Breaking News

HARISHRAO

ఎమ్మెల్సీ దామోదర్​రెడ్డికి మంత్రి శుభాకాంక్షలు

ఎమ్మెల్సీ దామోదర్​రెడ్డికి విషెస్​ చెప్పిన మంత్రి హరీశ్​రావు

సామాజిక సారథి, నాగర్​కర్నూల్ ప్రతినిధి: మహబూబ్​నగర్ జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా కూచకుళ్ల దామోదర్​రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. తన తనయుడు డాక్టర్ ​కూచకుళ్ల రాజేశ్​రెడ్డితో కలిసి ఆయన శుక్రవారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్​రావును హైదరాబాద్ లో నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన దామోదర్ రెడ్డికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన విజయం కోసం పనిచేసిన ఉమ్మడి మహబూబ్​నగర్ ​జిల్లా టీఆర్ఎస్ ​ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, స్థానిక సంస్థల ప్రతినిధుల కృషిని […]

Read More
మంత్రి హరీశ్ రావుకు రాజేశ్​రెడ్డి శుభాకాంక్షలు

మంత్రి హరీశ్ రావుకు రాజేశ్​ రెడ్డి శుభాకాంక్షలు

సామాజిక సారథి, నాగర్​కర్నూల్ ప్రతినిధి: ఇటీవల వైద్యారోగ్యశాఖ బాధ్యతలు స్వీకరించిన మంత్రి టి.హరీశ్​రావును ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​రెడ్డి తనయుడు, తెలంగాణ డెంటల్​ డాక్టర్స్​ అసోసియేషన్ ​రాష్ట్ర అధ్యక్షుడు, యువనేత డాక్టర్​ కూచకుళ్ల రాజేశ్​రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో వైద్యరంగాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. అందుకు తమవంతు సహకారం ఉంటుందని చెప్పారు. వైద్య, ఆరోగ్యరంగానికి సంబంధించిన పలు విషయాలపై కొద్దిసేపు చర్చించారు.

Read More
ఈటల చేసేందేమీ లేదు

ఈటల చేసిందేమీ లేదు

హుజురాబాద్​ లో ఒక డబుల్​ బెడ్​ రూం ఇల్లు కూడా కట్టలేదు.. టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ జమ్మికుంట బహిరంగ సభలో మంత్రి టి.హరీశ్​ రావు టీఆర్ఎస్ లో చేరిన సీపీఐ, టీడీపీ, కాంగ్రెస్ నేతలు సామాజిక సారథి, హుజురాబాద్: రాష్ట్రంలోని మంత్రుల నియోజకవర్గాలకు నాలుగు వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను సీఎం కేసీఆర్ మంజూరు చేశారని, ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నా పూర్తిచేయలేకపోయారని విమర్శించారు. మిగతా చోట్ల ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి గృహప్రవేశాలు […]

Read More
ప్రజాసమస్యల పరిష్కారానికే నిధులు

ప్రజాసమస్యల పరిష్కారానికే నిధులు

సారథి, పెద్దశంకరంపేట: ఎంపీపీ నిధులను ప్రజాసమస్యల పరిష్కారానికి వినియోగించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావుకు ఆదివారం వినతిపత్రం అందజేసినట్లు ఎంపీపీల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి జంగం శ్రీనివాస్ తెలిపారు. మండల ప్రజాపరిషత్ కు కేటాయించిన 15 ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి ఇప్పటి నిబంధనల్లో సడలింపు ఇవ్వాలని మంత్రికి మెమోరాండం సమర్పించినట్లు ఆయన తెలిపారు. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల పరిష్కారానికి ఈ నిధులు […]

Read More
అట్టహాసంగా మంత్రి హరీశ్ రావు జన్మదిన వేడుకలు

అట్టహాసంగా మంత్రి హరీశ్ రావు జన్మదిన వేడుకలు

సారథి: పెద్దశంకరంపేట: ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు జన్మదిన వేడుకలను పెద్దశంకరంపేట ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ జంగం శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళి పంతులు కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అపరచాణిక్యుడు, కార్యదక్షుడు, ట్రబుల్ షూటర్ గా పేరొందిన మంత్రి హరీశ్ రావు తెలంగాణ రాష్ట్రానికే తలమానికం అన్నారు. హరీశ్ రావు లాంటి నేత తెలంగాణలో పుట్టడం […]

Read More
సీటీ స్కానింగ్ రేట్లు తగ్గించిన్రు

సీటీ స్కానింగ్ రేట్లు తగ్గించిన్రు

సారథి, సిద్దిపేట: కొవిడ్ బాధితుల నుంచి ప్రస్తుతం వసూలు చేస్తున్న సీటీ స్కానింగ్ రేటు రూ.5,500 బదులుగా రూ.రెండువేల మాత్రమే తీసుకునేందుకు స్కానింగ్ సెంటర్లు అంగీకారం తెలిపాయని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. గురువారం ఆయన సిద్దిపేట జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కష్టకాలంలో కొవిడ్ చికిత్స పొందే పేద, మధ్యతరగతి బాధితులకు ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే చికిత్స అందించాలని సూచించారు. జిల్లాలో కొవిడ్ ఆస్పత్రులుగా మారిన అన్ని […]

Read More
ప్రజాస్వామ్యానికి ఓటే బలమైన పునాది

ప్రజాస్వామ్యానికి ఓటే బలమైన పునాది

ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు సారథి, సిద్దిపేట ప్రతినిధి: ప్రజాస్వామ్య పరిరక్షణకు తప్పకుండా ఓటు వేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 23 వ వార్డులోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ లో ని 69 బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్ నిబంధనలకు లోబడే ఓటింగ్ జరుగుతుందని, కరోనాను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ కేంద్రాల సంఖ్య పెంచినట్లు చెప్పారు. ప్రతిఒక్కరూ ఓటు హక్కు […]

Read More
రైతులకు ఉచితంగానే ట్రాన్స్​ఫార్మర్లు

రైతులకు ఉచితంగానే ట్రాన్స్​ఫార్మర్లు

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: దేశవ్యాప్తంగా ఎక్కడా లేనివిధంగా రైతుల శ్రేయస్సుకు 24 గంటల పాటు ఉచితంగా కరెంట్​ ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీష్ రావు అన్నారు. రూపాయి ఖర్చులేకుండా రైతులకు ఉచితంగా ట్రాన్స్​ఫార్మర్లను అందిస్తున్నామని తెలిపారు. బుధవారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలో 132/33 కేవీ విద్యుత్​ సబ్​స్టేషన్​ను మంత్రి టి.హరీశ్​రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 7,778 మెగావాట్ల సామర్థ్యం […]

Read More