Breaking News

COLLECTORS

పల్లెలు బాగుపడాలి

సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలోని పల్లెలన్నీ బాగుపడి తీరాలని సీఎం కేసీఆర్​ ఆకాంక్షించారు. ఇందు కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రానికి అవసరమైన నిధులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని ఇటువంటి పరిస్థితుల్లో గ్రామాలను ప్రగతిపథంలోకి తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. ఇన్ని అనుకూలతలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తప్పితే.. ఇంకెప్పుడు గ్రామాలు బాగుపడవని అన్నారు. మంగళవారం ఆయన ప్రగతిభవన్​లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉపాధి హామీ […]

Read More

16న కలెక్టర్లతో సీఎం మీటింగ్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: సీఎం కేసీఆర్​ ఈనెల 16వ తేదీన హైదరాబాద్​లోని ప్రగతిభవన్​లో ఉదయం 11:30 గంటలకు ఆయా జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. ప్రధానంగా వ్యవసాయం, ఉపాధి హామీ పనులు, నియంత్రిత సాగు విధానం, రైతు వేదికల నిర్మాణం, హరితహారం, పల్లె,పట్టణ ప్రగతి, కరోనా నివారణ చర్యలు, సీజనల్ వ్యాధులపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలను ప్రధానంగా చర్చించనున్నారు. స్థానిక సంస్థల బాధ్యతలు చూస్తున్న అదనపు కలెక్టర్లు, జిల్లా జడ్పీసీఈవోలు, జిల్లా గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ […]

Read More
ఆగస్టు 3న స్కూల్స్​ ఓపెనింగ్​

ఆగస్టు 3న స్కూల్స్​ ఓపెనింగ్​

ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వ నిర్ణయం ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్​ ఆదేశాలు సారథి న్యూస్, అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆ రాష్ట్ర విద్యార్థులకు శుభవార్త అందించింది. ప్రాణాంతక కరోనా వైరస్‌ కారణంగా మూతపడ్డ స్కూళ్లను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఆగస్టు 3న రాష్ట్రంలోని అన్ని స్కూళ్లను పునఃప్రారంభించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ‘నాడు..నేడు’ కార్యక్రమంపై సమీక్షంలో భాగంగా స్కూళ్ల అభివృద్ధిపై సీఎం ఆరాతీశారు. జులై నెలారులోగా మొదటి విడతలో చేపట్టిన 15,715 […]

Read More