Breaking News

CM KCR

బంగారు తెలంగాణలో ఆత్మహత్యలా?

బంగారు తెలంగాణలో ఆత్మహత్యలా?

సారథి, రామడుగు: నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో యువత ఆత్మహత్యలకు పాల్పడడం విచారకరమని, నిరుద్యోగ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని, అందుకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిబాధ్యత వహించాలని బీజేవైఎం కరీంనగర్​ జిల్లా రామడుగు అధ్యక్షుడు దుర్శెటి రమేష్ అన్నారు. నిరుద్యోగ సమస్యతో ఆత్మహత్య పాల్పడిన మహేందర్ యాదవ్, ప్రైవేట్​టీచర్ వెన్నం రవికుమార్ ఆత్మహత్యలపై అసమర్థ ప్రభుత్వ పాలనకు నిరసనగా రామడుగు మండల బీజేవైఎం శాఖ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను […]

Read More
హల్దీవాగులోకి కొండపోచమ్మ నీళ్లు

హల్దీవాగులోకి కొండపోచమ్మ నీళ్లు

సారథి, గజ్వేల్: తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా అభివృద్ధి చేయాలనే తలంపులతో సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కార్యాచరణ కీలక మైలురాయిని దాటింది. ఇప్పటికే మెడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు చేరిన కాళేశ్వరం జలాలు అక్కడినుంచి కొండపోచమ్మ సాగర్ కు చేరాయి. మంగళవారం కొండపోచమ్మ సాగర్ నీళ్లను మొదట హల్దివాగులోకి విడుదల చేశారు. మంజీరా నది ద్వారా నిజాంసాగర్ కు తరలించే బృహత్తర కార్యక్రమం చేపట్టారు. మంగళవారం సిద్దిపేట జిల్లా వర్గల్ […]

Read More
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

సారథి, రామాయంపేట: పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్టంలో కులవృత్తులను రక్షించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని, రజక, నాయీ బ్రాహ్మణులను ఆదుకునేందుకు విద్యుత్ బిల్లు మాఫీ చేయడం పట్ల రజక సంఘం జిల్లా అధ్యక్షుడు సంఘ స్వామి హర్షం వ్యక్తంచేశారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో సీఎం కేసీఆర్​ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దోభీఘాట్లకు, లాండ్రీ షాప్, సెలూన్ షాపులకు 250 యూనిట్లలోపు విద్యుత్ బిల్లు మాఫీచేయడం హర్షణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ఉపసర్పంచ్​ […]

Read More
కేయూ విద్యార్థి బోడ సునీల్ మృతి

కేయూ విద్యార్థి బోడ సునీల్ మృతి

వ‌రంగ‌ల్‌లో మిన్నంటిన నిర‌స‌న‌లు.. కాకతీయ యూనివర్సిటీలో ఆందోళ‌న‌లు సారథి, వ‌రంగ‌ల్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేష‌న్లు జారీచేయ‌డం లేద‌ని మ‌న‌స్తాపం చెంది గ‌తనెల 26న‌ పురుగు మందు తాగిన కేయూ విద్యార్థి బోడ సునీల్ నాయక్ శుక్రవారం నిమ్స్‌లో చికిత్సపొందుతూ మృతి చెందాడు. వారం రోజులుగా ప్రాణాల‌తో పోరాడిన సునీల్ చివ‌ర‌కు మృత్యుఒడికి చేరుకున్నాడు. మ‌హ‌బూబాబాద్ జిల్లా గూడూరు మండలం తేజావత్ రాంసింగ్ తండాకు చెందిన ఓ నిరుపేద గిరిజ‌న కుటుంబంలో పుట్టాడు. ప‌ట్టుద‌ల‌తో చ‌దివి జ‌న్మించాడు. […]

Read More
తెలంగాణలో లాక్‌డౌన్ ఉండదు

తెలంగాణలో లాక్‌డౌన్ ఉండదు

సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల మూసివేత తాత్కాలికమేనని, విద్యార్థులు, తల్లిదండ్రులు, రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందవద్దని సీఎం కె.చంద్రశేఖర్​రావు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో లాక్‌డౌన్ ఉండబోదని స్పష్టం చేశారు.రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అన్నిరకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటామని తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రతిపక్షాలు బలమైన సలహాలు, సూచనలు ఇవ్వడం లేదన్నారు. ప్రతి విషయాన్ని విమర్శించడం సరికాదని, మూస ధోరణిలో […]

Read More
ఖాళీ పోస్టుల వివరాలు పంపించండి

ఖాళీ పోస్టుల వివరాలు పంపించండి

హైదరాబాద్​: తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీపోస్టుల వివరాలను పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్​ అన్ని శాఖల కార్యదర్శులకు లేఖలు రాశారు. ఆయా శాఖల్లోని ఖాళీ పోస్టుల సంఖ్య, వాటి హోదా, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయాలనుకుంటున్న పోస్టుల వివరాలను నిర్దిష్ట ఫార్మాట్‌లో పంపించాలని సూచించారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పోస్టుల వివరాలు వద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉద్యోగుల రిటైర్ మెంట్ ఏజ్ ను పెంచిన దృష్ట్యా ఖాళీపోస్టుల సంఖ్యలో తేడాలు ఏర్పడ్డాయి. […]

Read More
పాలమూరు పచ్చబడాలి.. ప్రాజెక్టు పనులు పరుగులు తీయాలి

పాలమూరు పచ్చబడాలి..

హైదరాబాద్​: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పరుగులు పెట్టాలని, డిసెంబరు నాటికి పూర్తికావాలని సీఎం కేసీఆర్​ ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు స్ఫూర్తితో అధికారులు వేగంగా పనులు చేయాలని సూచించారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం వద్ద పంపులను జూన్ చివరి నాటికి బిగించాలని, టన్నెల్ పనులు కూడా అప్పటికల్లా పూర్తికావాలని స్పష్టం చేశారు. కాల్వ లైనింగ్ పనులను కూడా వేగవంతం చేయాలని సూచించారు. పాలమూరు ప్రాజెక్టుతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు సాగునీటి ప్రాజెక్టులపై ప్రగతి […]

Read More
పీఆర్సీలో 30 శాతం ఫిట్​మెంట్​

పీఆర్సీలో 30 శాతం ఫిట్​మెంట్​

ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీపికబురు ఏప్రిల్ 1 నుంచి కొత్త పీఆర్సీ అమల్లోకి.. త్వరలోనే 50వేల ఉద్యోగ నియామకాలు మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన సీఎం కేసీఆర్​ సారథి న్యూస్​, హైదరాబాద్​: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పీఆర్సీపై సీఎం కేసీఆర్​ సోమవారం అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.పీఆర్సీలో 30శాతం ఫిట్​మెంట్​ ఇస్తున్నట్లు ప్రకటించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో 11వ పీఆర్సీ అమలు ఆలస్యమైందని వివరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర […]

Read More