Breaking News

ఆగస్టు

ఆగస్టు 3న స్కూల్స్​ ఓపెనింగ్​

ఆగస్టు 3న స్కూల్స్​ ఓపెనింగ్​

ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వ నిర్ణయం ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్​ ఆదేశాలు సారథి న్యూస్, అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆ రాష్ట్ర విద్యార్థులకు శుభవార్త అందించింది. ప్రాణాంతక కరోనా వైరస్‌ కారణంగా మూతపడ్డ స్కూళ్లను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఆగస్టు 3న రాష్ట్రంలోని అన్ని స్కూళ్లను పునఃప్రారంభించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ‘నాడు..నేడు’ కార్యక్రమంపై సమీక్షంలో భాగంగా స్కూళ్ల అభివృద్ధిపై సీఎం ఆరాతీశారు. జులై నెలారులోగా మొదటి విడతలో చేపట్టిన 15,715 […]

Read More