Breaking News

విత్తనాలు

5రోజులు విస్తారంగా వర్షాలు

5రోజులు విస్తారంగా వర్షాలు

సారథి న్యూస్​ : రుతుపవనాల ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే సాధారణం కంటే వర్షపాతం నమోదైంది. పలు చోట్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా రాయలసీమలో ఈ సారి వర్షాల తీవ్రత అధికంగానే ఉంది. కాగా నేటి నుంచి అయిదు రోజుల పాటు తెలంగాణ, కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఈ రోజు, రేపు ఉరుముల‌తో కూడిన భారీ […]

Read More

నకిలీ సీడ్స్ అమ్మితే చెప్పండి

సారథి న్యూస్, నాగర్ కర్నూల్: రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఇ. శ్రీధర్ అన్నారు. నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా విత్తన విక్రయదారులు, వ్యవసాయ అధికారులతో శుక్రవారం జిల్లా ఎస్పీ డాక్టర్ వై. సాయిశేఖర్ తో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీధర్, రెండవ సారి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అనుమతి లేని నకిలీ విత్తనాలను అమ్మితే పీడీ యాక్ట్ చట్టప్రకారం […]

Read More

నకిలీ విత్తనాలు అంటగడితే చర్యలు

సారథి న్యూస్​, వనపర్తి: రైతులకు నకిలీ విత్తనాలు, పురుగు మందులు అంటగడితే కఠిన చర్యలు తప్పవని వనపర్తి టౌన్​ ఎస్సై వెంకటేశ్​ గౌడ్ హెచ్చరించారు. శనివారం జిల్లా ఎస్పీ అపూర్వరావు ఆదేశాల మేరకు పలువురు సీడ్స్​, ఫర్టిలైజర్​ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ గుర్తింపు ఉన్న సీడ్స్​, ఎరువులను మాత్రమే అమ్మాలని సూచించారు. వ్యాపారులు ఎవరైనా మోసం చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని రైతులను కోరారు.

Read More

కల్తీ విత్తనాలు అమ్మితే కఠినచర్యలు

సారథి న్యూస్, రామాయంపేట: ఫర్టిలైజర్ షాప్ ఓనర్స్ కల్తీ విత్తనాలు అమ్మితే కఠినచర్యలు తీసుకుంటామని మెదక్​ జిల్లా నిజంపేట అగ్రికల్చర్ ఆఫీసర్ సతీశ్, ఎస్సై ప్రకాష్ గౌడ్ హెచ్చరించారు. శుక్రవారం వారు మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. వానాకాలం సీజన్ కు సరిపడా విత్తనాలు, ఎరువులు ఫార్మర్స్ కు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు లైసెన్స్ డ్ షాప్ లలోనే సీడ్స్​ కొనుగోలు చేయాలని, వాటికి రసీదులు తీసుకోవాలని సూచించారు. గవర్నమెంట్ ఆదేశాల […]

Read More

వానాకాలంలో మక్కలు వేయొద్దు

అగ్రికల్చర్ ఆఫీసర్ సతీశ్ సారథి న్యూస్, రామాయంపేట: వానాకాలం సీజన్ లో రైతులు మక్క పంటను సాగు చెయొద్దని, సీఎం కేసీఆర్ చెప్పినట్లు నియంత్రిత పంటల విధానం పాటించాలని రామాయంపేట మండల అగ్రికల్చర్ ఆఫీసర్ సతీశ్ సూచించారు. బుధవారం మండలంలోని నస్కల్ గ్రామంలో రైతులకు నియంత్రిత పంటల విధానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతులు మక్క పంటను అసలు సాగుచేయొద్దని, వేసేవారికి రైతుబంధు స్కీం వర్తించదని చెప్పారు. సన్నరకం వరికి డిమాండ్ వస్తుందని, మంచి రేటుకు అమ్ముడు […]

Read More