Breaking News

కేంద్రమంత్రి

ఓలెక్ట్రిక్ బస్సులు వచ్చేశాయ్

ఓలెక్ట్రిక్ బస్సులు వచ్చేశాయ్​

ప్రారంభించిన కేంద్రమంత్రి మహేంద్రనాథ్ పాండే సామాజిక సారథి, హైదరాబాద్: విద్యుత్ వాహనాల తయారీలో అగ్రగామి మేఘా ఇంజనీర్ అనుబంధ ఓలే ఎలక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ సంస్థకు చెందిన బస్సులను గోవాలో శనివారం కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే ప్రారంభించారు. ఇక్కడ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరయ్యారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వాహనాల తయారీకి ప్రోత్సహకాలు అందిస్తున్న దృష్ట్యా దేశంలోనే అతిపెద్ద […]

Read More

పాశ్వాన్ ఇకలేరు

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి, లోక్‌జన శక్తి పార్టీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్ గురువారం సాయంత్రం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. తన తండ్రి చనిపోయినట్టు ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. ‘మిస్ యూ పాప్పా’ అంటూ చిరాగ్​ ట్వీట్ చేశారు.ఆయన కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవలే ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగింది. ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటంతో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు ఆయన […]

Read More

కిషన్​రెడ్డి వెబ్​సైట్​ హ్యాక్

న్యూఢిల్లీ: కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్​రెడ్డి వ్యక్తిగత వెబ్​సైట్​ హ్యాక్​కు గురైంది. తన వెబ్​సైట్​లో పాకిస్థాన్​కు అనుకూలంగా పోస్టులు ఉండటంతో ఆయన ఈ విషయాన్ని గుర్తించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున కిషన్​రెడ్డి వెబ్​సైట్​ను హ్యాక్​చేసిన దుండగులు ‘అందులో కశ్మీర్​ ఆజాదీ’ అంటూ పోస్టులు పెట్టారు. దీంతో పాటు మనదేశానికి సంబంధించిన వ్యతిరేక పోస్టులు పెట్టారు. కాగా ఈ విషయంపై కిషన్​రెడ్డి సైబర్​క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం సాంకేతిక బృందం వెబ్‌సైట్‌ను పునరుద్ధరిస్తోంది. కిషన్​రెడ్డి వెబ్​సైట్​ను ఉగ్రవాదులు హ్యాక్​ […]

Read More
కేంద్రమంత్రి అమిత్‌ షాకు కరోనా

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు కరోనా

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ బారిన రాజకీయ ప్రముఖులు పడుతున్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయింది. తనకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు అమిత్‌ షా తన ట్విటర్‌ ఖాతాలో వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం.

Read More