Breaking News

FOOTBALL

ఫుట్​బాలర్​ సేంద్రియ సేద్యం

న్యూఢిల్లీ: కరోనా లాక్​ డౌన్​తో ఇళ్లకే పరిమితమైన ఆటగాళ్లు కొత్త వ్యాపకాలతో బిజీగా ఉంటున్నారు. ఎక్కువ మంది సామాజిక మధ్యమాల్లో గడుపుతుంటే.. మరికొందరు వ్యవసాయంలో సేద తీరుతున్నారు. భారత ఫుట్​బాల్​ జట్టు మాజీ కెప్టెన్ గౌరీమాంగ్ సింగ్ కూడా తన పొలంలో సేంద్రియ సేద్యం చేస్తూ ఉత్సాహం పొందుతున్నాడు. ఇంఫాల్​లో సోదరులతో కలిసి కూరగాయలు పండిస్తున్నాడు. ‘మా ఇంటి పక్కనే కొంత పొలం ఉంది. రెండేళ్ల నుంచి అక్కడ కూరగాయలు పండిస్తున్నాం. అయితే లాక్​డౌన్​తో నేను కూడా […]

Read More

ఆస్వాదిస్తున్నా.. ఇంకా ఆడతా

న్యూఢిల్లీ: ఆటను ఆస్వాదిస్తున్నంత కాలం పుట్​బాల్​లో కొనసాగుతానని భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి అన్నాడు. ఇప్పట్లో ఆటకు దూరమయ్యే ఆలోచన లేదని, మరో నాలుగేళ్లు కచ్చితంగా ఆడతాననే నమ్మకం ఉందన్నాడు. ‘ఈ తరానికి అవసరమైన ఫిట్​నెస్​తో ఉన్నా. ఆటపై ఆసక్తి పోలేదు. వీడ్కోలు పలకాలనే ఆలోచన కూడా లేదు. ఎవరైనా మెరుగైన ఆటగాడు వచ్చి నా గేమ్​ను శాసిస్తే అప్పుడు ఆలోచిస్తా. అంతవరకు ఫుట్​బాల్​ ఆడడమే నాపని. 15 ఏళ్లు దేశానికి ప్రాతినిథ్యం వహించడం నేను చేసుకున్న […]

Read More

సందడి మొదలైంది

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో ఆగిపోయిన క్రీడా కలపాలన్నీ ఒక్కొక్కటిగా మొదలవుతున్నాయి. అయితే కొన్ని ప్రదేశాల్లో ప్రేక్షకులకు అనుమతించే ధైర్యం ప్రభుత్వాలు చేయలేకపోతున్నా.. వియత్నాం మాత్రం దీనికి అతీతంగా నిలిచింది. దేశవాళీ ఫుట్​బాల్​ లీగ్​కు ప్రేక్షకులను అనుమతించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. హోచిమిన్ సిటీలో జరిగిన వీ–లీగ్ మ్యాచ్​లకు అభిమానులు పోటెత్తారు. మూడు మ్యాచ్​లకు దాదాపు 30వేల మంది హాజరయ్యారు. మైదానానికి వచ్చిన ప్రేక్షకులకు థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్​లు నిర్వహించారు. అయితే ఏ ఒక్కరు కూడా మాస్క్​లు […]

Read More

కరోనాతో మాజీ ఫుట్​బాలర్​ మృతి

కొజికోడ్: రోజురోజుకూ విజృంభిస్తున్న కరోనా దెబ్బకు.. భారత మాజీ ఫుట్​బాల్​ ప్లేయర్​ హమ్జాకోయ మృత్యువాతపడ్డాడు. గతనెల 26న కరోనా లక్షణాలు కనిపించడంతో మల్లాపురంలోని మంజేరి మెడికల్ కాలేజీ హాస్పిటల్​లో చేరాడు. రెండు రోజుల తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో డాక్టర్లు వెంటిలేటర్​పై ఉంచి చికిత్స ఇచ్చారు. అయితే కరోనా నుంచి కోలుకోలేకపోయిన హమ్జా శనివారం తుదిశ్వాస విడిచాడు. హమ్జా కుటుంబసభ్యుల్లో కూడా ఐదుగురికి పాజిటివ్ అని తేలడంతో చికిత్స అందిస్తున్నారు. గతనెల 21న ముంబై నుంచి […]

Read More

ఫుట్​బాల్​ బిలియనీర్​ రొనాల్డో

న్యూఢిల్లీ : పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ సూపర్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో తన సంపాదనతో బిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరాడు. బిలియనీర్‌ అయిన వరల్డ్‌లోనే చరిత్ర సృష్టించాడు. టీమ్‌ స్పోర్ట్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గాను నిలిచాడు. ఓవరాల్‌గా ప్లేయర్‌గా ఉన్నప్పుడే బిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరిన మూడో ఆటగాడిగా నిలిచాడు. రొనాల్డో కంటే ముందు గోల్ఫ్‌ గ్రేట్‌ టైగర్‌ వుడ్స్‌, బాక్సర్‌ మేవెదర్‌ ఈ ఫీట్‌ సాధించారు. రొనాల్డో గతేడాది 105 మిలియన్‌ డాలర్లు(టాక్స్‌లు, ఇతర […]

Read More
ఫుట్​ బాల్​ కు సాయం చేయండి

ఫుట్​ బాల్​ కు సాయం చేయండి

కేంద్ర క్రీడామంత్రి కిరణ్​ రిజిజు న్యూఢిల్లీ: దేశంలో ఫుట్​ బాల్​ ను మరింత మెరుగుపర్చేందుకు టాప్ కార్పొరేట్ కంపెనీలు, స్టేట్, డిస్ర్టిక్ బాడీలు ఇతోధికంగా సాయం చేయాలని కేంద్ర క్రీడామంత్రి కిరణ్ రిజిజు కోరారు. గ్రాస్ రూట్ లెవెల్​లో ఈ క్రీడను అభివృద్ధి చేయాలని సూచించారు. భారత్​ లో ఫుట్​ బాల్​ కల్చర్​ ను ఎలా వృద్ధి చేయాలనే దానిపై మంత్రి తన దృక్పథాన్ని వెల్లడించారు. ‘పాఠశాల స్థాయిలో ఫుట్​ బాల్​ను ప్రవేశపెట్టాలి. స్థానికంగా లీగ్​ లు […]

Read More
ఫుట్ బాలర్ గోస్వామి కన్నుమూత

ఫుట్ బాలర్ గోస్వామి కన్నుమూత

కోల్కతా: ఇండియా ఫుట్ బాల్ మాజీ ఆటగాడు చున్నీ గోస్వామి గురువారం సాయంత్రం గుండెపోటుతో మరణించాడు. గత కొన్నేళ్లుగా మధుమేహం, నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన కలకత్తాలోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశాడు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నాడు. 1956–64 మధ్య ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన గోస్వామి 50 మ్యాచ్ లూ ఆడాడు. 1962 ఆసియా క్రీడల్లో భారత్ ను విజేతగా నిలపడంతో గోస్వామి పేరు మార్మోగిపోయింది. ఫుట్ బాల్ తో పాటు క్రికెట్ పై మక్కువ […]

Read More