Breaking News

కరోనా పాజిటివ్

కరోనా రోగులకు మంచి వైద్యం

కరోనా రోగులకు మంచి ట్రీట్​మెంట్​

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో కరోనా నివారణ చర్యలపై ఏపీ డిప్యూటీ సీఎం, వైద్యాశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(ఆళ్ల నాని), ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు. అనంతరం రోగులు, వైద్యసిబ్బందితో వీడియోకాన్ఫరెన్స్​ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో కోవిడ్ నివారణ చర్యలకు ప్రతినెలా రూ.350 కోట్లు, ఒక్కో కరోనా పేషెంట్​భోజనానికి ఒకరోజుకు రూ.500 చొప్పున […]

Read More
తెలంగాణలో 1,640 కేసులు

తెలంగాణలో 1,640 కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం 1,640 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకు 52,466 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా, మహమ్మారి బారినపడి 8 మంది మృతిచెందారు. ఇప్పటివరకు 447 మంది మృతిచెందారు. ఇప్పటి వరకు 3, 37, 771 శాంపిల్​టెస్టులు నిర్వహించారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 683 నమోదయ్యాయి. అలాగే జయశంకర్ భూపాలపల్లి 24, కామారెడ్డి 56, కరీంనగర్​100, మహబూబాబాద్​44, మెదక్​22, మేడ్చల్​30, నాగర్​కర్నూల్​52, నల్లగొండ 42, పెద్దపల్లి […]

Read More
మహాదేవపురంలో ఒకరికి కరోనా

మహాదేవపురంలో ఒకరికి కరోనా

సారథి న్యూస్​, ఖమ్మం: ఖమ్మం జిల్లా మధిర మండలం మహాదేవపురం గ్రామంలో కరోనా(కోవిడ్​–19) పాజిటివ్ కేసు నమోదైనట్లు డీఎంహెచ్​వో మాలతి సోమవారం తెలిపారు. ఇటీవల ఆ గ్రామానికి ముంబై నుంచి 17 మంది ప్రత్యేకబస్సులో వచ్చారు. వారిలో ఏడుగురిని కరోనా టెస్ట్​లకు పంపించగా, వారిలో ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు ఆమె వెల్లడించారు.

Read More
కరోనాతో ముగ్గురు మృతి

కరోనాతో ముగ్గురు మృతి

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ వైద్యారోగ్యశాఖ కరోనా హెల్త్​ బులిటెన్​ను గురువారం సాయంత్రం విడుదల చేసింది. ఇవాళ కొత్తగా 22 పాజిటివ్ కేసులు నమోదైనట్లు పేర్కొంది. కరోనాతో ఒకరోజే ముగ్గురు మృతిచెందగా, ఇప్పటి వరకు 28 చనిపోయినట్లు ప్రకటించింది. తాజాగా 33 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్​ అయ్యారని, ఇప్పటి వరకు 442 మంది కోలుకున్నారని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1038 కరోనా పాజిటివ్​ కేసులు నమోదైనట్లు వెల్లడించింది.

Read More

ఆనందం.. అంతలోనే ఉలిక్కిపాటు

సారథి న్యూస్, నల్లగొండ: నల్లగొండలో మహిళకు పాజిటివ్‌ నిర్ధారణ సూర్యాపేట లింక్‌తో వచ్చినట్లు భావిస్తున్న అధికారులు నల్లగొండ జిల్లాలో కరోనా వైరస్‌ను కట్టడి చేశామన్న ఆనందంలో అధికార యంత్రాంగం ఉంది. ఇక కొత్త కేసులు లేవని సంతోషపడ్డారు. 12 రోజులపాటు 300 పైచిలుకు అనుమానితుల శాంపిల్స్‌ పరీక్షలకు పంపారు. అందరికీ నెగిటివ్‌ వచ్చింది. ఇప్పటికే నమోదైన 12 కేసుల్లో ఆరుగురు గాంధీ ఆస్పత్రినుంచి డిశ్చార్జ్‌ అయి ఇంటికి కూడా వచ్చారు. ఇక ఉన్నవి ఆరు కేసులు మాత్రమే […]

Read More