Breaking News

CARONA

వందేళ్ల బామ్మ కరోనాను జయించింది

వందేళ్ల బామ్మ కరోనాను జయించింది

బళ్లారి: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇది నిజంగా విస్తుగొలుపే వార్త. వందేళ్లు నిండిన ఓ బామ్మ కరోనాకు సోకింది. ఇంకేముంది కుటుంబసభ్యులు ఆశలు వదులుకున్నారు. కానీ విచిత్రంగా ఆ వృద్ధురాలు కరోనా నుంచి కోలుకున్నది. దీంతో కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేవు. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారికి చెందిన ఓ వృద్ధురాలికి కరోనా సోకింది. దీంతో ప్రభుత్వ వైద్యులు ఆమెను ఇంట్లోనే ఐసోలేషన్​లో ఉంచి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ వృద్ధురాలు కోలుకున్నది. తాను […]

Read More

వలస గిరిజనులను ఆదుకోండి

సారథిన్యూస్​, ఖమ్మం: వలస గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ ఓబీసీ మోర్చా ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మద్దిశెట్టి సామేలు డిమాండ్​ చేశారు. సత్తుపల్లి మండలం రేగల్లపాడు గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పలుప్రాంతాల్లోని గిరిజనులు పొట్టకూటి కోసం పలు నగరాలకు వెళ్లారు. లాక్​డౌన్ సమయంలో ప్రభుత్వాలు వారిని స్వస్థలాలకు పంపించాయి. కానీ వారి బాగోగులు పట్టించుకోలేదు. కానీ కనీసం రాష్ట్ర ప్రభుత్వమైనా వారిని ఆదుకోవాలి. తక్షణసాయం కింద వారికి కొంత ఆర్థికసాయం ఇవ్వడంతోపాటు వారికి ఉపాధి […]

Read More
మధిరలో లాక్​డౌన్​

మధిరలో స్వచ్ఛంద లాక్​డౌన్​

సారథిన్యూస్​, మధిర: కరోనా కేసులు విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో స్వచ్ఛందంగా లాక్​డౌన్​ విధించాలని ఖమ్మం జిల్లా మధిరలోని వర్తక, వ్యాపార సంఘాలు, అఖిలపక్ష నాయకులు నిర్ణయించారు. ఈ నెల 27 (సోమవారం) నుంచి ఆగస్టు 15 వరకు మధిరలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటాయి. మెడికల్​ షాపులకు మినహాయింపు ఇచ్చారు.

Read More
ఆగస్టులోనైనా బొమ్మ పడేనా.. ?

ఆగస్టులోనైనా బొమ్మ పడేనా..?

కరోనా మహమ్మారి‌, తదనంతర లాక్‌ డౌన్‌ పరిస్థితులు సినిమా రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. షూటింగ్‌లు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో పాటు. థియేటర్లు మూతపడ్డాయి. కొన్ని నిబంధనలతో చిత్రీకరణలకు ఇటీవల అనుమతి లభించినప్పటికీ. థియేటర్లు మాత్రం ఇంకా తెరుచుకోలేదు. అయితే వాటికి కూడా అనుమతిచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఆగస్టులో సినిమా థియేటర్లను తెరవాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ. హోంశాఖకు సిఫార్సు చేసింది. సీఐఐ మీడియా కమిటీ సమావేశంలో ఐ అండ్‌ బీ కార్యదర్శి అమిత్‌ ఖారే […]

Read More
ఐపీఎల్​ డేట్​ ఫిక్స్​

సెప్టెంబర్​ 19న ఐపీఎల్​ స్టార్ట్​

కరోనా కారణంగా వాయిదాపడిన ఇండియన్​ప్రీమియర్​లీగ్​(ఐపీఎల్) తేదీ ఖరారైంది. సెప్టెంబర్​19న ప్రారంభంకానుంది. అభిమాన ఆటగాళ్ల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా వన్డే క్రికెట్​ప్రపంచ కప్​సెమీ ఫైనల్ తర్వాత మైదానంలోకి దిగని మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఆట కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

Read More
27న సీఎంలతో ప్రధాని మోడీ సమావేశం!

27న సీఎంలతో ప్రధాని మోడీ సమావేశం!

సారథిన్యూస్​, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ 27న (సోమవారం) సీఎంలతో సమావేశం కానున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు, వైద్య సదుపాయాలు, వైరస్‌ కట్టడికి వ్యూహాలు, అన్‌లాక్‌ 3.0 ప్రక్రియ తదితర అంశాలపై సీఎంలతో ప్రధాని మోడీ చర్చించనున్నట్టు సమాచారం. కాగా రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితులు, కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలు, అన్ లాక్ 2.0 తర్వాత పెరిగిన కరోనా కేసులు, దేశంలో అత్యధికంగా జరుగుతున్న కరోనా టెస్టుల వంటి అంశాలపై కూడా చర్చిస్తారు. కంటైన్మెంట్ జోన్లలో కేంద్ర […]

Read More
మధ్యప్రదేవ్​ సీఎంకు కరోనా

మధ్యప్రదేశ్​ సీఎంకు కరోనా

భోపాల్​: మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​సింగ్​(61) చౌహాన్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. కాగా ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ‘ నాకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. దయచేసి ఇటీవల నన్ను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోండి. నేను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాను. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దు. డాక్టర్ల సూచన మేరకు మందులు వాడుతూ ఐసోలేషన్​లో ఉన్నాను. ప్రజలంతా జాగ్రత్తగా ఉండండి’ అంటూ ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల […]

Read More
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

14 లక్షలకు చేరువలో కేసులు

ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 48,916 కొత్తకేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 13,36,861కి చేరుకున్నది. ఇప్పటివరకు కరోనాతో 31,358 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కాగా 8,49,432 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇప్పటికి 4,56,071 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లాలని ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.

Read More