుమన్నాయి. అయితే […]

Read More

రాజస్థాన్​లో ఏం జరుగుతోంది?

జైపూర్​: రాజస్థాన్​ రాజకీయం రసకందాయంలో పడింది. ఓ వైపు డిప్యూటీ సీఎం సచిన్​ పైలట్​ పార్టీపై తిరుగుబాటు చేయగా.. మరోవైపు కాంగ్రెస్​ అధిష్ఠానం రంగంలోకి దిగి పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నది. ఢిల్లీ నుంచి కాంగ్రెస్​ సీనియర్​ నేతలు రణ్​దీప్​ సూర్జేవాలా, అజయ్​ మకెన్​లు జైపూర్​కు చేరుకొని దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అశోక్​ గెహ్లాట్​కు 109 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని కాంగ్రెస్​ నేతలు చెబుతున్నారు. అయితే సచిన్​ పైలట్​ వెంట ఎంతమంది ఉన్నారు.. అతడి వ్యూహం […]

Read More

రాజస్థాన్​లో రాజకీయ సంక్షోభం

ఢిల్లీ: రాజస్థాన్​లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. కాంగ్రెస్​ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. తన వెంట 30మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం సచిన్​ పైలట్​ ప్రకటించారు. రేపు రాజస్థాన్​లో జరగబోయే కాంగ్రెస్​ శాసనసభ సమావేశానికి తాను తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. రాజస్థాన్​లో మొత్తం 200 స్థానాలకు గానూ, కాంగ్రెస్​కు 107 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. 12 మంది స్వతంత్రలు ఆపార్టీకి మద్దతు ఇస్తున్నారు. కాగా […]

Read More