Breaking News

FARMING

రైతన్నల ఆక్రందనలు వినిపించవా?

సారథి న్యూస్​, మానవపాడు: ఇటీవల కురిసిన భారీవర్షాలకు పంటలు తీవ్రంగా నష్టపోయి రైతులు బాధపడుతుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం ఎంజాయ్​ చేస్తున్నారని కాంగ్రెస్​ నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆరోపించారు. శనివారం ఆయన జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్​ నియోజకవర్గంలో పర్యటించి పంటలను పరిశీలించారు. మానవపాడు మండలం మానవపాడు, అమరవాయి గ్రామాల్లో పంటలను పరిశీలించారు. పత్తి, మిరప పంటలు దారుణంగా దెబ్బతిన్నాయని.. అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదని ఆరోపించారు. ఆయన వెంట మనోపాడ్ […]

Read More

అరకపట్టిన ఎమ్మెల్యే

సారథిన్యూస్, చొప్పదండి: ఆయనో ఎమ్మెల్యే.. కానీ వ్యవసాయం మీద మక్కువతో స్వయంగా తన పొలంలో దుక్కిదున్నారు. చొప్పదండి మండలం మంగలిపల్లి లో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ స్వయంగా దుక్కి దున్ని ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతు ప్రభుత్వం కొనసాగుతున్నదని చెప్పారు.

Read More