సారథి న్యూస్, హైదరాబాద్ : రాష్ట్రానికి తెలంగాణ జల వైతాళికుడు ఆర్.విద్యాసాగర్ రావు సేవలు ఎప్పటికీ మరువలేనివని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు గుర్తుచేశారు. బుధవారం విద్యాసాగర్ రావు మూడవ వర్ధంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య పాలనలో సాగునీటి రంగంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ఎలుగెత్తి చాటిన మహనీయుడని కొనియాడారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ కోల్పోయిన ప్రతి నీటిబొట్టును లెక్కగట్టిన గొప్ప జలనిపుణుడని, చివరి శ్వాసవరకు తెలంగాణ సాగు నీటి రంగానికి […]
సారథి న్యూస్, మెదక్ : బంగారు తెలంగాణ నిర్మాణమే ధ్యేయమని మంత్రి హరీశ్ రావు అన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో అమరవీరుల స్థూపం వద్ద మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డితో కలిసి అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం టీఆర్ఎస్ జెండాను ఎగరవేశారు. మండలంలో 108 మంది పారిశుద్ధ్య కార్మికులకు దాతల సహకారంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు ప్రత్యేక చొరవ […]
సారథి న్యూస్, మెదక్: సిద్దిపేట ఒడిలో గోదారమ్మ జలసవ్వడి చేసింది. చంద్లాపూర్ వద్ద రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్రావు మోటార్ ను ఆన్ చేసి రంగనాయక సాగర్ జలాశయంలోకి గోదావరి జలాలను విడుదల చేశారు. తొలుత చంద్లాపూర్లోని రంగనాయకస్వామి ఆలయంలో మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సొరంగంలోని పంప్హౌస్ వద్ద పంప్ను ప్రారంభించారు. నీటిని ఎత్తిపోసే వ్యవస్థ వద్ద మంత్రులు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, సతీష్, యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూక్ హుస్సేన్, వెంకటేశ్వర్లు, కలెక్టర్ […]