Breaking News

HUSNABAD

కరోనాతో కానిస్టేబుల్​ మృతి

కరోనాతో కానిస్టేబుల్ మృతి

కొవిడ్​ కాటుకు కానిస్టేబుల్ భీమయ్య మృతి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పోలీస్ కమిషనర్, అడిషినల్ ఎస్సీ సారథి, సిద్దిపేట ప్రతినిధి, హుస్నాబాద్: కరోనాతో పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ తెలిపారు. సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం అందుగులపేట గ్రామానికి చెందిన బైరినేని భీమయ్య(47) సిద్దిపేట జిల్లా కొహెడ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. భీమయ్యకు నాలుగు రోజుల క్రితం […]

Read More
ప్రైవేట్ టీచర్లకు బియ్యం పంపిణీ

ప్రైవేట్ టీచర్లకు బియ్యం పంపిణీ

సారథి, సిద్దిపేట ప్రతినిధి, హుస్నాబాద్: ప్రైవేట్ టీచర్లకు బియ్యం పంపిణీ చేసినట్లు సిద్దిపేట మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ స్కూళ్లు మూతపడ్డాయన్నారు. దీంతో ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల రోడ్డున పడడంతో సీఎం కేసీఆర్ రూ.రెండువేల నగదు వారి బ్యాంక్ అకౌంట్ లో వేయడమే కాకుండా, 25 కేజీల సన్నబియ్యాన్ని పంపిణీ చేసి, ఉపాధ్యాయుల కుటుంబాలను ఆదుకుంటున్నారని అన్నారు. […]

Read More
మతపెద్దలు సహకరించండి

మతపెద్దలు సహకరించండి

సారథి, సిద్దిపేట ప్రతినిధి: దేశంలో భిన్నత్వంలో ఏకత్వం విరాజిల్లుతోందని హుస్నాబాద్ ఏసీపీ ఎస్.మహేందర్ అన్నారు. మంగళవారం అక్కన్నపేట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన మతపెద్దల సమావేశంలో మాట్లాడారు. పల్లె నుంచి పట్నం వరకు కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన నిబంధనలు పాటించి పండుగలను ఎవరి ఇంట్లో వాళ్లు జరుపుకోవడమే కాకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదన్నారు. రామనవమి, రంజాన్, మహావీర్ హనుమాన్ జయంతి వేడుకలను భక్తులు, తమ ఇళ్లల్లోనే జరుపుకోవాలని […]

Read More
మాస్కు లేకుండా బయటికి రావొద్దు

మాస్కు లేకుండా బయటికి రావొద్దు

సారథి, హుస్నాబాద్: మాస్కు లేకుండా బయటకు రావొద్దని హుస్నాబాద్ ఏసీపీ సందెపోగు మహేందర్ సూచించారు. బస్టాండ్, షాపింగ్ మాల్స్, కూరగాయల మార్కెట్ వంటి రద్దీ ప్రాంతాల్లో ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకూడదన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మాస్కులు లేకుండా డ్యూటీలు చేస్తున్న ఆర్టీసీ కండక్టర్లు, బస్టాండ్ ఆవరణతో పాటు రోడ్లపై తీరుగుతున్న వ్యక్తులకు మాస్కులను పెట్టి వాటి అవశ్యకతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీఐ రఘుపతిరెడ్డి, ఎస్సైలు ఎస్.శ్రీధర్, కె.రవి, ఆర్టీసీ కార్మికులు, […]

Read More
పంటలు ఎండుతున్నా పట్టించుకోరా?

పంటలు ఎండుతున్నా పట్టించుకోరా?

సారథి, హుస్నాబాద్: రైతులు ఆరుగాలం కష్టపడి సాగుచేసిన వరి పంటలు నీరు లేక ఎండుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సిద్దిపేట సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతులతో కలిసి సీపీఐ నాయకులు ఆందోళన చేపట్టారు. వానాకాలంలో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకోగా అన్నదాతలు ఆనందంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో వరి పంటలు వేశారని చెప్పారు. పంటలన్నీ పొట్టదశలో ఉన్నాయని, భూగర్భజలాలు అడుగంటిపోవడంతో ఎండిపోతున్నాయని […]

Read More
గ్రామాలకు కొత్త వ్యక్తులు వస్తే చెప్పండి

గ్రామాలకు కొత్త వ్యక్తులు వస్తే చెప్పండి

సారథి, హుస్నాబాద్: గ్రామాలకు కొత్త వ్యక్తులు వస్తే సమాచారమివ్వాలని అక్కన్నపేట ఎస్సై కొత్తపల్లి రవి సూచించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోకి జ్యోతిష్యం చెబుతామని కొందరు దొంగ స్వామిజీలు వస్తున్నారని, ప్రజల కటుంబ జీవన స్థితిగతులను తెలుసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సైబర్ నేరగాళ్లు పలు ప్రభుత్వ రంగ సంస్థ ఆఫీసర్లమని గ్రామాల్లోని రైతులు, సామాన్య ప్రజల బ్యాంక్ అకౌంట్, ఏటీఎం, ఆధార్, పాన్ కార్డు, సెల్ ఫోన్ లో వచ్చే ఓటీపీ చెప్పాలని నమ్మించి బ్యాంకుల్లోని డబ్బులు […]

Read More
నిషేధిత పొగాకు గుట్కా, అంబార్ ప్యాకెట్ల పట్టివేత

పొగాకు గుట్కా, అంబార్ ప్యాకెట్ల పట్టివేత

సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నట్లు హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం కొహెడ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. సిద్దిపేట జిల్లా కొహెడ మండలం వరుకోలు గ్రామానికి చెందిన బాలగొని వేణు అదే గ్రామానికి చెందిన దొనపాని కనుకవ్వ ఇంటి సమీపంలో ప్రభుత్వ నిషేధిత గుట్కాలు, పొగాకు అంబార్ ప్యాకెట్లు నిల్వచేసినట్లు సమాచారం రావడంతో ఎస్సై రాజ్ కుమార్ తన సిబ్బందితో కనుకవ్వ […]

Read More
పంచమఠ పీఠభూమి.. పొట్లపల్లి

పంచమఠ పీఠభూమి.. పొట్లపల్లి

ఆ ఊరే ఆలయ ప్రాంగణంలో కట్టినట్టు ఉంటుంది. పరిసరాలన్నీ శాసనాలున్న చారిత్రాత్మక ప్రదేశంగా వెలుగొందుతోంది. ఒకప్పుడది గొప్ప ఆలయంగా విరాజిల్లింది. ప్రజలు మొక్కులు తీర్చుకొనే ఆధ్యాత్మిక కేంద్రంగా.. రాజులు పరిపాలన చేసే పాలనా కేంద్రంగా చరిత్రలో నిలిచిపోయింది పొట్లపల్లి. ఇక్కడి శివాలయం, శిలాశాసనం, తవ్వకాల్లో బయటపడిన వస్తువులకు ఎంతో విశిష్టత ఉంది. సారథి న్యూస్, హుస్నాబాద్: పొట్లపల్లి. క్రీ.శ 1066లో పశ్చిమ చాళుక్య రాజైన త్రైలోక్య మల్లన్న దేవరాయ కాలపు శిలాశాసనం పొట్లపల్లి చరిత్ర, ఆధ్యాత్మిక నేపథ్యాన్ని […]

Read More