Breaking News

ANDRAPRADESH

ఒకేరోజు 10,093 కేసులు

ఒకేరోజు 10,093 కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో బుధవారం 10,093 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,20,390 కు చేరింది. తాజాగా కరోనాతో 65 మంది మృతి చెందారు. మొత్తంగా 1,213 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 63,771 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 2,784 మంది ఆస్పత్రుల నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 55,406 ఉంది. ఇక మహమ్మారి బారినపడిన వారి సంఖ్యను జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం […]

Read More
1,10,297 దాటిన కరోనా కేసులు

1,10,297 దాటిన కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో మంగళవారం 7,948 మందికి కరోనా పాజిటివ్‌ నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,297కు చేరింది. ఒకే రోజు 3,064 మంది కరోనా బాధితుల డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 56,527 కరోనా యాక్టివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. కొత్తగా కరోనాతో 58 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 1,148కు చేరింది. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం 740, చిత్తూరు 452, ఈస్ట్​గోదావరి 1367, గుంటూరు 945, కడప 650, […]

Read More
మద్యం ప్రియులకు గుడ్​న్యూస్​

మద్యం ప్రియులకు గుడ్​న్యూస్​

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో రాత్రి 9 గంటల వరకు వైన్ షాపులు తెరిచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా, మరో గంట సమయాన్ని పెంచింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రోజు వారీ వివరాలు నమోదు చేసేందుకు ఎక్కువ నగదు లెక్కింపు సమయం సరిపోవడం […]

Read More
ఏపీలో ఎందుకీ పరిస్థితి

ఏపీలో ఎందుకీ పరిస్థితి

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఏపీలో రెండు మూడు రోజులుగా కరోనా కంగారు పెట్టిస్తోంది. వరుసగా కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. శని, ఆదివారాల్లోనే సుమారు తొమ్మిదివేల దాకా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు కూడా భారీగానే కేసులు నమోదవుతున్నాయి. కేవలం పాజిటివ్‌ కేసులు పెరగడమే కాదు.. మరణాలు కూడా రోజుకు 50కి పైనే ఉంటున్నాయి. దీంతో ఏపీ వాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వాస్తవానికి దేశంలోనే అత్యధిక టెస్టులు ఇక్కడే జరుగుతున్నాయి. ఎక్కువ టెస్టులు జరుగుతున్నాయి కాబట్టి కేసుల […]

Read More
‘వైఎస్సార్​చేయూత’’కు 21 వరకు గడువు

‘వైఎస్సార్​ చేయూత’కు 21 వరకు గడువు

సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వైఎస్సార్​చేయూత పథకం కింద 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు నాలుగు విడతల్లో రూ.75వేల ఆర్థికసాయం మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 21వ తేదీ వరకు గడువు ఉందని అధికారులు తెలిపారు.

Read More
పంజా విసిరిన కోవిడ్​–19

పంజా విసిరిన కోవిడ్​–19

ఏపీలో 4వేలకు చేరువలో కేసులు మొత్తం 44,609 పాజిటివ్​ కేసులు 24 గంటల్లో 52 మంది మృతి అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. టెస్టులు చేస్తున్నా కొద్దీ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 3,963 కేసులు నమోదైనట్లు శనివారం అధికారులు హెల్త్ బులెటిన్‌ రిలీజ్‌ చేశారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 44,609కు చేరింది. 24 గంటల్లో వ్యాధిబారిన పడి 52 మంది చనిపోయారు. దీంతో మొత్తం […]

Read More
హే.. రఘురామా!

హే.. రఘురామా!

సారథి న్యూస్​, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్​లో అధికార పార్టీ వైఎస్సార్​సీపీకి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా అయింది ఏపీలోని యువజన శ్రామిక రైతు పార్టీ పరిస్థితి. ఓ ఎంపీపై వేటు వేసేందుకు వేసిన ప్లాన్‌ బెడిసికొట్టి ఆ పార్టీ గుర్తింపే ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఆ పార్టీ పెద్దలు సీన్‌ రివర్స్‌ అయిందేంటబ్టా! అని తలలు పట్టుకుంటున్నారు. కొంతకాలం నుంచి జగన్‌ పార్టీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పార్టీ […]

Read More
ఇసుకకు ప్రత్యేక కార్పొరేషన్?

ఇసుకకు ప్రత్యేక కార్పొరేషన్?

సారథి న్యూస్​, కర్నూలు: ఆంధ్రప్రదేశ్​ లో ఇసుక తవ్వకాలు, విక్రయాలను పూర్తిస్థాయిలో పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇందుకోసం కార్పొరేషన్‌కు ఎండీ స్థాయి అధికారిని నియమించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ పర్యవేక్షిస్తోంది. ఏపీఎండీసీ ఎండీని ముఖ్య​అధికారిగా నియమించే అవకాశాలు ఉన్నాయి. గనులశాఖ నుంచి జేడీ స్థాయి అధికారి, ఓఎస్‌డీ, ఏపీఎండీసీకి చెందిన కొందరు అధికారులను డిప్యుటేషన్‌పై నియమించనున్నట్లు సమాచారం. నిత్యం ఇసుక తవ్వకాలు, ఆన్‌లైన్‌, గ్రామ, వార్డు […]

Read More