Breaking News

Friendly

ప్రజలతో మమేకమై విధులు నిర్వహించాలి.

ప్రజలతో మమేకమై విధులు నిర్వహించాలి

సామాజిక సారథి, పెద్ద శంకరంపేట:  పోలీసులు ప్రజలతో మమేకమై సేవా దృక్పథంతో విధులు నిర్వహించాలని మెదక్ డీఎస్పీ సైదులు అన్నారు. మంగళవారం పెద్దశంకరంపేట పోలీస్ స్టేషన్ ను ఆయన  తనిఖీ చేసిన స్థానిక విలేకరులతో మాట్లాడారు. అంతకు ముందు స్టేషన్ లో పలు రికార్డులు,  పోలీస్ సిబ్బంది పనితీరు,  పరేడ్,  మెయింటినెన్స్,  క్రైమ్ తదితర వివరాలను పరిశీలించారు. గ్రామాలలో ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పేట ఎస్ఐ నరేందర్ కు డీఎస్పీ సూచించారు.. పెద్దశంకరంపేట […]

Read More
ప్రజలకు చేరువగా పోలీసింగ్ వ్యవస్థ:

ప్రజలకు చేరువగా పోలీసింగ్ వ్యవస్థ

– డీఐజీ ఏవీ రంగనాథ్ – గ్రీవెన్స్ లో పలు ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ  సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: ప్రజలకు పోలీస్ శాఖను ప్రజలకు చేరువ చేసి, ప్రజాసమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తున్నామని జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ తెలిపారు. ప్రజల సౌకర్యార్థం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జిదారులతో నేరుగా మాట్లాడి, సమస్యలు తెలుసుకున్నారు. ఓ బాధితుడు తన భూసమస్యను తెలియజేసేందుకు అంబులెన్స్ […]

Read More