Breaking News

IKP CENTERS

రైతులకు తప్పని తిప్పలు

ప్యాడి క్లీనర్లు లేక పరేషాన్​

రైతులకు తప్పని తిప్పలు కరెంట్ వసతి కల్పించాలని డిమాండ్​ సారథి, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ప్యాడి క్లీనర్ల లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సొంతంగా ఎడ్ల బండ్లకు పంకలు కట్టి వడ్లు పడుతున్నారు. ట్రాక్టర్ పంకకు గంటకు రూ.వెయ్యి చొప్పున అద్దెకు తెచ్చుకుంటున్నారు. కనీసం ఉన్న రెండు ప్యాడి క్లీనర్లకు కరెంట్​సౌలత్ లేక అష్టకష్టాలు పడుతున్నారు. ధాన్యాన్ని ఆరబోసేందుకు కల్లాలు లేకపోవడంతో పొలాలు, ఇళ్ల మధ్యలో […]

Read More
మోసం చేయడం ఆయన నైజం: భట్టి

మోసం చేయడం ఆయన నైజం : భట్టి

సారథి న్యూస్, తుంగపాడు(మిర్యాలగూడ): నూతన వ్యవసాయ చట్టాలు అమలైతే ఐకేపీ సెంటర్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తేయడం ద్వారా ఇటు మహిళలు, అటు రైతులు కోలుకోలేని విధంగా నష్టపోతారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రుణమాఫీ అమలు చేయకుండా రైతులను సీఎం కేసీఆర్ ​మోసం చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాయమాటలు చెప్పడం ఆ తర్వాత మోసం చేయడం ఆయన నైజమని ధ్వజమెత్తారు. రైతులతో ముఖముఖి కార్యక్రమంలో భాగంగా ఆయన శుక్రవారం నల్లగొండ […]

Read More