Breaking News

ఇసుక

ఇసుక రవాణాను అడ్డుకున్న రైతులు

ఇసుక రవాణాను అడ్డుకున్న రైతులు

సారథి, వేములవాడ: వేములవాడ రూరల్ మండల మూలవాగు పరీవాహక ప్రాంతలైన మల్లారం, జయవరం గ్రామాల నుంచి అక్రమంగా ఇసుక తరలింపును రైతులు అడ్డుకున్నారు. ఇసుకను తరలిస్తే భూగర్భజలాలు అడుగంటిపోయి బావులు ఎండిపోయి ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బావుల్లో నీళ్లు ఉంటేనే  వ్యవసాయం సాగదని రైతులు అన్నారు. అక్రమ రవాణా నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో ఇరుగ్రామాలకు చెందిన రైతులు వెంగళరావు రవి, మల్లేశం, బాబురావు, అశోక్, వేణు, శ్రీనివాస్, నర్సయ్య, […]

Read More
ఇసుకకు ప్రత్యేక కార్పొరేషన్?

ఇసుకకు ప్రత్యేక కార్పొరేషన్?

సారథి న్యూస్​, కర్నూలు: ఆంధ్రప్రదేశ్​ లో ఇసుక తవ్వకాలు, విక్రయాలను పూర్తిస్థాయిలో పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇందుకోసం కార్పొరేషన్‌కు ఎండీ స్థాయి అధికారిని నియమించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ పర్యవేక్షిస్తోంది. ఏపీఎండీసీ ఎండీని ముఖ్య​అధికారిగా నియమించే అవకాశాలు ఉన్నాయి. గనులశాఖ నుంచి జేడీ స్థాయి అధికారి, ఓఎస్‌డీ, ఏపీఎండీసీకి చెందిన కొందరు అధికారులను డిప్యుటేషన్‌పై నియమించనున్నట్లు సమాచారం. నిత్యం ఇసుక తవ్వకాలు, ఆన్‌లైన్‌, గ్రామ, వార్డు […]

Read More

ఇసుక డోర్ డెలివరీ

సారథి న్యూస్​, శ్రీకాకుళం: జిల్లాలో ఇసుక డోర్ డెలివరీ మరింత పెరగాలని శ్రీకాకులం జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు. 60 శాతం మేర ఇసుక డోర్ డెలివరీకి కేటాయించాలన్నారు. మంగళవారం కలెక్టరేట్​లో ఇసుక సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ విధానాన్ని సీఎం వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారని వివరించారు. జేసీ సుమిత్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో 23 రీచ్ లలో 12 రీచ్ లు పనిచేస్తున్నాయని, ఆరు రీచ్ లలో ఇసుక నిల్వలు అధికంగా […]

Read More