Breaking News

తిరుమల

శ్రీశైలంలో భక్తుల రద్దీ

శ్రీశైలంలో భక్తుల రద్దీ

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి కంగనా తిరుపతి/ కర్నూలు: ప్రముఖ పుణ్యక్షేత్ర శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా స్వామి అమ్మవారి దర్శనం కోసం భక్తులు తరలివచ్చారు. దీంతో మల్లికార్జునస్వామి వారి దర్శనానికి నాలుగు గంటలు సమయం పట్టింది. ఈరోజు వేకువజామున నాలుగు గంటల నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో స్వామివారి గర్భాలయ అభిషేకాలు, స్వామివారి స్పర్శ దర్శనాలను దేవస్థానం తాత్కాలికంగా నిలుపుదల చేసింది. […]

Read More
టీటీడీ కీలక నిర్ణయాలు

టీటీడీ కీలక నిర్ణయాలు

దెబ్బతిన్న శ్రీవారి మెట్ల మార్గం పునరుద్ధరణ పనులు పద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రిలో సూపర్​స్పెషాలిటీ సేవలు చైర్మన్​వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ధర్మకర్తల మండలి సమావేశం చైర్మన్​వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన శనివారం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ధార్మిక కార్యక్రమాలకు సంబంధించి కొన్ని, అభివృద్ధి పనులకు సంబంధించి మరికొన్ని ఉన్నాయి. ఇటీవల భారీవర్షాలకు దెబ్బతిన్న శ్రీవారి మెట్టు మార్గంలో రూ.3.6 కోట్ల వ్యయంతో, రెండో ఘాట్‌ […]

Read More
ధనుర్మాసం విశిష్టత తెలుసుకుందాం

ధనుర్మాసం విశిష్టత తెలుసుకుందాం

విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం 16 నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభం 25న ముక్కోటి(వైకుంఠ ఏకాదశి) ఏకాదశి సారథి న్యూస్, పాలెం(బిజినేపల్లి): డిసెంబర్​16 నుంచి ధనుర్మాస పూజలు ప్రారంభంకానున్నాయి. అయితే ఈ మాసానికి ఉన్న విశిష్టత ఏమిటో తెలుసుకుందాం.. కాలాన్ని కొలిచేందుకు అనేక కొలమానాలను వాడతారు. అందులో చాంద్రమానం, సౌరమానాలు ముఖ్యమైనవి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమానంగా లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటే కాలాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. సూర్యుడు ప్రవేశించిన సమయాన్ని […]

Read More

శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

సారథి న్యూస్, తిరుపతి: జూన్ 24వ తేదీన బుధవారం తిరుమల శ్రీవారిని 9,059 మంది భక్తులు దర్శించున్నారు. స్వామి వారికి హుండీలో రూ.62లక్షల కానుకలు సమర్పించారు. 2,929 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమ‌ల శ్రీ‌వారిని ఈనెల 27వ తేదీన ద‌ర్శించుకునే భ‌క్తుల‌కు జూన్ 26వ తేదీ ఉదయం 5 గంటలకు తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో అంటే విష్ణునివాసం (8 కౌంట‌ర్లు), శ్రీ‌నివాసం (6 కౌంట‌ర్లు)‌, అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో (4 కౌంట‌ర్లు), మొత్తం […]

Read More
భావములోనా.. భాగ్యంలోనా..

భావములోనా.. భాగ్యంలోనా..

ఇది అన్నమయ్య కీర్తనలోని.. పదం దీన్ని మనం మాట్లాడే మన భాషకు వర్తింపజేస్తూ ముచ్చటిద్దాం. తేట తెలుగు.. మాట అటుంచితే వాటమైన తెలుగు కోసమే ఆపసోపాలు పడాల్సి వస్తోంది. ప్రతిమాటకు అంటే ఏమిటి అని ఇంట్లోని కొత్త తరం పిల్లలు ప్రశ్నిస్తుంటే గుండెలో కెళుక్కుమంటోంది. భాషకు పట్టం కట్టాల్సిన తెలుగు లోగిళ్లు అది జీర్ణావస్థకు చేరుతున్నా ప్రమాదం మనకు కాదు అనుకుంటున్నారు. మన జాతి మనుగడకే ముప్పు వస్తుందని గుర్తించడం లేదు. అదో వృథా ప్రయాసలా భావిస్తున్నారు. […]

Read More