Breaking News

JAT

జర్నలిస్టులకు రూ.50లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి

జర్నలిస్టులకు రూ.50లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి

ఫ్రంట్​ లైన్​ వారియర్స్​ గా గుర్తించాలి జాట్​ రాష్ట్ర అధ్యక్షుడు పగుడాకుల బాలస్వామి నేత సారథి, వికారాబాద్​: విధి నిర్వహణలో భాగంగా కోవిడ్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులకు రూ.50 లక్షల బీమా తరహా ఎక్స్​గ్రేషియా చెల్లించాలని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(జాట్​) రాష్ట్ర అధ్యక్షుడు పగుడాకుల బాలస్వామి నేత డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇల్లు వదిలి బయటికి రానీ విపత్కర పరిస్థితుల్లో కూడా కుటుంబాన్ని పక్కనపెట్టి విధి నిర్వహిస్తున్న జర్నలిస్టులను కొవిడ్ మహమ్మారి కబళించడం దురదృష్టకరమని […]

Read More
‘రిపబ్లిక్’ ఎడిటర్​అర్నబ్ గోస్వామి అరెస్ట్​హేయం

‘రిపబ్లిక్’ ఎడిటర్​ అర్నబ్ గోస్వామి అరెస్ట్​ హేయం

సారథి న్యూస్, హైదరాబాద్: రిపబ్లిక్​టీవీ చీఫ్ ​ఎడిటర్ ​అర్నబ్​గోస్వామిని అరెస్ట్ ​చేయడం అప్రజాస్వామిక చర్య​ అని జర్నలిస్టు అసోసియేషన్ ​ఆఫ్ ​తెలంగాణ(జాట్) వ్యవస్థాపక అధ్యక్షుడు పగుడాకుల బాలస్వామి విమర్శించారు. రాజకీయ కక్షతో మీడియాకు సంకేళ్లు వేయడం హేయమైన చర్య అని ఖండించారు. అధికారబలంతో భావప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారని మండిపడ్డారు. జాతీయభావాలను ప్రకటించడం నేరమా? అని ఆయన ప్రశ్నించారు. జాతివ్యతిరేక శక్తులపై దేశభక్తితో పోరాడే పత్రికాప్రతినిధులు, మీడియా సంస్థలను ఇబ్బందులకు గురిచేయడమే లక్ష్యంగా మహారాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గతంలో […]

Read More