Breaking News

మల్లారెడ్డి

యాసంగిలో వరి వేయొద్దు

యాసంగిలో వరి వేయొద్దు

రాష్ట్రానికి స్పష్టం చేసిన కేంద్రం వడ్ల కొనుగోళ్లపై స్పష్టత కరువు నిరాశ కలిగించిందన్న మంత్రి నిరంజన్​రెడ్డి న్యూఢిల్లీ: తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర ఆహార శాఖమంత్రి పీయూష్‌ గోయల్‌ను రాష్ట్ర మంత్రుల బృందం కోరింది. ఈ విషయంపై శుక్రవారం గోయల్‌తో మంత్రుల బృందం గంటపాటు సమాలోచనలు జరిపింది. రెండు సీజనల్లో ధాన్యం సేకరించాలని రాష్ట్ర మంత్రులు కోరారు. అయితే, గోయల్‌ నుంచి ఇప్పుడు కూడా స్పష్టమైన ప్రకటన రాలేదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి […]

Read More
రాష్ట్ర మంత్రి మల్లారెడ్డికి కరోనా

మంత్రి మల్లారెడ్డికి కరోనా

సారథిన్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తున్నది. కరోనా భారిన పడ్డ రాజకీయనాయకులు, సెలబ్రిటీల సంఖ్య పెరుగుతున్నది. తాజాగా రాష్ట్ర మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. ఇటీవల నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో మ‌ల్లారెడ్డికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయ‌న సెల్ఫ్ ఐసోలేష‌న్ ఉండి చికిత్స తీసుకుంటున్నారు. అలాగే మ‌ల్లారెడ్డి కుటుంబ‌స‌భ్యుల‌కు, ఆయ‌నకు స‌న్నిహితంగా ఉన్న వారికి కూడా అధికారులు క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తున్నారు. గతంలో హోంమంత్రి మహమూద్​ అలీ, జీహెచ్​ఎంసీ మేయర్​ […]

Read More
కోవిడ్ 19యాప్ ఆవిష్కరణ

కోవిడ్​ 19యాప్​ ఆవిష్కరణ

సారథి న్యూస్​, మేడ్చల్​ : రోజురోజుకు విస్తరిస్తోన్న కరోనా వైరస్​ పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు, అధికారులకు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి సూచించారు. శనివారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశమయ్యారు. అలాగే కోవిడ్19 అనే కొత్త యాప్ ను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి ఆప్ ద్వారా కరోనా తో హోమ్ ఐసోలేషన్ లో ఉన్న  పేషంట్ తో వీడియో కాల్ లో వైద్యులు అందిస్తున్న సేవల […]

Read More

ఉద్యమంలా గ్రీన్​ ఛాలెంజ్​

సారథిన్యూస్​, హైదరాబాద్​: ఎంపీ జోగినపల్లి సంతోష్​కుమార్​ ప్రారంభించిన ‘గ్రీన్​ ఇండియా చాలెంజ్’​ ఉద్యమంలా కొనసాగుతున్నదని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా తూముకుంట మున్సిపాలిటీ పరిధిలో ఆయన గ్రీన్​ చాలెంజ్​లో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం కీసర రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని పూజలు చేశారు. అక్కడి ఆలయ ప్రాంగణంలోనూ మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్​ వాసం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు వివేకానందగౌడ్​, మాధవరం కృష్ణారావు. ఎమ్మెల్సీ నవీన్ కుమార్, టీఆర్​ఎస్​ రాష్ట్ర నాయకులు. […]

Read More