Breaking News

Kurnool

ఐఐటీ అడ్వాన్స్​డ్​ఫలితాల్లో ‘శ్రీ చైతన్య’ విజయకేతనం

ఐఐటీ అడ్వాన్స్​డ్ ​ఫలితాల్లో ‘శ్రీ చైతన్య’ విజయకేతనం

సారథి న్యూస్, కర్నూలు: విడుదలైన ఐఐటీ అడ్వాన్స్​డ్​ప్రవేశ పరీక్ష ఫలితాల్లో కర్నూలు శ్రీ చైతన్య విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన చూపారని కాలేజీ ఏజీఎం మురళీకృష్ణ తెలిపారు. బి.హర్షవర్ధన్ నాయక్ (హాల్ టికెట్ నం. 6057057)ఎస్టీ కేటగిరీలో జాతీయస్థాయిలో 786వ ర్యాంక్, బి.గౌతమ్ నాయక్ (హాల్ టికెట్ నం.6059090) ఎస్టీ కేటగిరీలో జాతీయ స్థాయిలో 928వ ర్యాంక్, ఆర్.యమున(హాల్ టికెట్ నం.6007039) ఎస్టీ కేటగిరీలో జాతీయ స్థాయిలో 950వ ర్యాంక్, జి. ఐశ్వర్య (హాల్ టికెట్ నం.6058093) ఎస్సీ […]

Read More
మహాత్ముడి బాటలో నడుద్దాం

మహాత్ముడి బాటలో నడుద్దాం

సారథి న్యూస్​, కర్నూలు: నిబద్ధత, పట్టుదల, కృషి, సమయస్ఫూర్తి.. వంటివి మహాత్మగాంధీని దేశానికి జాతిపితగా చేశాయని, ప్రతిఒక్కరూ ఆయన బాటలో నడవాలని వైఎస్సార్​సీపీ కర్నూలు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం గాంధీ జయంతిని పురస్కరించుకుని వైఎస్సార్​సీపీ జిల్లా కార్యాయంలో మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. ముఖ్యఅతిథులుగా నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బీవై రామయ్య మాట్లాడుతూ.. […]

Read More
కర్నూలులో కొవ్వొత్తుల ప్రదర్శన

కర్నూలులో కొవ్వొత్తుల ప్రదర్శన

సారథి న్యూస్, కర్నూలు: ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్​లో దళిత యువతిపై దారుణానికి పాల్పడిన మానవమృగాలను వెంటనే ఉరితీయాలని డిమాండ్​ చేస్తూ వైఎస్సార్ ​సీపీ నాయకులు, ప్రజాసంఘాల నాయకులు చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పాల్గొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్​సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More
వలంటీర్ల వ్యవస్థ దేశానికే ఆదర్శం

వలంటీర్ల వ్యవస్థ దేశానికే ఆదర్శం

సారథి న్యూస్, శ్రీశైలం/కర్నూలు: జాతిపిత మహాత్మాగాంధీ ఆశయసిద్ధి కోసం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బాటు వేశారని, అందుకు వలంటీర్ల వ్యవస్థను నిదర్శంగా భావించవచ్చని కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ అన్నారు. శుక్రవారం గాంధీ జయంతిని పురస్కరించకుని సున్నిపెంటలోని గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్​ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళుర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని గిరిపుత్రులకు భూమి హక్కు కల్పించేలా సీఎం నిర్ణయం తీసుకోవడంతో పాటు భూమిహక్కు పత్రాల పంపిణీకి శ్రీకారం చుట్టడం […]

Read More
ముంపు ప్రాంతాల్లో పర్యటన

ముంపు ప్రాంతాల్లో పర్యటన

సారథి న్యూస్​, కర్నూలు: కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. కర్నూలు జిల్లాలోని లోతట్టు కాలనీవాసుల ఇబ్బందులను తెలుసుకునేందుకు నేషనల్ ఉమెన్స్ పార్టీ వ్యవస్థాపకురాలు శ్రీమతి డాక్టర్ శ్వేతాశెట్టి సూచనల మేరకు గురువారం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు హసీనాబేగం, జిల్లా సెక్రటరీ మున్ని పలు ప్రాంతాల్లో పర్యటించారు. కల్లూరు సమీపంలోని వకేర్ వాగు, లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి స్థానికుల ఇబ్బందులను తెలుసుకున్నారు. వకేర్ వాగు కట్ట ఎత్తు పెంచాలని, లేకపోతే ముంపు ముప్పు […]

Read More
‘నాడు నేడు’ పనులు కంప్లీట్​ చేయండి

‘నాడు నేడు’ పనులు కంప్లీట్​ చేయండి

సారథి న్యూస్​, కర్నూలు: మహిళ అభివృద్ధి, శిశుసంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో 13 జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంగన్​వాడీ కేంద్రంలో ‘నాడు నేడు’ పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. చిన్నారులకు ఆహ్లాదమైన వాతావరణం ఉండాలన్నారు. సీఎం వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ‘వైఎస్సార్ ​సంపూర్ణ పోషణ’, ‘పోషణ’ కార్యక్రమాలను జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాధ, డైరెక్టర్ కృత్తికా శుక్లా, జేడీ అడ్మిన్ శ్రీలత, ఆర్​జేడీలు శైలజ, ఉమారాణి, చిన్మయదేవి పాల్గొన్నారు.

Read More
షాపులు నడుపుకునే సమయం పెంచండి

షాపులు నడుపుకునే సమయం పెంచండి

సారథి న్యూస్, కర్నూలు: కోవిడ్‌ 19 కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, ప్రస్తుతం వైరస్‌ తగ్గుముఖం పడుతున్న తరుణంలో దుకాణాలు నిర్వహించుకునే వేళలు పెంచేలా అవకాశం కల్పించాలని కర్నూలు నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌ను రిటైల్‌ వ్యాపార దుకాణ యజమానులు కోరారు. గురువారం వైఎస్సార్​సీపీ ఆఫీసులో ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలను విన్నవించారు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలను తెరుచుకుని వ్యాపారాలు జరుపుకుంటున్నామని, దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని […]

Read More
యూపీలో రేపిస్టులను ఉరితీయాలి

యూపీలో రేపిస్టులను ఉరితీయాలి

సారథి న్యూస్, కర్నూలు: దేశంలో దళిత మహిళలపై దాడులు, అత్యాచారాలు అధికమయ్యాయని, ఘటన జరిగిన వెంటనే దోషులను పట్టుకుని ఉరితీస్తే తప్పా మార్పు రాదని లీడర్స్‌ యూత్‌ సొసైటీ, దళిత ప్రజాసంఘాల నాయకులు అన్నారు. యూపీలో పదిరోజుల క్రితం ఓ దళిత యువతిని నాలుక కోసి, మెడ, నడుము విరిచి అతిదారుణంగా అత్యాచారానికి పాల్పడిన దుండగులను ఉరితీయాలని డిమాండ్ ​చేస్తూ గురువారం కర్నూలు నగరంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన నగర ఎమ్మెల్యే […]

Read More