Breaking News

సీఎం కేసీఆర్

అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

సారథి న్యూస్, హైదరాబాద్: అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. 287 డిజైన్లతో బంగారు, వెండి అంచులో చీరలను తయారుచేసినట్లు వెల్లడించారు. రైతన్నల, నేతన్నల ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. బతుకమ్మ పండుగకు కానుకగా ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డలకు చీరలు పంపిణీ చేస్తుందన్నారు. మంగళవారం బేగంపేట హరితప్లాజాలో ఏర్పాటుచేసిన బతుకమ్మ చీరల ప్రదర్శనను మంత్రులు కె.తారక రామారావు, సబితాఇంద్రారెడ్డి, […]

Read More
రైతులకు వరం నూతన రెవెన్యూ చట్టం

రైతులకు వరం నూతన రెవెన్యూ చట్టం

సారథి న్యూస్, రామగుండం: తెలంగాణ రాష్ట్రంలోని భూవివాదాలకు చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ గారు ఎంతో పారదర్శకంగా నూతన రెవెన్యూ చట్టాన్ని అమలు చేశారని, తెలంగాణ రాష్ట్రంలో రైతు రాజ్యమే సాగుతుందని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం రామగుండం బీ పవర్ హౌస్​ వద్ద ట్రాక్టర్లను వారు ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ రైతుల భూముల కష్టాలను పూర్తిస్థాయిలో రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చారిత్మక నిర్ణయం తీసుకుందని చెప్పారు. […]

Read More
ఆశావహులు.. ఆ ఇద్దరే ?

ఆశావహులు.. ఆ ఇద్దరే?

పట్టభద్రుల నియోజకవర్గాల్లో పోటీపై టీఆర్​ఎస్​లో తీవ్ర కసరత్తు నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ స్థానానికి దేశపతి శ్రీనివాస్ హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ స్థానానికి బొంతు రామ్మోహన్ సారథి న్యూస్​, హైదరాబాద్: త్వరలో జరగనున్న పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలి.. ఎవరికి మద్దతివ్వాలనే అంశంపై అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో చర్చోపచర్చలు సాగుతున్నాయి. మరోవైపు ఆశావహులు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసి డెంట్‌, రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది. ఆయనకు […]

Read More
పోస్టులోనే రైతుల ఇంటికి పట్టా బుక్కులు

పోస్టులోనే రైతుల ఇంటికి పట్టా బుక్కులు

సారథి న్యూస్, మెదక్: రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిందని మంత్రి హరీశ్ రావు స్పష్టంచేశారు. ఈ చట్టం ప్రకారం తహసీల్దార్ ​ఆఫీసుల్లోనే అన్ని పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు. అలాగే భూమిని కొన్నా, అమ్మినా తహసీల్దార్​ల సమక్షంలోనే చేస్తారని, వాటికి సంబంధించిన పట్టాదారు పాస్​పుస్తకాలు, రిజిస్ట్రేషన్ ​పేపర్లు పోస్టులోనే రైతుల ఇంటికి వస్తాయని తెలిపారు. దీనికోసం రైతులు గతంలో మాదిరిగా ఆఫీసుల చుట్టూ తిరిగాల్సిన పనిలేదన్నారు. బుధవారం మెదక్ […]

Read More
పక్కాగా ఆస్తుల వివరాలు నమోదు

పక్కాగా ఆస్తుల వివరాలు నమోదు

భూరికార్డుల నిర్వహణ పారదర్శకంగా ఉండాలి ధరణి పోర్టల్ రూపకల్పనపై సీఎం కేసీఆర్​ సమీక్ష సారథి న్యూస్, హైదారాబాద్: గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికీ ఆన్ లైన్ లో నమోదుకాని ప్రజల ఇండ్లు, ప్లాట్లు, అపార్టుమెంట్ ఫ్లాట్స్, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా ఆన్ లైన్ లో నమోదు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చేలోపే మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన అన్నిస్థాయిల్లోని అధికారులు, సిబ్బంది ఇప్పటి వరకు నమోదుకాని ఆస్తుల […]

Read More
ప్రజలు కోరింది చేయడమే ధ్యేయం

ప్రజలు కోరింది చేయడమే ధ్యేయం

సారథి న్యూస్, మెదక్: ప్రజలు కోరుకున్న పనులను చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని, ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఎంతో కృతనిశ్చయంతో ఉన్నారని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​రావు అన్నారు. బుధవారం మెదక్ నియోజకవర్గంలోని నార్సింగి మండలంలో పలు అభివృద్ధి పనులకు మెదక్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, భూపాల్ రెడ్డితో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పీఎంజీఎస్​వై కింద దుబ్బాక నియోజకవర్గానికి మంజూరైన రోడ్డును దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి నార్సింగి […]

Read More
సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ ​జిల్లా రామడుగు మండలంలోని గోపాల్​రావుపేట గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కె.చంద్రశేఖర్​రావును ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ​కోరారు. దీంతో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యే తదితరుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఎడవెల్లి నరేందర్ రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు రజబ్ అలీ, గ్రామశాఖ అధ్యక్షుడు దాసరి బాబు, పూడూరి మల్లేశం, ఎడవెల్లి పాపిరెడ్డి, అంజయ్య, రాజిరెడ్డి, మల్లేశం, కమలాకర్, శ్యాంసుందర్ రెడ్డి, రమేష్, […]

Read More
సీలేరును ఏపీలో కలిపి అన్యాయం చేశారు

పారదర్శకంగా ధరణి పోర్టల్

భూముల రిజిస్ట్రేషన్​కు లంచం అవసరం ఉండదు ఏడాదిలోపు భూముల సర్వే మండలిలో సీఎం కె.చంద్రశేఖర్​రావు సారథి న్యూస్, హైదరాబాద్: భూముల రిజిస్ట్రేషన్​కు ఇకపై లంచం ఇవ్వాల్సిన అవసరం ఉండదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు అన్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా సోమవారం శాసనమండలిలో కొత్త రెవెన్యూ చట్టాన్ని సభలో ప్రవేశపెట్టి మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల చేతిలో 90శాతానికి పైగా భూములు ఉన్నాయని అన్నారు. 25 ఎకరాలు పైబడి ఉన్న రైతులు కేవలం 6,600 మంది మాత్రమేనని […]

Read More