Breaking News

ఆర్టీసీ బస్సులు

లాక్‌డౌన్‌ గైడ్‌లైన్స్‌ ఇవే

లాక్‌డౌన్‌ గైడ్‌లైన్స్‌ ఇవే

సారథి, హైదరాబాద్​: కరోనా కట్టడి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మే 12 నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి రానుండటంతో ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. వ్యవసాయం, మీడియా, విద్యుత్‌ రంగాలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది. ప్రభుత్వ ఆఫీసులన్నీ 33 శాతం సిబ్బందితోనే పనిచేస్తాయి. రవాణా విషయానికి వస్తే ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. సిటీబస్సులు, జిల్లా సర్వీసులు కూడా […]

Read More
పంచారామాలకు స్పెషల్​ బస్సులు

పంచారామాలకు స్పెషల్​ బస్సులు

సారథి న్యూస్, శ్రీకాకుళం: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో ప్రముఖ ఆలయాలైన పంచారామాలకు శ్రీకాకుళం నుంచి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు సర్వీసులను నడిపించనున్నట్లు డీఎం వరలక్ష్మి తెలిపారు. వాటికి సంబంధించిన పోస్టర్లను సోమవారం శ్రీకాకుళంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటకు బస్సు సర్వీసులను నడిపిస్తున్నట్లు వివరించారు. ఈనెల 20 నుంచి ప్రారంభంకానున్న తుంగభద్ర పరిష్కారాల దృష్ట్యా ప్రజలకు అసౌకర్యం కలగకుండా కరోనా నిబంధనలు పాటిస్తూ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు […]

Read More

క్యాష్ లేకున్నా బస్సు ఎక్కొచ్చు

సారథి న్యూస్​, హైదరాబాద్​: జేబులో చిల్లిగవ్వ లేకున్నా ఆర్టీసీ బస్సు ఎక్కొచ్చు.. గూగుల్​ పే, ఫోన్​ పే, పేటీఎంలో డబ్బులు ఉంటే చాలు. చేతిలో నగదు లేకుండా ప్రయాణించేందుకు వీలు కల్పించింది సంస్థ. ఇప్పటివరకు ఆర్టీసీ బస్సు సర్వీసుల్లో క్యాష్​ ఉంటేనే ప్రయాణించాల్సి వచ్చేది. కరోనా కట్టడిలో భాగంగా కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా జూన్​ 30వ తేదీ వరకు లాక్​ డౌన్​ 5.0 అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజారవాణాకు అనుమతి ఇవ్వడంతో బస్సులు, ప్రైవేట్​ […]

Read More

మాస్కు​లు ఉంటేనే బస్సుల్లోకి ఎక్కించుకోండి

సారథి న్యూస్​, వరంగల్​: పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సోమవారం వరంగల్ ఉమ్మడి జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు విస్తృతంగా పర్యటించారు. గ్రామాలను సందర్శించి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. కాల్వల్లో చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. వర్షాకాలంలో సీజనల్​ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఆర్టీసీ బస్సులను పరిశీలించారు. మాస్కులు లేకుండా వచ్చేవారిని బస్సుల్లోకి ఎక్కించుకోకూడదని సూచించారు. ఆయన వెంట పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.

Read More

మే 29 దాకా లాక్​ డౌన్​

తెలంగాణలో కరోనా తగ్గింది రెడ్​ జోన్లలో అన్ని బంద్ మే నెలలోనే టెన్త్​ క్లాస్​ ఎగ్జామ్స్ రేపటి నుంచి ఇంటర్​ వాల్యూయేషన్​ ఆటోలు ఓకే, ఆర్టీసీ బస్సులు నడవవ్​ మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్​ సారథి న్యూస్​, హైదరాబాద్​: రాష్ట్రంలో కరోనా(కోవిడ్​–19) వ్యాప్తి నేపథ్యంలో లాక్​ డౌన్​ ను మే 29 వరకు పొడగించనున్నట్లు సీఎం కేసీఆర్​ ప్రకటించారు. 27 జిల్లాల్లో అన్ని సడలింపులు ఇస్తున్నామని అన్నారు. లాక్ డౌన్ కు ప్రజలంతా సహకరించాలని కోరారు. కొద్ది […]

Read More