Breaking News

REGISTRATION

పగడ్బందీగా సాగు నమోదు

పగడ్బందీగా సాగు నమోదు

సామాజిక సారథి,  కౌడిపల్లి: యాసంగి లో పంటల సాగు పగడ్బందీగా సర్వే నంబరు ప్రకారం ప్రతి రైతు పంట సాగు వివరాలను నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి పరశురాం నాయక్ సూచించారు.  బుధవారం కౌడిపల్లి రైతు వేదికలో కౌడిపల్లి డివిజన్ లోని నాలుగు మండలాలకు సంబంధించిన వ్యవసాయ అధికారులు వ్యవసాయ విస్తీర్ణ అధికారులను సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ప్రస్తుతం వాన కాలంలో అధిక మొత్తంలో  వరి పండించడం […]

Read More
‘ధరణి’ పనితీరు అద్భుతం

‘ధరణి’ పనితీరు అద్భుతం

సారథి న్యూస్, హైదరాబాద్: ధరణి పోర్టల్ చిన్న చిన్న సమస్యలను అధిగమించిందని, మరో మూడు నాలుగు రోజుల్లో నూటికి నూరు శాతం అన్నిరకాల సమస్యలను అధిగమించనుందని సీఎం కె.చంద్రశేఖర్​రావు తెలిపారు. ఆదివారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ​ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ‘ధరణి పోర్టల్ ద్వారా ప్రభుత్వం ప్రారంభించిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రజల ఆధారణ పొందనుంది. అద్భుతమైన ప్రతిపాదన వస్తోంది. భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఒక చారిత్రక శకం ఆరంభమైనట్లుగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. […]

Read More
వాహనదారులకు కేంద్రం గుడ్​న్యూస్​

వాహనదారులకు కేంద్రం గుడ్​న్యూస్​

సారథి న్యూస్, హైదరాబాద్: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో వాహనాల ఫిట్‌నెస్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సహా ఇతర వాహన సంబంధిత పత్రాల చెల్లుబాటును 2020 డిసెంబర్​31వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, యూటీలకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ అడ్వయిజరీ పంపించింది. లాక్‌ డౌన్​ నేపథ్యంలో వాహన పత్రాల చెల్లుబాటును ఇంతకుముందు మార్చి 30 నుంచి జూన్ 30వ తేదీ వరకు […]

Read More
వెహికిల్​ ఓనర్‌షిప్‌పై కచ్చితమైన విధానం

వెహికిల్​ ఓనర్‌షిప్‌పై కచ్చితమైన విధానం

హైదరాబాద్: ప్రస్తుతం ఉన్న వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మార్పులు తెచ్చే విషయంపై కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఇందుకు సంబంధించి తాజా సమాచారం ప్రకారం వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా ఫారం-20 నిబంధనల్లో సవరణలు చేయడం ద్వారా ఓనర్‌షిప్‌నకు సంబంధించి కచ్చితమైన విధానం అమల్లోకి తీసుకురావాలని యోచిస్తోంది. సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989లోని ఫారం-20లో చేయాల్సిన మార్పులు, చేర్పులపై సలహాలు సూచనలు అందజేయాలని సంబంధిత శాఖలను కోరుతూ ఆగస్టు 18న నోటిఫికేషన్ కూడా విడుదల చేసినట్లు […]

Read More

తెలంగాణకు కాసులపంట

సారథిన్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల శాఖకు కాసులపంట పడింది. ఆగస్టులో రిజిస్ట్రేషన్ల శాఖ లావాదేవీలు భారీగా పెరిగాయి. ఈ నెలలో 12రోజుల ఆదాయం రూ.106 కోట్లు దాటింది. అయితే, సెలవులు పోను ఆరు రోజులు మాత్రమే రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు పూర్తిస్థాయిలో పనిచేశాయి. ఈ లెక్కన రోజువారీ ఆదాయం సగటున దాదాపు రూ.18 కోట్లకు చేరింది. కరోనాకు ముందు రాష్ట్రంలో రోజూ ఐదువేల రిజిస్ట్రేషన్‌ లావాదేవీలు జరిగేవి. సగటున రూ.20కోట్ల వరకు ఆదాయం వచ్చేది. లాక్‌డౌన్‌ కారణంగా […]

Read More