Breaking News

COVID19

రష్యా వ్యాక్సిన్ సేఫే: లాన్సెట్

రష్యా వ్యాక్సిన్ సేఫే: లాన్సెట్

మాస్కో: నెలరోజుల క్రితం రష్యా విడుదల చేసిన కరోనా వ్యాక్సిన్ సురక్షితమేనదేనని ప్రముఖ మెడికల్ జనరల్ లాన్సెట్ మ్యాగజైన్ లో ఒక కథనం ప్రచురితమైంది. ‘స్పుత్నిక్-వి’ పేరిట గతనెల 11న రష్యా దీనిని విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా, క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా ఈ వ్యాక్సిన్ ఇచ్చినవారిలో యాంటీబాడీలు వృద్ధి చెందుతున్నాయని లాన్సెట్ తెలిపింది. జూన్-జులై లో ‘స్పుత్నిక్-వి’ తీసుకున్న 76 మందికి యాంటీబాడీలు ఉత్పన్నమయ్యాయని, వారిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్​కనిపించలేదని వివరించింది. లాన్సెట్ […]

Read More
ఆ ఊరుతో కరోనా కలకలం

ఆ ఊరులో కరోనా కలవరం

సారథి న్యూస్, మిడ్జిల్: సాధారణంగా అన్ని గ్రామాల మాదిరిగానే ఆ ఊరులోనూ ఎక్కువగా వలస వెళ్లి బతికే కూలీలు, కార్మికులు ఉంటారు. కరోనా ఎఫెక్ట్ తో ఎక్కడెక్కడ ఉన్నవారంతా తిరిగి సొంత గ్రామానికి చేరుకున్నారు. దీంతో ఏ ఇల్లూ చూసినా ఇంటిల్లిపాదితో కళకళలాడుతోంది. ఆ గ్రామంలో ఏ పండుగనైనా కలిసిమెలిసే జరుపుకుంటారు. అయితే గ్రామస్తులంతా పెద్దఎత్తున జరుపుకునే వేడుకల్లో పీర్ల పండగ ఒకటి. ఇంత వరకు బాగానే ఉన్నా.. మొహర్రం తర్వాత ఈ గ్రామంలో నిశ్శబ్దం ఆవహించింది. […]

Read More
దుర్భర దారిద్ర్యంలోకి 4.7 కోట్ల మంది మహిళలు

దుర్భర దారిద్ర్యంలోకి 4.7 కోట్ల మంది మహిళలు

ఐరాస: కోవిడ్-19 కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభంతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కరువై పేదలు మరింత దారిద్ర్యం బారినపడుతున్నారు. కరోనా వల్ల 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా 4.7 కోట్ల మంది మహిళలు అత్యంత పేదరికంలోకి జారుకుంటారని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. పేదరికాన్ని అంతమొందించేందుకు దశాబ్ద కాలంగా తాము చేస్తున్న కృషి వృథా అయిందని ఆందోళన వ్యక్తం చేసింది. 2019-2021 మధ్య కాలంలో మహిళల్లో పేదరికం 2.7 శాతం ఉంటుందని గతంలో అంచనా వేయగా, తాజాగా దాన్ని సవరిస్తూ 9.1 […]

Read More
శాంతియుతంగా గణేశ్​నిమజ్జనోత్సవం

శాంతియుతంగా గణేశ్​ నిమజ్జనోత్సవం

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరంలో ఆదివారం జరిగిన గణేశ్​ నిమజ్జన వేడుకల్లో కర్నూలు ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప పాల్గొన్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు. నిమజ్జనం ప్రశాంతంగా, శాంతియుత వాతవరణంలో జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ వివరించారు. కోవిడ్19 నిబంధనల మేరకు నిమజ్జనోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ బాలాజీ, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్ వీ మోహన్ […]

Read More
తెలంగాణ 2,924 కరోనా కేసులు

తెలంగాణలో 2,924 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో(24 గంటల్లో) ఆదివారం 2,924 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,23,090 పాజిటివ్​కేసుల నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారినపడి తాజాగా 10 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మృతిచెందిన వారి సంఖ్య 818 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ ​కేసులు 31,284 ఉన్నాయి. 24 గంటల్లో 61,148 శాంపిళ్ల టెస్టులు చేశారు. ఇప్పటివరకు 13,27,791 పరీక్షలు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 461 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాల […]

Read More
ఏపీలో 4లక్షల మార్క్​దాటేసిన కరోనా

ఏపీలో 4లక్షల మార్క్​ దాటేసిన కరోనా

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో కరోనా ఉధృతి పెరుగుతోంది. కేసులు నాలుగు లక్షలు దాటేశాయి. శనివారం (24 గంటల్లో )10,548 మందికి కరోనా ప్రబలింది. ఇలా ఇప్పటివరకు రాష్ట్రంలో 4,14,164 కేసులు నిర్ధారణ అయినట్టు ఏపీ వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. రోజురోజుకూ పెరుగుతున్న కేసుల సంఖ్యను చూస్తే అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. మహమ్మారి బారినపడి తాజాగా 82 మంది మృతిచెందగా.. ఇప్పటివరకు మృతుల సంఖ్య 3,796కు చేరింది. 24 గంటల వ్యవధిలో 62,024 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఒకరోజులో రోగం […]

Read More
ఏపీలో 10,526 పాజిటివ్‌ కేసులు

ఏపీలో 10,526 పాజిటివ్‌ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో శుక్రవారం(24 గంటల్లో) 10,526 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 4,00,721కు చేరింది. తాజాగా, వైరస్‌ బారినపడి 81మంది మృతిచెందారు. ఇప్పటివరకు 3,714 మంది మృత్యువాత పడ్డారు. 24 గంటల్లో 8,463 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,03,711కు చేరింది. తాజాగా 61,331 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు మొత్తంగా 35,41,321 మెడికల్​టెస్టులు చేశారు. ఆంధ్రప్రదేశ్​లో ప్రస్తుతం 96,191 యాక్టివ్ కేసులు […]

Read More
ఆమెలో చెట్టంత విశ్వాసం

ఆమెలో చెట్టంత విశ్వాసం

ఓ అమ్మాయి చెట్లు, గోడలు ఎక్కుతుందంటే.. చుట్టూ ఉన్న జనం అదో తప్పుగా, వింతగా చూస్తుంటారు. ‘ఆ పిల్ల మగరాయుడిలా చెట్టు ఎక్కుతుంటే.. వాళ్ల అమ్మానాన్నలైనా బుద్ధి చెప్పొందా?’ అంటూ నలుగురూ ఆడిపోసుకుంటారు. ఇలాంటి నలుగురి నోళ్లే కాదు.. వందమంది అంటున్నా పట్టించుకోకుండా కుటుంబపోషణ కోసం కొబ్బరి చెట్లు ఎక్కుతోంది 25 ఏళ్ల శ్రీదేవి గోపాలన్.. తండ్రి సంపాదనతో పోషణశ్రీదేవి కుటుంబం కేరళలోని మలప్పురం గ్రామంలో ఉంటోంది. ఆమె తండ్రి గోపాలన్​కొబ్బరి చెట్లు ఎక్కితే వచ్చే డబ్బుతో […]

Read More