Breaking News

వ్యవస్థ

ప్రజలతో మమేకమై విధులు నిర్వహించాలి.

ప్రజలతో మమేకమై విధులు నిర్వహించాలి

సామాజిక సారథి, పెద్ద శంకరంపేట:  పోలీసులు ప్రజలతో మమేకమై సేవా దృక్పథంతో విధులు నిర్వహించాలని మెదక్ డీఎస్పీ సైదులు అన్నారు. మంగళవారం పెద్దశంకరంపేట పోలీస్ స్టేషన్ ను ఆయన  తనిఖీ చేసిన స్థానిక విలేకరులతో మాట్లాడారు. అంతకు ముందు స్టేషన్ లో పలు రికార్డులు,  పోలీస్ సిబ్బంది పనితీరు,  పరేడ్,  మెయింటినెన్స్,  క్రైమ్ తదితర వివరాలను పరిశీలించారు. గ్రామాలలో ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పేట ఎస్ఐ నరేందర్ కు డీఎస్పీ సూచించారు.. పెద్దశంకరంపేట […]

Read More
న్యాయ వ్యవస్థను పరిరక్షించుకోవాలి

న్యాయ వ్యవస్థను పరిరక్షించుకోవాలి

సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్ రమణ హితవు  న్యూఢిల్లీ: చర్చకు అవకాశం కల్పించడం రాజ్యాంగ ముఖ్య లక్షణమని, మంచికి అండగా, చెడుకు వ్యతిరేకంగా నిలవాలని భారత ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్‌ ఎన్‌వీ రమణ న్యాయవాదులకు పిలుపునిచ్చారు. ప్రేరేపిత, కక్షితదాడుల నుంచి న్యాయవ్యవస్థను పరిరక్షించాలని కోరారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహాత్మాగాంధీ, డాక్టర్‌ భీమ్‌రావ్‌ రామ్​జీ అంబేద్కర్‌, జవహర్​లాల్​నెహ్రూ, లాలాలజపతిరాయ్‌, సర్ధార్‌ వల్లాభాయ్‌ పటేల్‌, అల్లాడి […]

Read More