Breaking News

వియత్నాం

మరో వైరస్​ ముప్పు

చైనా నుంచి మరో వైరస్‌ ముప్పు

ఐసీఎంఆర్‌ హెచ్చరిక న్యూఢిల్లీ: చైనాలో పుట్టిన కరోనా వైరస్‌తో ఇప్పటికే తల్లడిల్లుతున్న భారత్‌కు ఆ దేశం నుంచి మరో ప్రమాదకర వైరస్‌ వ్యాపించే ప్రమాదం ఉందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ప్రకటించింది. పందుల్లో ఉండే ‘క్యాట్‌ క్యూ వైరస్‌’ (సీక్యూవీ) దోమల ద్వారా భారత్‌లోకి ప్రవేశించే ప్రమాదం ఉందని సోమవారం హెచ్చరించింది. ఈ వైరస్‌ క్యూలెక్స్‌ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఐసీఎంఆర్‌, పుణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ కలిసి దేశవ్యాప్తంగా […]

Read More

సందడి మొదలైంది

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో ఆగిపోయిన క్రీడా కలపాలన్నీ ఒక్కొక్కటిగా మొదలవుతున్నాయి. అయితే కొన్ని ప్రదేశాల్లో ప్రేక్షకులకు అనుమతించే ధైర్యం ప్రభుత్వాలు చేయలేకపోతున్నా.. వియత్నాం మాత్రం దీనికి అతీతంగా నిలిచింది. దేశవాళీ ఫుట్​బాల్​ లీగ్​కు ప్రేక్షకులను అనుమతించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. హోచిమిన్ సిటీలో జరిగిన వీ–లీగ్ మ్యాచ్​లకు అభిమానులు పోటెత్తారు. మూడు మ్యాచ్​లకు దాదాపు 30వేల మంది హాజరయ్యారు. మైదానానికి వచ్చిన ప్రేక్షకులకు థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్​లు నిర్వహించారు. అయితే ఏ ఒక్కరు కూడా మాస్క్​లు […]

Read More